ఢిల్లీ ధర్నాలో బీసీల డిమాండ్ హైదరాబాద్/హిమాయత్నగర్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం జనగణనతోపాటు బీసీ కులగణన కూడా చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధ్యక్షులు జాజుల శ్�
Crime News | ప్రతిరోజూ కూరగాయలు తీసుకొచ్చే కుర్రాడు.. ఆ రోజు కూడా ఇంటికొచ్చాడు. దీంతో తలుపులు తీసిందా 79 సంవత్సరాల వృద్ధురాలు. అలా తీయడమే ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది.
Delhi Air Pollution | గాలి నాణ్యత మరింత దిగజారుతుందనే హెచ్చరికల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోకి టక్కుల ప్రవేశం, నిర్మాణరంగ కార్యకలాపాలపై తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నిషేధం కొనసాగుతుందని పర్యావరణశాఖ మంత్రి గ�
Delhi's minimum temperature drops to 6.4 degrees | దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదివారం ఉదయం న్యూఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 6.4 డిగ్రీలుగా నమోదైందని భారత వాతావరణశాఖ (ఐఎండీ
facebook fraud | ఫేస్బుక్లో ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడం అంటే నేటి యువతకు ఒక సరదా. కాన చాటింగ్ చేస్తూ అందులో వచ్చిన ఒక యాడ్పై క్లిక్ చేసి లక్షలు పోగొట్టుకున్నాడు ఓ యువకుడు. అదెలాగంటే..
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: స్పెయిన్లోని పురాతత్వ శాస్త్రవేత్తలు గతంలో కనుగొన్న ఓ డైనోసార్కు చెందిన రెండు జతల పాదముద్రలను విశ్లేషించారు. ఆ పాదముద్రల ఆధారంగా దాని వేగాన్ని అంచనా వేశారు. అప్పట్లో ఆ డైనోసార�
న్యూఢిల్లీ: కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్, గణిత శాస్త్రవేత్త నీనా గుప్తా 2021కి గానూ ‘రామానుజన్ ప్రైజ్’ అందుకున్నారు. అఫిన్ అల్జీబ్రిక్ జామిట్రీ, కమ్యుటేటివ్ జామ
విజయంతో రైతన్నల ఇంటి బాట పచ్చజెండా ఊపిన టికాయిత్ పాటలు, డ్యాన్సులతో సంబురాలు ‘శంభు’వద్ద విమానం నుంచి పూలవాన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి న్యూఢిల్లీ/చండీఘర్, డిసెంబర్ 11: దాదాపు ఏడాదికి పైగా సుదీర్ఘ ఉద్
రాష్ర్టాలు, యూటీలకు కేంద్రం సూచన దేశంలో 33కు చేరిన ఒమిక్రాన్ కేసులు ముంబైలో వారాంతపు కర్ఫ్యూ న్యూఢిల్లీ, డిసెంబర్ 11: రెండు వారాలుగా మూడు రాష్ర్టాల్లోని 8 జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగ�
పోర్టుల ద్వారా పశ్చిమ దేశాలకు రవాణా దేశంలోనూ పెరుగుతున్న వినియోగం పొడవైన తీర రేఖ.. కష్టమవుతున్న నిఘా న్యూఢిల్లీ, డిసెంబర్ 11: నాలుగేండ్ల క్రితం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారుల�
శనివారం ఆరుగురు సైనికుల గుర్తింపు ఇంకా విషమంగానే వరుణ్ ఆరోగ్యం న్యూఢిల్లీ, డిసెంబర్ 11: సైనికుడు లాన్స్నాయక్ సాయితేజ భౌతిక కాయాన్ని అధికారులు శనివారం గుర్తించారు. సైనిక లాంఛనాలు నిర్వహించి కుటుంబసభ�