కొవిడ్ నిబంధనలతో పార్లమెంట్ సమావేశాలు 31న రాష్ట్రపతి ప్రసంగం 1న బడ్జెట్ సమర్పణ న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి వచ్చేనెల 11వ తేదీవరకు జరుగుతాయి. కొంత విరామం తర్వాత మార్చి 14న తిరిగి �
ప్రింట్ మీడియాకు 62% మంది ఓటు డిజిటల్, వెబ్ మీడియాల్లో ఫేక్ అతి న్యూఢిల్లీ, జనవరి 25: ప్రింట్ మీడియాకే అత్యంత విశ్వసనీయత ఉన్నదని తాజా సర్వేలో తేలింది. ప్రింట్, టెలివిజన్, వెబ్ మీడియాల్లో ఏది కచ్చితమైన
delhi Covid cases | దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. గత 24గంటల్లో ఢిల్లీలో 6,028 కొత్తగా కరోనా కేసులు రికార్డవగా.. 31 మంది మరణించారు. త్వరలోనే
ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ఓడిపోతామన్న భయంతో ఎన్నికల వేళ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే కేంద్ర ప్రభుత్వానికి భయపడే ప్రసక్తే లేదని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తేల్చ�
తొలగించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రఖ్యాత ఇండియా గేట్ వద్ద అమర్ జవాన్ జ్యోతికి స్వస్తిపలికిన మరుసటి రోజే బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. బీటింగ్ రిట్రీట్ వేడు�
భర్తల హక్కుల పేరిట కొందరి వైపరీత్యం మ్యారేజ్ స్ట్రైక్ పేరిట ఆన్లైన్లో ప్రచారం నేరంగానే చూడాలి: న్యాయవేత్తలు న్యూఢిల్లీ, జనవరి 22: మ్యారిటల్ రేప్ (భార్యకు ఇష్టంలేని శృంగారం)పై ప్రస్తుతం దేశంలో విస్త�
ఏర్పాటుచేస్తామని ప్రధాని ప్రకటన నేతాజీ శకటం వివాదం నుంచి దృష్టి మరల్చేందుకే: బెంగాల్ ప్రభుత్వం న్యూఢిల్లీ, జనవరి 21: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇండియా గేట్ వద్ద ఆయన విగ్రహాన్న�
జాతీయ యుద్ధ స్మారకం వద్దనున్న జ్యోతిలో విలీనం ఇకపై అమర జవాన్ జ్యోతి ఉండబోదన్న ఆర్మీ వర్గాలు విలీన జ్యోతి వద్దే జవాన్లకు నివాళి అర్పించాలని సూచన చారిత్రక ఘట్టంగా అభివర్ణించిన కేంద్ర ప్రభుత్వం చరిత్రను
Delhi Weekend Curfew will continue | ఢిల్లీలో కొవిడ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేసి, ఆంక్షలు సడలించాలని నిర్ణయించింది. ఈ మేరకు
delhi trains | దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లో శుక్రవారం ఉదయం పొగమంచు దట్టంగా ఏర్పడింది. దీంతో రైళ్లు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఉత్తర రైల్వేకు సంబంధించి 21
న్యూఢిల్లీ: విష వాయువు ఐదుగురి ఉసురుతీసింది. ఒక కుటుంబంలోని మహిళతోపాటు నలుగురు పిల్లలు మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘోరం జరిగింది. షహదారా పరిధిలోని సీమాపురి ప్రాంతంలో ఒక ఇంట్లో నివాసం ఉంటు
Drone | ఈ నెలలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. అయితే ఈ వేడుకల్లో ప్రధాని మోదీపై ఉగ్రదాడులు జరగబోతున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసులు రంగంలోకి
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంఘీభావంగా రేపు వైసీపీ పార్లమెంట్ సభ్యుడు రఘురామరాజు ఒక రోజు దీక్షను చేపట్టనున్నారు. ఏపీ ప్రభుత్వం రివర్స్ పీఆర్సీని ప్రకటించి ఉద్యోగుల మనోభావాలను దెబ్�