న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ది రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్కు బయల్దేరారు. ధాన్యం సేకరణపై కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ ఢిల్
BJP Cutout | రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ పార్టీ దీక్ష కొనసాగుతున్నది. అయితే దీక్ష వేదిక వద్ద టీఆర్ఎస్కు వ్యతిరేకంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్�
మునుపెన్నడూ చూడని దృశ్యం.. ఇప్పుడు ఉత్తరాది రైతులను అచ్చెరువొందిస్తున్నది. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఢిల్లీలో కేంద్రంపై సమరశంఖం పూరిస్తున్న సన్నివేశం.. ఢిల్లీ రాజకీ�
కేంద్రం మొండి వైఖరి విడనాడాలి షరతులు లేకుండా ధాన్యం కొనాలి ఢిల్లీలో మీడియాతో నిరంజన్రెడ్డి న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్రం మొండివైఖరి విడనాడి, షరతులు లేకుండా యాసంగి ధాన్యం కొనుగోలు చేయా
తెలంగాణ వడ్లు కొనాలన్న డిమాండ్తో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి చేపట్టనున్న రైతు దీక్షలో పాల్గొనడానికి నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గం నాయకులు తరలివెళ్లారు
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సోమవారం జరిగే నిరసన దీక్షా ప్రాంగణంలో టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నేత బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంక్షేమ�
MLC Kavitha | రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇప్పటికే రైతుల ఆందోళనలతో కేంద్రం నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నదని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్ర
దేశ రాజధాని ఢిల్లీ టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలతో నిండిపోయింది. కేంద్రం తెలంగాణ నుంచి యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని సోమవారం టీఆర్ఎస్ నిరసన దీక్ష నేపథ్యంలో అక్కడి వీధుల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. కేంద్ర
‘మా బావ రాజు.. ఏం చేసినా చెల్లుతుంది’ అనుకునే ఆ కాలపు బామ్మరుదులకు.. కేంద్రంలో అధికారం మాది, ఏమైనా చేయగలం అనుకునే నేటి బీజేపీ నాయకుల అహంభావానికి అట్టే తేడా కూడా లేదు. సొంత బలం కాకుండా ఇతర బలాన్ని చూసి విర్రవ�
Delhi | దేశ రాజధాని న్యూఢిల్లీలో వేర్వేరు చోట్ల భారీ అగ్ని్ ప్రమాదాలు జరిగాయి. ఢిల్లీలోని ఆనందర్ పర్వత్ పారిశ్రామిక వాడలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం 4.45 గంటల సమయంలో ఎల్పీజీ సిలిండర్ పేలింది.
తెలంగాణ రాష్ట్ర రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనాల్సిందేనని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతుల గొంతుకను కేంద్రానికి వినిపి�
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్ధినిని వేధించిన రైల్వే ఉద్యోగిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై హోంమంత్రిత్వ శాఖ వెబ్సైట్లో రాజస్ధాన్లోని అజ్మీర్కు చెందిన విద్యార్ధిని (20) ఫిర్యాదు చేయ
దేశ రాజధానిలో పాలం వద్ద మైనర్ బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన నిందితుడు సంతోష్ సుభాష్ గమ్నె అలియాస్ గోల్ గమ్నెపై పలు �