Gold in life jacket: ఎంతమంది స్మగ్లర్లను కటకటాల వెనక్కి పంపినా బంగారం అక్రమ రవాణాకు మాత్రం ఫుల్స్టాప్ పడటంలేదు. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో
న్యూఢిల్లీ : మేనకోడలి(18)పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి(38)ని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన గ్రేటర్ నోయిడాలోని కస్నాలో జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం�
దవాఖానలకు కేంద్రం అనుమతి క్రిమినల్ కేసులకు సంబంధించిన మృతదేహాలకు మాత్రం పగటి పూటే న్యూఢిల్లీ, నవంబర్ 15: దవాఖానల్లో రాత్రి వేళల్లో కూడా మృతదేహాలకు పోస్టుమార్టం చేసేందుకు కేంద్రప్రభుత్వం అనుమతించింది
కాలుష్యంపై సుప్రీంకోర్టుకు ఢిల్లీ సర్కారు వెల్లడి ఏం చర్యలు తీసుకుంటారో నేటిలోగా తెలుపాలని కేంద్రానికి సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ, నవంబర్ 15: ఢిల్లీ వాయు కాలుష్య సమస్యపై అత్యవసర సమావేశం నిర్వహించాలని సు�
సుప్రీం కొలీజియం సిఫారసు ఏపీకి మన్మథరావు, భానుమతి న్యూఢిల్లీ: ఐదు హైకోర్టులకు 13 మంది కొత్త జడ్జీలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఢిల్లీ హైకోర్టుకు నలుగురు న్యాయవాదులను, కేరళ హైకోర్టుకు ముగ్�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ విజృంభణ కొనసాగుతున్నది. ఆరేండ్ల రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత వారం కొత్తగా 2,569 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దీంతో వారం రోజుల్లోనే డెంగ్యూ కేసుల మొత్తం సంఖ్
Telangana Congress | కాంగ్రెస్ లొల్లి గల్లీ దాటి ఢిల్లీకి చేరింది. హుజురాబాద్లో పార్టీ కావాలని ఓడిపోయిన తీరు ఇప్పుడు కల్లోలం సృష్టిస్తున్నది. ఓటమి కోవర్టుల రగడ జగడంగా మారి అధిష్ఠానం దూత ముందే
ఢిల్లీలో అరుదైన కేసు న్యూఢిల్లీ, నవంబర్ 13: ఢిల్లీలోని అపోలో హాస్పిటల్లో అరుదైన కేసు నమోదైంది. డెంగ్యూ నుంచి కోలుకున్న వ్యక్తి మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ఫంగస్) బారినపడినట్టు వైద్యుల బృందం శనివారం వె�
Schools to be shut, govt offices to work from home: CM Arvind Kejriwal | దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరగా.. వాతావరణ పరిస్థితులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం అత్యవసర సమావేశం
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వాయు కాలుష్యం ప్రమాదకరస్ధాయికి చేరడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాలుష్య నియంత్రణకు అధికారులు తక్షణ చర్యలు చే�
Delhi is the most polluted city in the world | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీపావళి పండుగ తర్వాత నుంచి పరిస్థితి మరింత దిగజారుతూ వస్తున్నది. ప్రస్తుతం ఇంట్లోనే
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ఎట్టి పరిస్థితిలోనూ కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అవసరమైతే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీ వరకు పోరాటం క
అది గాంధీ భిక్షాపాత్రలో వచ్చింది 2014లో మోదీ వచ్చాకే దేశానికి నిజమైన స్వాతంత్య్రం సిద్ధించింది నటి కంగన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ పార్టీలు, నెటిజన్ల ఆగ్రహం న్యూఢిల్లీ, నవంబర్ 11: తరచూ మోదీ ప్రభుత్వాన్ని