న్యూఢిల్లీ, నవంబర్ 11: టెస్లా లాంటి దిగ్గజ కంపెనీలు డ్రైవర్ లెస్ ఎలక్ట్రిక్ కార్ల గురించి ఆలోచిస్తున్న సమయంలో దక్షిణ కొరియాకు చెందిన హ్యూందాయ్ కంపెనీ ఓ అడుగు ముందుకేసింది. ఏకంగా.. డ్రైవర్ లేకున్నా గ�
న్యూఢిల్లీ, నవంబర్ 11: అయోధ్యపై కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ రాసిన ఓ పుస్తకంలో హిందుత్వపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుత్వాన్ని ఐఎస్ఐఎస్, బొకోహరం వంటి ఉగ్రవాద సంస్థల జిహాదిస్ట్ ఇస్�
న్యూఢిల్లీ: భారత్కు మెదటి శత్రువు పాకిస్థాన్ కాదని, చైనా అని త్రిదళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ అన్నారు. వాస్తవధీన రేఖ వెంట ఉద్రిక్తతల తగ్గింపు కంటే ముందుగా బలగాల ఉపసంహరణపైనే భారత్ దృష్టి ప�
న్యూఢిల్లీ, నవంబర్ 11: విదేశాల నుంచి భారత్కు వచ్చే ఐదేండ్లలోపు చిన్నారులకు కొవిడ్ పరీక్ష అవసరం లేదని కేంద్రం తెలిపింది. ప్రయాణ సమయంలో లేదా హోం క్వారంటైన్ సమయంలో కరోనా లక్షణాలు కనిపిస్తే స్టాండర్డ్ మ�
న్యూఢిల్లీ, నవంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రజలకు గవర్నర్లు.. మార్గదర్శకులు, మిత్రులు, తత్వవేత్తల వంటివారిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. గవర్నర్లు వీలైనంత సమయం రాష్ట్ర సంక్షేమానికి క�
దేశ రాజధానిలో వాతావరణం చాలా దారుణంగా ఉంది. దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైంది. గాలి నాణ్యత సూచీ ( ఏక్యూఐ ) భారీగా పెరిగిపోయింది. నగరమంతా స్మోగ్తో కమ్మేసింది. మరోవైపు యమునా నది
yamuna river | యమునా నది కాలుష్యం తీవ్రస్థాయికి పెరిగిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఫ్యాక్టరీల నుంచి వస్తున్న వ్యర్థాల కారణంగా యమునా నదిలో నురుగలు ఉప్పొంగిపోతున్నది. ఉత్తరాది ప్రజలు ప్ర
ప్రతిపాదించిన సర్వోన్నత న్యాయస్థానం స్పందన తెలుపాలని యూపీ సర్కారుకు ఆదేశం ప్రభుత్వం నియమించిన కమిషన్పై నమ్మకం లేదని వ్యాఖ్య కేసులో పురోగతి లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం నిందితుడికి వత్తాసుపలుకుతున్నట్ట�
మోదీ సర్కార్పై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ధ్వజం చైనా చొచ్చుకురాకపోతే 18సార్లు చర్చలెందుకని ప్రశ్న? న్యూఢివల్లీ, నవంబర్ 8: భారత సరిహద్దు ప్రాంతాల్లో చైనా దురాగతాలు పెచ్చుమీరుతున్నాయి. వాస్తవాధీన రేఖ (ఎ�
రైతు చింతల వెంకట్రెడ్డి, శ్రీభాష్యం విజయసారథికి పద్మశ్రీ 2020 ఏడాదికి 141 మందికి అవార్డులు అందజేసిన రాష్ట్రపతి 2021 ఏడాదికి 119 మందికి నేడు ప్రదానం హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్
న్యూఢిల్లీ: సీనియర్ న్యాయవాది కర్నాటి రామ్మోహన్రావు మృతిపట్ల భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు. 1967లో న్యాయవాద వృత్తిని ప్రారంభించి దాదాపు 54 ఏండ్లపాటు న్యాయ, సామాజిక సేవల�