న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలకు దీపావళి శాపంగా మారింది. దేశ రాజధానిలో వాయు నాణత్య అత్యంత దారుణంగా క్షీణించింది. అక్కడ గాలి విషపూరిత దశకు చేరుకున్నది. దీపావళి పటాకులు పేలడంతో.. గాలి నాణ్యత పడి�
BJP | పదమూడు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో పలుచోట్ల బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఆ పార్టీ కొన్ని నెలల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన పశ్చిమ బెంగాల్లో, ప్రస్తుతం అధికారంలో
పెట్రోల్, డీజిల్పై లీటరుకు 35 పైసలు పెంపు న్యూఢిల్లీ: ఇంధన ధరలు వరుసగా ఏడో రోజూ పెరిగాయి. మంగళవారం లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో ఇంధన ధరలు దేశవ్య�
కేంద్రానికి ఎన్ఎంసీ ప్రతిపాదన న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ విద్యార్థులు అడ్మిషన్ పొందిన తర్వాత పదేండ్లలోపు కోర్సు పూర్తిచేయాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రతిపాదించింది. నాన్-సీరియస్ విద్యార్�
Connaught Place | దేశ రాజధాని ఢిల్లీలో బాంబు వార్త కలకలం సృష్టించింది. మంగళవారం సాయంత్రం రాజీవ్ చౌక్ సమీపంలోని కన్నాట్ ప్లేస్లోని ఓ మొబైల్ స్టోర్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి తన
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు అకస్మాత్తుగా పెరిగాయి. ఢిల్లీ ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎన్జీ, హైబ్రిడ�
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో మూతపడ్డ పాఠశాలలు ఏడాదిన్నర తర్వాత ఢిల్లీలో మళ్లీ తెరుచుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతులకు సోమవారంనుంచి మళ్లీ ప్రత్యక్ష బోధన ప్రార�
Delhi's air quality slips to 'very poor' category as farm fires pick up | దీపావళికి ముందే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్నది. సోమవారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత పేలవంగా
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసులు తగ్గడంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి దేశ రాజధానిలో సినిమా ధియేటర్లు, మల్టీప్లెక్స్లను నూరు శాతం సామర్ధ్యంతో అనుమతించాలని ఢిల�
ఇప్పటికే 33 దేశాలకు వ్యాప్తి బ్రిటన్లో మెజార్టీ కేసులు ఈ రకానివే ఇండియాలోనూ 20కి పైగా కేసులు కర్ణాటకలో తాజాగా ఏడుగురికి ఇండియాలో వ్యాప్తి తక్కువే: ఇన్షాకాగ్ న్యూఢిల్లీ, అక్టోబర్ 28: కరోనా వైరస్ ఉద్ధృతి �
వేడుకల పేర జీవితాలతో ఆటలొద్దు ప్రజల హక్కుల రక్షణకే మేమున్నాం ఆ సందేశం ఇవ్వడానికే నిషేధం తీర్పు ఉద్దేశాన్ని వక్రీకరించవద్దు: సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, అక్టోబర్ 28: పటాకులపై నిషేధం అనేది ఏ ఒక్క మతాన్ని ఉద�
ప్రపంచంలోనే మొట్టమొదటిదిగా రికార్డు! న్యూఢిల్లీ, అక్టోబర్ 28: పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా కాకుండా ఇద్దరికీ ఉపయోగపడే ఒకే రకమైన కండోమ్ను (యూనిసెక్స్ కండోమ్) మలేసియాకు చెందిన గైనకాలజిస్టు జాన్ టాంగ�