work from home | కరోనా మహమ్మారి కారణంగా పెరిగిన వర్క్ ఫ్రం హోం విధానంతో ఒక మోసగాళ్ల ముఠా కోట్లు సంపాదించింది. వందల మందిని భారీ జీతాల ఆశ చూపి వారిని దోచుకున్న ఆ ముఠా గురించి పోలీసులకు దాదాపు 60 ఫిర్యాదులు అందాయి
Omicron | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) భారత్ను కలవరపెడుతున్నది. ఇప్పటికే దేశంలో నాలుగు కేసులు నమోదయ్యాయి. తాజాగా ఢిల్లీలో మరో కేసు వెలుగుచూసింది.
ఆ తర్వాతే బూస్టర్ డోసు నిపుణుల బృందం సూచనలు న్యూఢిల్లీ: ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో ప్రజలకు బూస్టర్ డోసు ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. 40 ఏండ్లు పైబడిన వారికి అదనపు డోసు ఇవ్వడంపై పరిశీలించాలని ఇన్�
కేంద్రానికి పంపిన ఎస్కేఎం చర్చలకు ఐదుగురితో ప్యానెల్ న్యూఢిల్లీ, డిసెంబర్ 4: సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అమరులైన 702 మంది రైతుల వివరాలతో కూడిన జాబితాను సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) శనివ�
రష్యా సహకారంతో తయారీ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ, డిసెంబర్ 4: రక్షణ రంగ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకొన్నది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఏకే-203 రైఫిళ్ల ప్రాజెక్టు�
యూపీలో డాక్టర్ దారుణం న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ఒమిక్రాన్ ప్రతీ ఒక్కరినీ చంపేస్తుందంటూ ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ డాక్టర్ తన భార్య, ఇద్దరు పిల్లలను సుత్తితో బాది దారుణంగా హత్య చేశాడు. కాన్పూర్కు చెందిన �
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: నిందితుడు, బాధితురాలి మధ్య కుదిరిన రాజీ ఆధారంగా పోక్సో చట్టం కింద నమోదైన కేసులను కొట్టివేయొచ్చా? అనే న్యాయపరమైన ప్రశ్నను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు శనివారం అంగీకరించింది. ఇరు
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: సీనియర్ జర్నలిస్టు వినోద్ దువా (67) శనివారం కన్నుమూశారు. దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో ఢిల్లీలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స తీసుకుంటున్న ఆయన పరిస్థితి విషమించడంతో సాయంత్రం 5 గంటలకు
ఖమ్మం : ఎమ్మార్పీఎస్ టీఎస్ యువసేన ఆధ్వర్యంలో ఈ నెల పదమూడున చలో ఢిల్లీ మాదిగ లొల్లి అనే కరపత్రాన్ని జాతీయ ఉపాధ్యక్షులు లంకా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి మండల �
12 మాల్వేర్ అప్లికేషన్లపై నిపుణుల హెచ్చరిక న్యూఢిల్లీ, డిసెంబర్ 3: గూగుల్ ప్లే స్టోర్లోని 12 మాల్వేర్ ఆండ్రాయిడ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరించారు. వీటిని గూగు
అభివృద్ధి, వికాసాలు మనిషిని సమస్యలనుంచి విముక్తున్ని చేసే బదులు మరింతగా విషవలయంలోకి నెడుతున్నాయి. ఆధునికాభివృద్ధితో కాలుష్యం పెను సవాలుగా మారింది. పట్టణాలు, నగరాలు కాలుష్యకాటుతో నివాసయోగ్యం కాకుండా త�
Delhi Air pollution: ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. ఎన్నిసార్లు చెప్పినా కాలుష్యం కట్టడి దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని