హైదరాబాద్ : జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (NDWA) ఆధ్వర్యంలో సమావేశం గోదావరి (Godavari) – కావేరీ (kaveri) నదుల అనుసంధానంపై ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. జలశక్తి శాఖ, ఎన్డీడబ్ల్యూ, ఐదు రాష్ట్రాలు అధికారులతో పాటు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని సీమాపురిలో గురువారం పేలుడు పదార్ధాలు ఉన్న ఓ బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ బ్యాగులో సుమారు మూడు కిలోల పేలుడు పదార్ధాలు ఉన్నట్లు నిర్ధారించారు. �
ఎనిమిదేండ్లు ఓపిక పట్టి, మోదీ పాలన నాడిపట్టి, దేశ ప్రజల మనోభావాలను కనిపెట్టి కేసీఆర్ చేసిన విశ్లేషణ దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నది. మోదీ తీరుపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలనీ, జరుగుతుందనీ �
దేశ రాజధానిలో మహిళలపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజా ఘటనలో 87 ఏండ్ల వృద్ధురాలిపై ఆమె ఇంట్లోనే గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆదివారం డిల్లీలో కలకలం రేపిం�
Delhi | వారిద్దరు దోస్తులు. ఒకరి అవసరం నిమిత్తం మరొకరి దగ్గర డబ్బు బదులు తీసుకున్నాడు. ఫలానా తేదీ నాడు తిరిగిస్తా అని చెప్పాడు. అయితే చెప్పిన తారీఖులోపు పైసలు ఇవ్వలేకపోయాడు.
న్యూఢిల్లీ: జనమంతా చూస్తుండగా రోడ్డుపై కొందరిని మరి కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. కర్రలు, క్రికెట్ బ్యాట్లతో దాడి చేశారు. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు ఈ ఘటన జర�
న్యూఢిల్లీ : ఓ వ్యక్తి షేరింగ్ ఆటోలో వెళ్తూ.. స్మోకింగ్ చేశాడు. ఆటోలో సిగరెట్ తాగొద్దని, దాన్ని లాగేసిన ఓ మహిళపై ఆ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురుగ్రామ్లో సోమవారం సాయంత్రం చోటు చేసుకోగా ఆ�
గ్రీన్ ఇండియా చాలెంజ్ మరో గొప్ప సంకల్పానికి సిద్ధమైం ది. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ రాజధా ని ఢిల్లీలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్
మహబూబ్నగర్ : అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడినం. ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర
ఎలాంటి చర్చ జరుగకుండానే ఆంధ్రప్రదేశ్ను అవమానకరంగా విభజించారని తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ మరోసారి అసహనం వ్యక్తంచేశారు. ఎలాంటి చర్చ జరుగకుండానే రాష్ట్రం ఏర్పడిందంటేనే ప్రధాని అవగాహన లేమి ఏమిటన్నద