న్యూఢిల్లీ: ఎండలు మండుతుండటంతో అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రోహిణి ప్రాంతంలో ఒక పెండ్లి వేడుక జరుగుతుండగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పెండ్లి �
Pawan Munjal | దేశంలో అతిపెద్ద మోటార్ సైకిల్ తయారిదారీ సంస్థ హీరో మోటాకార్ప్ సీఈవో, ఎండీ పవన్ ముంజల్ (Pawan Munjal) ఇళ్లు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్నది. గురుగ్రామ్లోని ముంజల్ ఇళ్లు, ఆఫీసుల్లో బ�
వన్ నేషన్-వన్ ప్రొక్యూర్మెంట్ నినాదంతో, పంజాబ్లో మాదిరిగా తెలంగాణలోనూ మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్తో రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి చేరుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంగ�
న్యూఢిల్లీ : సాంకేతికత, గ్రీన్ ఫ్యూయల్లో వేగంగా అభివృద్ధి సాధించడం ద్వారా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ ధర తగ్గుతుందని, రాబోయే రెండేళ్లలో పెట్రోల్తో నడిచే వాహనాలతో సమానంగా వాటిని తయారు చేస్తామని కేంద్ర �
న్యూఢిల్లీ : తనకు అమ్మాయి పుట్టిందనే కోపంతో ఓ తల్లి దారుణానికి పాల్పడింది. రెండు నెలల పసికందును మైక్రోఓవెన్లో పెట్టి చంపేసింది. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని చిరాగ్ దిల్లీ ఏరియాలో సోమవారం వెలుగు చూస
మేడ్చల్ మల్కాజ్గిరి : ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీకి చెందిన 15 మంది సభ్యుల బృందం.. తెలంగాణలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయ ఆక్సిజన్ అర�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి దోహాకు వెళ్తున్న విమానాన్ని అత్యవసరంగా పాకిస్థాన్లోని కరాచీకి మళ్లించారు. ఖతార్ ఎయిర్వేస్కు చెందిన QR579 విమానాన్ని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపార�
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే.. కాంగ్రెస్ కాదు అని గుజరాత్ ఆప్ చీఫ్ గోపాల్ ఇటాలియా స్పష్టం చేశారు. ఢిల్లీ, పంజాబ్లో అధికారాన్ని చేజిక్కించుకున్నట్లే గ�
బోణీ కొట్టేనా.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. సకల సౌకర్యాలు.. సరైన సంపత్తి అందుబాటులో ఉన్నా.. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ సూపర్ కింగ్స్ ఒక్కసారి కూడా టైటిల్ పట్టలేకపోయాయి. గత కొన్ని �
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పోటీ ఇవ్వాలంటే, నమ్మకమైన ప్రత్యామ్నాయంగా మారాలంటే కాంగ్రెస్ భావ సారూప్య పార్టీలతో కలిసి నడవక తప్పదని జీ-23 నేతలు నిర్ణయానికి వచ్చారు.
అస్సాంలో రూ.100 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. అంతర్జాతీయ మార్కెట్కు సంబంధాలు కలిగిన వీరిని బుధవారంనాడు కమ్రప్ మెట్రోపాలిటిన్ జిల్లాలో పోలీసులు అరెస్