Covid peak stage: ఒమిక్రాన్ వేరియంట్ మూలంగా ఊపందుకున్న కరోనా థర్డ్ వేవ్ ప్రస్తుతం దేశంలో శరవేగంగా విస్తరిస్తున్నది. గత కొన్ని రోజులుగా దేశంలో రోజువారీ కేసుల సంఖ్య రెండు లక్షలకు పైగా నమోదవుతున్నది. �
తెలంగాణ సంపర్క్క్రాంతి రైలుపై ఊసెత్తని కేంద్రం ఏడున్నరేండ్లుగా రాష్ర్టానికి బీజేపీ మొండిచెయ్యి దేశంలోని అనేక రాష్ర్టాలకు 20 సంపర్క్క్రాంతి రైళ్లు పట్టించుకోని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ ఎంపీలు ప�
2,500 cops infected, 767 cured of Covid since Jan 1st | దేశ రాజధాని ఢిల్లీ పోలీసుశాఖలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు 2,500 మంది సిబ్బంది వైరస్కు పాజిటివ్గా పరీక్షలు చేయగా.. ఇందులో 767 మంది కోలుకున్నారని ఓ
Delhi Health Minister | దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. ఆదివారం కొత్తగా 17వేల
Republic Day | ఈ ఏడాది నుంచి జనవరి 23 నుంచే గణతంత్ర వేడుకలు ప్రారంభం కానున్నాయి. జవనరి 24న సుభాష్ చంద్రబోస్ జయంతి పురస్కరించుకొని ముందుగానే గణతంత్ర వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణ�
ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి నిర్మల రెండు విడుతలుగా సమావేశాలు.. ఏప్రిల్ 8న ముగింపు న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు పార్లమెంట్ ఉభయసభల�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అక్రమంగా నివసిస్తున్న ఆఫ్రికన్లపై ప్రభుత్వం కొరఢా రుళిపిస్తోంది. వీసా గడువు ముగిసిన 12 మంది ఆఫ్రికన్లను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. గత మూడు రోజుల్లో ఈ అరె
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పూల మార్కెట్ వద్ద శుక్రవారం ఉదయం కలకలం రేగింది. అనుమానిత బ్యాగులో బాంబును గుర్తించారు. దీంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు ఖాళీ చేయించారు. తూర్పు ఢిల్లీ పరిధిలోని ఘాజీపూర్ �
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 27,561 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసులు ఎనిమిది నెలల గరిష్ఠానికి చేరాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 26.22 శాతానికి పెరిగ
Parliament Budget sessions | దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. వేగంగా కేసులు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలూ జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో
Tihar Jail | దేశంలో కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశరాజధాని ఢిల్లీలో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా నీట్ పీజీ కౌన్సెలింగ్పై ఏర్పడిన అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. దీంతో బుధవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించనున్నట్టు కేంద్