న్యూఢిల్లీ, డిసెంబర్ 20: సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ)ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నాగాలాండ్ అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భం
న్యూఢిల్లీ: ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్సీలు, కేంద్ర యూనివర్సిటీలు, కేంద్ర నిధులతో నడిచే విద్యాసంస్థలకు చెందిన 122 మంది విద్యార్థులు 2014-2021 మధ్య కాలంలో ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్రప్రభుత్వం లోక్సభకు తెలిపింది. ఈ మేరక�
కేంద్రం ఆదేశాలతో సెబీ నిర్ణయం న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు పలు వ్యవసాయ ఉత్పత్తులపై ఫార్వర్డ్ ట్రేడింగ్ను నిషేధిస్తూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకొన్నది. ట
నమ్మి నానవోస్తె పుచ్చి బుర్రలైనయట! మోదీ నాయకత్వంలోని ఎన్డీయేను రెండుసార్లు వరుసగా ఎన్నుకున్నందుకు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నది. దేశానికి అప్పుల భారం పెరిగిపోతున్నది. కార్పొరేట్ సంస్థలకు పన్నుల�
జాతీయం పీఏసీపబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ-ప్రజా పద్దుల సంఘం) శతవార్షికోత్సవాలను ఢిల్లీలో డిసెంబర్ 4, 5 తేదీల్లో నిర్వహించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్న ఈ వేడుకలకు పాకిస్థాన్తో సహా 52 దేశాలన
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆదివారం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు గిరిజన గురుకుల విద్యార్థులు పేరిణి శివతాండవంను ప�
Telangana ministerial delegation to Delhi on paddy procurement | ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశంపై కేంద్రంతో తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బృందం ఢిల్లీకి బయలుదేరింది. ఈ బృందంలో
Insurance policy fraud | దేశ రాజధాని ఢిల్లీలో ఇన్సూరెన్స్ పాలసీకి ఓవర్డ్రాఫ్ట్ లిమిట్ పెంచుతామని, కొత్త ఇన్సూరెన్స్ పాలసీ, అధిక లాభాలు వచ్చే పాలసి అని చెప్పి కొందరు కేటుగాళ్లు లక్షల్లో స్కామ్ చేశారు. గత కొద
Shafiqur Rahman: దేశంలో మహిళల కనీస వివాహ వయసును 18 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమాజ్వాది పార్టీ సీనియర్ నేత, ఎంపీ షఫీకుర్ రెహమాన్
Omicron | దేశ రాజధానిలో ఒమిక్రాన్ (Omicron) కలకలం కొనసాగుతున్నది. ఢిల్లీలో కొత్తగా నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో హస్తినలో మొత్తం కేసులు 10కి
Rakesh Tikait | రైతు ఉద్యమ నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్.. ఢిల్లీ సరిహద్దుల నుంచి తన సొంతూరికి ఇవాళ తిరిగి వెళ్తున్నారు. ఘాజీపూర్ బోర్డర్ నుంచి 383 రోజుల తర్వాత టికా�
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ ఢిల్లీలో మణిపూర్ మహిళను కొందరు లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప�