చర్చ లేకుండానే సాగు చట్టాల రద్దుకు ఓకే మద్దతు ధరపై చర్చకు విపక్షాల డిమాండ్ నిరసనల మధ్య ఉభయ సభలు వాయిదా న్యూఢిల్లీ, నవంబర్ 29: శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు సోమవారమే నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల�
న్యూఢిల్లీ, నవంబర్ 29: పనిచేయడానికి లోక్సభ ఆకర్షణీయమైన స్థలం కాదని ఎవరన్నారు.. అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ఆరుగురు మహిళా ఎంపీలతో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. శ�
న్యూఢిల్లీ, నవంబర్ 29: ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. ముఖ్యంగా ఈ వేరియంట్ కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులప
న్యూఢిల్లీ, నవంబర్ 29: మూగవాళ్ల సైగలను మాటలుగా మార్చి వినిపించే ‘మాట్లాడే గ్లౌజు’ను జోధ్పూర్ ఐఐటీ, జోధ్పూర్ ఎయిమ్స్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ గ్లౌజులు కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ సాయంతో పని
న్యూఢిల్లీ, నవంబర్ 29: రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులు ప్రతీ ఏడు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేకుండా కేంద్రం ప్రత్యేకంగా ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతను ప్రారంభించింది. ఇది వృద్ధులు పడుతున్న ఇబ
న్యూఢిల్లీ, నవంబర్ 29: విద్యుత్తు ప్రవాహంలో అసాధారణ పెరుగుదల కారణంగా షార్ట్-సర్క్యూట్ సమస్య తలెత్తి పవర్ గ్రిడ్లు పాడవ్వడం తరచూ జరుగుతూనే ఉంటుంది. దీనికి స్వదేశీ సాంకేతికతతో చెక్ పెట్టే స్మార్ట్ స�
ఆగ్రా: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్ అజిజ్ ఖురేషి తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మ
న్యూఢిల్లీ, నవంబర్ 29: కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధమైన హామీ, నిరసనల్లో మరణించిన రైతులకు పరిహారం, అన్నదాతలపై కేసుల ఎత్తివేత వంటి ఆరు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని పంజాబ్కు చెందిన 32 రైతు సంఘా ల నేత
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో 24 పంటలకు మద్దతు ధర అందజేస్తున్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీలో చర్చించిన అంశాలను మీడియాకు వివరించారు. దేశంలో అన్ని పంటలకు
న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన క్రమంలో రైతులు ఆందోళన విరమించి, ఇండ్లకు తిరిగివెళ్లాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శనివారం అన్
Former MLA | అతనో మాజీ ఎమ్మెల్యే. ఆయన ఇంటి ముందు పెద్దసంఖ్యలో హోర్డింగ్లు, పోస్టర్లు ఉన్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించారు. చిర్రెత్తుకొచ్చిన ఆయన
Telangana Ministers | తెలంగాణ రాష్ట్ర వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో మాట్లాడేందుకు రాష్ట్ర మంత్రుల్లో చాలా మంది ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి