ధర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు కొరత వేధిస్తుండటం, వేసవిలో విద్యుత్ డిమాండ్ ఊపందుకోవడంతో పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలతో జనం తల్లడిల్లుతున్నారు. ఢిల్లీ, పంజాబ్, యూపీ రాష్ట్రాల్లో విద్�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 30న ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరగనున్న న్యాయ సదస్సులో మంత్రి పాల్గొననున్నారు. సీజేఐ జస్ట�
న్యూఢిల్లీ: భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, ఢిల్లీ రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల పాటు అధిక ఉష్ణో
Corona cases | దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం మూడు వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా 3,377 కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,72,176కు చేరాయి.
దేశ రాజధానిలో కొవిడ్-19 కేసుల పెరుగుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సత్యేందర్ జైన్ గురువారం పేర్కొన్నారు.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ఆరోగ్యశాఖమంత్రి ఊరట కలిగించే వార్తను తెలిపారు. ఢిల్లీలో యాక్టివ్ పేషెంట్ల
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా వారం రోజులు వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం కొత్తగా 1,367 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మంగళవారం (1,204) కంటే వైరస్ కేసులు 13 శాతం మేర పెరిగాయి. దీంతో పాజ
చేయాలన్న తపన, చిత్తశుద్ధి ఉంటే ఎంతటి భారీ లక్ష్యాన్నైనా సునాయాసంగా సాధించవచ్చు. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో ప్రారంభించిన ఎలాంటి పథకమైనా, ప్రాజెక్టు అయినా నత్తనడకన సాగుతుంది.