న్యూఢిల్లీ : బాలికల అక్రమ రవాణా రాకెట్ను భగ్నం చేసిన ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) ఈ ముఠా చెర నుంచి ఐదుగురు బాలికలను రక్షించింది. ఐదుగురు బాలికల్లో ఇద్దరిని మైనర్ బాలికలుగా గుర్తించ
Delhi FIR | మీ సిటీలో తొలి ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైందో తెలుసా..? ఆ విషయం తెలియాలంటే స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్కు వెళ్లాల్సిందే. అక్కడకు వెళ్లి ఏండ్ల క్రితం రికార్డులు పరిశీలిస్తే గానీ ఎప్పుడు ఎఫ్ఐఆర్ న
100 కోట్ల టీకా డోసుల మైలురాయిని అధిగమించిన భారత్ 279 రోజుల్లో రికార్డు.. 75% మందికి ఒక డోసు పూర్తి చైనా తర్వాత వంద కోట్ల ఫీట్ను సాధించిన దేశంగా ఘనత జాతీయ పతాక వర్ణంలో వెలుగులీనిన 100 వారసత్వ కట్టడాలు న్యూఢిల్లీ,
కేంద్ర క్యాబినెట్ నిర్ణయం న్యూఢిల్లీ, అక్టోబర్ 21: కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపికబురు అందించింది. కరువుభత్యం (డీఏ), కరువు ఉపశమనం (డీఆర్)ను 3 శాతం (28 శాతం నుంచి 31 శాతానికి) పెంచుతున్నట్టు గు�
రైతులనుద్దేశించి సుప్రీం కోర్టు వ్యాఖ్య రోడ్లపై బ్యారికేడ్లు పెట్టింది పోలీసులే: బీకేయూ న్యూఢిల్లీ, అక్టోబర్ 21: నిరసన తెలిపే హక్కు రైతులకు ఉన్నదని, అయితే నిరవధికంగా రోడ్లను బ్లాక్ చేయడం తగదని సుప్రీం �
20 నిమిషాల్లో బుకింగ్లు ఫుల్ న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ఎంజీ మోటర్ ఇండియా దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టిన నూతన ఎస్యూవీ ఆస్టార్కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. ముందస్తు బుకింగ్లు ఆరంభి�
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..దేశీయ మార్కెట్లోకి మరో మోడల్ను పరిచయం చేసింది. బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఎం స్పోర్ట్ను కార్బన్ ఎడిషన్గా అందుబాటులోకి తీ
న్యూఢిల్లీ: బాలుడ్ని కిడ్నాప్ చేసిన మాజీ పని మనిషి, ఆ ఇంటి యజమానిని రూ.1.10 కోట్లు డిమాండ్ చేశాడు. ఫోన్ కాల్ను ట్రేస్ చేసిన పోలీసులు అతడ్ని చాకచక్యంగా పట్టుకుని ఆ బాలుడ్ని కాపాడారు. దేశ రాజధాని ఢిల్లీలో
Fuel prices | పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్పై 35 పైసల చొప్పున పెంచాయి
delhi pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం పెరిగింది. దీంతో ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో ఆందోళన వ్యక్తమవుతోంది. వచ్చే వారంలో కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలో కాలుష్యం