More than 80 percent increase in Covid-19 cases in one day in Mumbai and Delhi | కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీతో ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో
Omicron | దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్నది. ఒక్కరోజులోనే 127 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 781కి చేరింది. ఇందులో అత్యధికంగా ఢిల్లీలో 238 కేసులు
చిన్న లింక్తో బయటపడిన పీయూష్ జైన్ ఘరానా మోసం న్యూఢిల్లీ: పీయూష్ జైన్.. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ పర్ఫ్యూమ్ వ్యాపారి పేరు కొన్ని రోజులుగా వార్తల్లో నలుగుతున్నది. ఇందుకు కారణం.. పన్ను ఎగవేత ఆరోపణలపై అధ
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: నీట్ పీజీ కౌన్సెలింగ్ జాప్యానికి నిరసనగా గత 11 రోజులుగా చేస్తున్న ఆందోళనలు ఉద్ధృతం చేయాలని రెసిడెంట్ వైద్యులు మంగళవారం నిర్ణయించారు. రెసిడెంట్ వైద్యుల సంఘాలతో కేంద్ర ఆరోగ్యశ�
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ‘ఎల్లో అలర్ట్’ జారీచేశారు. బుధవారం నుంచి ఆంక్షలు అమల్లోకి రానున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఎల్లో అలర్ట్తో అమ�
న్యూఢిల్లీ : లైంగిక వేధింపులకు సంబంధించి ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) జారీచేసిన ఓ సర్క్యులర్ వివాదాస్పదమైంది. ‘వేధింపుల బారిన పడకుండా ఉండేందుకు అమ్మాయిలు తమకు, పురుష స్నేహితుల�
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కానున్న పిల్లల వ్యాక్సినేషన్ (15-18 ఏండ్ల మధ్య) కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. త్వరలో 5 రాష్ర్టాల్లో జరుగనున్న ఎన్నికల విధు
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: కరోనా మూడో డోస్ తీసుకొనే 60 ఏండ్లు, ఆ పైబడిన వయసువారు వైద్యుల నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావాల్సిన అవసరం లేదని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇతర వ్యాధులతో బాధపడుతున్న వృద�
Congress Party Flag | ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. 137వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస�
Bandi Sanjay | ఉద్యోగాల కోసం నిరుద్యోగ దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కేంద్రం ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చారో స్పష్టం చేయాలి.. ఇక్కడ కాదు.. ఢిల్లీలో దీక్ష చేపట్టాలని తెలంగాణ ప్రజా సంఘాల జే�
Anand Mahindra | నాకు పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు. తండ్రిని కూడా పోషించాలి. కానీ.. నాకు పుట్టుకతోనే చేతులు, కాళ్లు లేవు. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని.. ఇలా వాహనాన్ని నాకు అనుగుణంగా తయారు చేయించా
ముందస్తు జాగ్రత్త డోసుపై కేంద్రం జాబితా లిస్టులో మధుమేహం, గుండెజబ్బులు.. రెండో డోసు వేసుకొన్న 9-12 నెలల తర్వాతే బూస్టర్ డోసు: అధికారుల వెల్లడి ఈ నెల 30లోగా అధికారిక నిర్ణయం పిల్లలకు వ్యాక్సిన్ అశాస్త్రీయం..
2022లో భారత్లో పరిస్థితి ఇదే ‘బాల్కన్స్ నోస్ట్రడామస్’ బాబా వంగా భవిష్యవాణి సైబీరియాలో మరో కొత్త వైరస్ పుట్టుకొస్తుందని హెచ్చరిక ఏలియన్స్ దాడులపైనా జోస్యం ఆమె ఊహలు నిజమైన సందర్భాలు కోకొల్లలు న్యూఢ
న్యూఢిల్లీ, డిసెంబర్ 26: జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 15 నుంచి 18 ఏండ్ల వయస్సు వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రస్తుతం భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉన్