న్యూఢిల్లీ: సీనియర్ న్యాయవాది కర్నాటి రామ్మోహన్రావు మృతిపట్ల భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు. 1967లో న్యాయవాద వృత్తిని ప్రారంభించి దాదాపు 54 ఏండ్లపాటు న్యాయ, సామాజిక సేవల�
న్యూఢిల్లీ, నవంబర్ 8: గతేడాది 11,716 మంది వ్యాపారస్తులు ఆత్మహత్యకు పాల్పడినట్టు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. అదే ఏడాది బలవన్మరణానికి పాల్పడిన 10,677 మంది రైతులతో పోలిస్తే ఇది ఎక్కువని తెలి
న్యూఢిల్లీ : జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) గురుగ్రాంకు చెందిన 23 ఏండ్ల మహిళపై రాజస్ధాన్లోని దౌసా జిల్లాలో నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. తన ఫ్రెండ్ను కలిసేందుకు జైప�
Delhi pollution: Air quality remains in 'severe' category for third day | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతున్నది. వరుసగా మూడో రోజు తీవ్రస్థాయిలోనే
నోట్ల రద్దుకు నేటితో ఐదేండ్లు పూర్తి నోట్ల రద్దు తర్వాత అదనంగా చలామణీలోకి వచ్చిన నోట్ల విలువ న్యూఢిల్లీ: నల్లధనం కట్టడి, నోట్ల చలామణీ తగ్గించడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం.. తద్వారా ఆర్థిక వ్యవ�
న్యూఢిల్లీ: ఆయిల్ పైప్లైన్ సర్వే చేయడానికి ఓ డ్రోన్.. ఏకంగా 51 కిలోమీటర్ల మేర ఏకధాటిగా ఎగిరింది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కోసం హర్యానా-ఢిల్లీ మధ్య ఈ డ్రోన్ను ఎగురవేసినట్టు తయార�
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఏవై.4.2 గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని భారత జీనోమిక్స్ కన్సార్షియం ఇన్సాకాగ్ తెలిపింది. డెల్టాలాంటి ప్రమాదకర వేరియంట్లతో పోల్చి చూస్తే ఏవై.4.2 వ్యాప్తి 0.1కన్నా తక్కు�
న్యూఢిల్లీ: కరోనా టీకా ‘జైకొవ్-డీ’ని కూడా త్వరలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఉపయోగించనున్నారు. ఈ టీకా కోటి డోసుల కోసం కేంద్రం ఆర్డర్ చేసింది. జైడస్ క్యాడిలా సంస్థ తయారుచేస్తున్న ఈ టీకాను మూడు డోసులుగ
న్యూఢిల్లీ, నవంబర్ 6: సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలను చేసే నెదర్లాండ్స్ సంస్థ ‘లైట్ ఇయర్’.. కొత్తగా ‘లైట్ ఇయర్ వన్’ పేరుతో ఓ సోలార్ కారును అందుబాటులోకి తీసుకురానున్నది. దీనిని ఒక్కసారి చ�
12.5 శాతం యూజర్లపై చెడు ప్రభావం కంపెనీ అంతర్గత పరిశోధనలో వెల్లడి న్యూఢిల్లీ: ‘ఫేస్బుక్ వ్యసనం వినియోగదారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నదని ఆ కంపెనీ అంతర్గత నివేదిక పత్రాల ఆధారంగా ప్రఖ్యాత మీడియా �
-జిన్నా వివాదంపై బీజేపీకి సూచన న్యూఢిల్లీ, నవంబర్ 6: మహమ్మద్ అలీ జిన్నాను పొగుడుతూ తాను చేసిన వ్యాఖ్యలను సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సమర్థించుకున్నారు. జిన్నాను మహాత్మా గాంధీ, సర్దార్ వల్ల�