ట్విట్టర్ సీఈవోకు రాహుల్ లేఖ న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో తన ఫాలోవర్లను ట్విట్టర్ తగ్గిస్తున్నదని �
వెలువరించనున్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం న్యూఢిల్లీ, జనవరి 27: పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించనున్నది. దీనిపై కేంద్ర
Delhi Gangrape Case | దేశ రాజధానిలో దారుణం జరిగింది. గణతంత్ర దినోత్సవం రోజునే ఒక మహిళను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె జుట్టు కత్తిరించి.. చెప్పులదండ వేసి మరి ఘోరంగా అవమానించ�
న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ రేప్ బాధితురాలిని ఊరేగించారు. ఆమె వెంట్రుకలను కత్తిరించింది.. ముఖానికి నల్లటి రంగు రుద్ది.. వీధుల్లో కొట్టుకుంటూ తీసుకువెళ్లారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించి �
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. తాజా ఘటనలో తల్లికి ఆరోగ్యం బాగాలేదని సాయం కోరిన మైనర్ బాలికపై పొరుగున ఉండే వ్యక్తి లైంగిక �
న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఉన్న తల్లికి మందుల కోసం సహాయం కోరిన బాలికపై పొరుగింటి వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. ఈ నెల 22న పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో తొమ్మిదేండ్ల బాలికపై పొరుగింట్లో ఉండే ఇద్దరు బాలురు లై�
ప్రభా ఆత్రే, రాధేశ్యామ్, కల్యాణ్సింగ్కు కూడా 17 మందికి పద్మభూషణ్.. 107 మందికి పద్మశ్రీ 34 మంది మహిళామణులకు పద్మ అవార్డులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ, జనవరి 25: ప్రముఖ రంగాల్లో విశ�
ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో పెయింటింగ్ ప్రదర్శన తెలంగాణ నుంచి హాజరైన ఎనిమిది మంది కళాకారులు హైదరాబాద్, జనవరి 25 : తెలంగాణలో జరిగిన స్వాతంత్య్ర, సాయుధ పోరాట ఘట్టాలు, సంస్కృతి సంప్రదాయాల చిత్రాలు ఢిల్లీలోని
అభిప్రాయపడిన సుప్రీంకోర్టు ఉచితాల బడ్జెట్.. సాధారణ బడ్జెట్ను దాటిపోతున్నదని వ్యాఖ్య న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు అహేతుకమైన ఉచిత హామీలు ఇచ్చే రాజకీయ పార్టీల గుర్తును సీజ్ చేయాలని లేదా ఆయా పార్టీల రిజ�
కొవిడ్ నిబంధనలతో పార్లమెంట్ సమావేశాలు 31న రాష్ట్రపతి ప్రసంగం 1న బడ్జెట్ సమర్పణ న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి వచ్చేనెల 11వ తేదీవరకు జరుగుతాయి. కొంత విరామం తర్వాత మార్చి 14న తిరిగి �
ప్రింట్ మీడియాకు 62% మంది ఓటు డిజిటల్, వెబ్ మీడియాల్లో ఫేక్ అతి న్యూఢిల్లీ, జనవరి 25: ప్రింట్ మీడియాకే అత్యంత విశ్వసనీయత ఉన్నదని తాజా సర్వేలో తేలింది. ప్రింట్, టెలివిజన్, వెబ్ మీడియాల్లో ఏది కచ్చితమైన
delhi Covid cases | దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. గత 24గంటల్లో ఢిల్లీలో 6,028 కొత్తగా కరోనా కేసులు రికార్డవగా.. 31 మంది మరణించారు. త్వరలోనే