న్యూఢిల్లీ, డిసెంబర్ 31: చేపలు, మాంసం, కూరగాయలను ప్యాకింగ్ చేసి ఎక్కువ కాలం నిల్వ ఉంచటం వల్ల వాటి లోపలికి బాక్టీరియా చేరి పాడవుతాయి. అది తెలియక అవే వండుకొని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. దీనికి చె�
న్యూఢిల్లీ: జనవరి 6వ తేదీలోగా నీట్ పీజీ కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ హామీ ఇచ్చారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అధ్యక్షుడు సహజానంద్ ప్రసాద్ సింగ్ శ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. కరోనా కేసులతోపాటు మరణాల సంఖ్య పెరుగుతున్నది. ఆరు నెలల కనిష్ఠానికి కరోనా కేసులు, నాలుగు నెలల గరిష్ఠానికి డెత్ టోల్ చేరింది. ఒక్క డిసెంబర�
Covid shutdown: కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో ఢిల్లీలో తిరిగి కొవిడ్-19 నియంత్రణలు అమలవుతున్నాయి. తాజా నియంత్రణల్లో భాగంగా ఢిల్లీ అంతటా జిమ్లు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఫిట్నెస్ ఇం�
Omicron | కరోనా మహమ్మారి మరోసారి జూలు విదుల్చుతున్నది. దేశంలో గత నాలుగు రోజులుగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేనప్పటికీ పెద్ద సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు వెలుగ�
Omicron | దేశంలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒకేరోజు 180 మంది ఒమిక్రాన్ బారినపడటంతో వెయ్యికి చేరువయ్యాయి. దేశంలో మొత్తం 961 ఒమిక్రాన్ కేసులు
More than 80 percent increase in Covid-19 cases in one day in Mumbai and Delhi | కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీతో ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో
Omicron | దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్నది. ఒక్కరోజులోనే 127 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 781కి చేరింది. ఇందులో అత్యధికంగా ఢిల్లీలో 238 కేసులు
చిన్న లింక్తో బయటపడిన పీయూష్ జైన్ ఘరానా మోసం న్యూఢిల్లీ: పీయూష్ జైన్.. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ పర్ఫ్యూమ్ వ్యాపారి పేరు కొన్ని రోజులుగా వార్తల్లో నలుగుతున్నది. ఇందుకు కారణం.. పన్ను ఎగవేత ఆరోపణలపై అధ
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: నీట్ పీజీ కౌన్సెలింగ్ జాప్యానికి నిరసనగా గత 11 రోజులుగా చేస్తున్న ఆందోళనలు ఉద్ధృతం చేయాలని రెసిడెంట్ వైద్యులు మంగళవారం నిర్ణయించారు. రెసిడెంట్ వైద్యుల సంఘాలతో కేంద్ర ఆరోగ్యశ�
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ‘ఎల్లో అలర్ట్’ జారీచేశారు. బుధవారం నుంచి ఆంక్షలు అమల్లోకి రానున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఎల్లో అలర్ట్తో అమ�
న్యూఢిల్లీ : లైంగిక వేధింపులకు సంబంధించి ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) జారీచేసిన ఓ సర్క్యులర్ వివాదాస్పదమైంది. ‘వేధింపుల బారిన పడకుండా ఉండేందుకు అమ్మాయిలు తమకు, పురుష స్నేహితుల�
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కానున్న పిల్లల వ్యాక్సినేషన్ (15-18 ఏండ్ల మధ్య) కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. త్వరలో 5 రాష్ర్టాల్లో జరుగనున్న ఎన్నికల విధు
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: కరోనా మూడో డోస్ తీసుకొనే 60 ఏండ్లు, ఆ పైబడిన వయసువారు వైద్యుల నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావాల్సిన అవసరం లేదని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇతర వ్యాధులతో బాధపడుతున్న వృద�