Omicron cases | భారత్లో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కరోనా కొత్త రూపమైన ఒమిక్రాన్ వేరియంట్ బాధితులలో వ్యాక్సినేషన్ రెండు డోసులు తీసుకున్నవారే ఎక్కవగా ఉండడం ఆందోళన కలిగిస్తున్న విషయం
Minister Errabelli | దివంగత మాజీ ప్రధాని పీవీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని అంబేద్కర్ హాలులో పీవీకి పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను మంత్రి ఎర్రబెల్లి కొన
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 125 కేసులు నమోదయ్యాయి. గత ఆరు నెలల్లో ఇదే అత్యధిక సంఖ్య అని ఢిల్లీ ఆరోగ్యశాఖ �
Delhi | ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తూ ఢిల్లీ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు ఉత్తర్�
చేతులెత్తేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వానకాలం వడ్లపైనా నాన్చుడే.. నేడు చెప్తామని దాటవేత… తేల్చేదాకా ఢిల్లీలోనే మన మంత్రులు గత యాసంగిదే ఇంకా ఇవ్వలేదన్న పీయూష్ ఇచ్చిన ధాన్యం మీ గోదాముల్లో ఉందన్న బృ�
Omicron | దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరిగి పోతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు 34 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. అయిత
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: డీఆర్డీవోకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త అతుల్ దినకర్ రాణే బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా సోమవారం బాధ్యతలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ)ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నాగాలాండ్ అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భం
న్యూఢిల్లీ: ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్సీలు, కేంద్ర యూనివర్సిటీలు, కేంద్ర నిధులతో నడిచే విద్యాసంస్థలకు చెందిన 122 మంది విద్యార్థులు 2014-2021 మధ్య కాలంలో ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్రప్రభుత్వం లోక్సభకు తెలిపింది. ఈ మేరక�
కేంద్రం ఆదేశాలతో సెబీ నిర్ణయం న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు పలు వ్యవసాయ ఉత్పత్తులపై ఫార్వర్డ్ ట్రేడింగ్ను నిషేధిస్తూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకొన్నది. ట