న్యూఢిల్లీ : భారత్ నుంచి అంతర్జాతీయ వాణిజ్య విమానాల రాకపోకలను డిసెంబర్ 15 నుంచి పునరుద్ధరిస్తామని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. హోంమంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల �
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓఖ్లా పారిశ్రామిక ప్రాంతంలో శనివారం విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న మహిళను తోటి ఉద్యోగి తీవ్ర వేధింపులకు గురిచేసి ఉసురుతీశాడు. చాంద్గా గు�
Delhi govt lifts ban on construction, demolition activities | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం నిర్మాణాలు, కూల్చివేతలపై ఉన్న
TMC Protest: దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయం ముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. త్రిపురలో పోలీసుల దుర్మార్గాన్ని నిరసిస్తూ
న్యూఢిల్లీ : నలుగురు విదేశీయుల నుంచి రూ 42 కోట్ల విలువైన 85.5 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మోల్టెన్ మెటల్ ఆపరేషన్లో భాగంగా చత్తార్
Husband kills wife | వేరే యువతితో సంబంధం కారణంగా కట్టుకున్న భార్యను చంపించాడో భర్త. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. ఇక్కడి మాలవీయ నగర్లో కేబుల్ ఆపరేటర్గా పనిచేసే ఒక వ్యక్తి
Gold | దేశ రాజధాని ఢిల్లీలో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్లో తనిఖీలు చేపట్టిన డీఆర్ఐ అధికారులు.. రూ. 42 కోట్ల విలువ చేసే 85 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. బంగారాన్ని హాంగ్కాంగ్ న�
న్యూఢిల్లీ: మెషిన్ విడిభాగాల రూపంలో అక్రమంగా రవాణా చేస్తున్న రూ.42 కోట్ల విలువైన 85.5 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్కు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అ�
Air pollution in Delhi | దేశ రాజధానిలో వాయు కాలుష్యం భయానకంగా ఉంది. గాలి నాణ్యత సూచీ ప్రమాదకర స్థితికి చేరుకుంది. దీంతో నగరం మొత్తాన్ని స్మోగ్ కమ్మేసింది. దీంతో పొగమంచు ( స్మోగ్ ) కప్పేసి ఉండటంతో వాహనదారుల�
Train derailed: ఉత్తరప్రదేశ్లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది ( Train derailed ). ఈ ఘటనలో రైలుపై ఉన్న ఎనిమిది వ్యాగన్లు బోల్తాపడ్డాయి. రైలు అలహాబాద్ నుంచి