న్యూఢిల్లీ: జిల్లా స్థాయిలో వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని, 15 నుంచి 18 ఏండ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో �
Lockdown | రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టాలని భావించట్లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మాస్కు పెట్టుకుంటే లాక్డౌన్ అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించడంతోపాటు
CM Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నెల 4న సీఎం కేజ్రీవాల్కు కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆయన అప్పటినుంచి హోం ఐసోలేషన్లో ఉన్నారు.
ఉద్రిక్తతలకు యత్నిస్తే చట్టం చూసుకొంటుంది హరిద్వార్, ఢిల్లీ ధర్మ సంసద్లో వ్యాఖ్యలు స్వామి వివేకానంద బోధనలకు పూర్తి విరుద్ధం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీ, జనవరి 8: హరిద్వార్
కారణాలను మీ సైట్లలో పెట్టండి పార్టీలకు ఈసీ ఆదేశాలు న్యూఢిల్లీ, జనవరి 8: క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులను అభ్యర్థులుగా ఎన్నికల్లో నిలబెట్టే పార్టీలు.. వారి వివరాలు, అభ్యర్థులుగా వారినే ఎంచుకోవడానికి కార�
CBSE exams pattern: 10వ, 12వ తరగతి విద్యార్థుల పరీక్షల నమూనాలో ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పులు ఉండబోవని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రకటించింది. గత ఏడాది జూలైలో ప్రకటించిన
Viral | దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. రాజధాని ఢిల్లీలో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా ఇక్కడ అధికంగా కనిపిస్తున్నాయి.
Dehli | దేశ రాజధాని న్యూఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం (heavy rains) కురింసింది. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ
పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు సుప్రీంకోర్టు ఆదేశం కేంద్రం, పంజాబ్ ఏర్పాటు చేసిన కమిటీలు దర్యాప్తును 10వ తేదీ వరకు నిలిపివేయాలని సూచన స్వతంత్ర కమిటీ దర్యాప్తునకు పంజాబ్ ప్రభుత్వం ఓక�
నీట్ పీజీ ప్రవేశాలకు మార్గం సుగమం ఓబీసీ రిజర్వేషన్లకూ సుప్రీం ఆమోదం ఈ విద్యా సంవత్సరానికి అనుమతి మార్చి మూడోవారంలో తుది విచారణ న్యూఢిల్లీ, జనవరి 7: నీట్ పీజీ ప్రవేశాలకు మార్గం సుగమమైంది. ప్రస్తుత రిజర్�
న్యూఢిల్లీ: ప్రికాషన్ డోసు తీసుకునేవారు కొత్తగా రిజస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నేరుగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చని వెల్లడించింది. ‘ప్రికాషన్ డోసు షెడ్యూల్ శని
తూర్పు ఆఫ్రికా దేశాలు, మడగాస్కర్, సీషెల్స్ దీవులు ఇండియాతో కలుస్తాయి భూగర్భ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడి న్యూఢిల్లీ, జనవరి 7: తూర్పు ఆఫ్రికా దేశాలైన సోమాలియా, కెన్యా, టాంజానియా, మొజాంబిక్తో పాటు మడగాస