ఢిల్లీ దీక్షపై వెల్లువెత్తుతున్న ప్రశంసలు పాల్గొన్న ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు బీజేపీ తీరును ఎండగట్టిన గులాబీ దండు టీఆర్ఎస్ పోరాట స్ఫూర్తిని కొనియాడుతున్న ప్రజలు కేంద్రం వడ్లు కొనాల్సిందే నంట�
గల్లీ నుంచి మొదలు పెట్టిన పోరాటం.. ఢిల్లీ వరకు తీసుకొచ్చాం. తెలంగాణ రైతులకు న్యాయం జరిగే వరకు కేంద్రాన్ని వదిలేది లేదు. వడ్లు కొనేదాకా బీజేపీ వెంట పడుతం.. ఇదీ తెలంగాణ ప్రతిన. టీఆర్ఎస్ శపథం
తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలుచేయాలన్న డిమాండ్తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో చేపట్టిన నిరసన దీక్ష విజయవంతమైంది. తెలంగాణ నుంచి వచ్చిన ప్రజాప్రతినిధు�
ధాన్యం కొనుగోలు కోసం దేశ రాజధాని కేంద్రంగా టీఆర్ఎస్ రణభేరి మోగించింది. తెలంగాణ రైతాంగ సమస్యను దేశం నలుదిక్కులా వినపడేలా నినదించింది. మోదీ సర్కారు తీరును ఎండగడుతూనే.. వడ్లను కేంద్రమే కొనాలంటూ తేల్చిచె�
యాసంగిలో రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా నిరసన దీక్ష చేపట్టింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ�
గతంలో కనీవినీ ఎరుగని విధంగా రాష్ట్ర ప్రభుత్వమే దేశ రాజధాని కేంద్రంగా రైతుల కోసం దీక్ష చేయడం సంచలనంగా మారింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బాగుపడ్డ రైతును తిరిగి అన్యాయం చేసేందుకు ప్రయత్నించిన కేంద్ర ప్రభుత�
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో సోమవారం చేపట్టిన నిరసన దీక్షలో మెతుకుసీమ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రైతుకు మద్దతుగా దీక్ష చేయడంతో హస్తిన దద్దరిల్లింది. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. కోల్కతాలో జరిగిన ఓ కార్�
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ది రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్కు బయల్దేరారు. ధాన్యం సేకరణపై కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ ఢిల్
BJP Cutout | రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ పార్టీ దీక్ష కొనసాగుతున్నది. అయితే దీక్ష వేదిక వద్ద టీఆర్ఎస్కు వ్యతిరేకంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్�
మునుపెన్నడూ చూడని దృశ్యం.. ఇప్పుడు ఉత్తరాది రైతులను అచ్చెరువొందిస్తున్నది. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఢిల్లీలో కేంద్రంపై సమరశంఖం పూరిస్తున్న సన్నివేశం.. ఢిల్లీ రాజకీ�