కేంద్రం మొండి వైఖరి విడనాడాలి షరతులు లేకుండా ధాన్యం కొనాలి ఢిల్లీలో మీడియాతో నిరంజన్రెడ్డి న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్రం మొండివైఖరి విడనాడి, షరతులు లేకుండా యాసంగి ధాన్యం కొనుగోలు చేయా
తెలంగాణ వడ్లు కొనాలన్న డిమాండ్తో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి చేపట్టనున్న రైతు దీక్షలో పాల్గొనడానికి నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గం నాయకులు తరలివెళ్లారు
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సోమవారం జరిగే నిరసన దీక్షా ప్రాంగణంలో టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నేత బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంక్షేమ�
MLC Kavitha | రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇప్పటికే రైతుల ఆందోళనలతో కేంద్రం నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నదని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్ర
దేశ రాజధాని ఢిల్లీ టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలతో నిండిపోయింది. కేంద్రం తెలంగాణ నుంచి యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని సోమవారం టీఆర్ఎస్ నిరసన దీక్ష నేపథ్యంలో అక్కడి వీధుల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. కేంద్ర
‘మా బావ రాజు.. ఏం చేసినా చెల్లుతుంది’ అనుకునే ఆ కాలపు బామ్మరుదులకు.. కేంద్రంలో అధికారం మాది, ఏమైనా చేయగలం అనుకునే నేటి బీజేపీ నాయకుల అహంభావానికి అట్టే తేడా కూడా లేదు. సొంత బలం కాకుండా ఇతర బలాన్ని చూసి విర్రవ�
Delhi | దేశ రాజధాని న్యూఢిల్లీలో వేర్వేరు చోట్ల భారీ అగ్ని్ ప్రమాదాలు జరిగాయి. ఢిల్లీలోని ఆనందర్ పర్వత్ పారిశ్రామిక వాడలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం 4.45 గంటల సమయంలో ఎల్పీజీ సిలిండర్ పేలింది.
తెలంగాణ రాష్ట్ర రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనాల్సిందేనని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతుల గొంతుకను కేంద్రానికి వినిపి�
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్ధినిని వేధించిన రైల్వే ఉద్యోగిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై హోంమంత్రిత్వ శాఖ వెబ్సైట్లో రాజస్ధాన్లోని అజ్మీర్కు చెందిన విద్యార్ధిని (20) ఫిర్యాదు చేయ
దేశ రాజధానిలో పాలం వద్ద మైనర్ బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన నిందితుడు సంతోష్ సుభాష్ గమ్నె అలియాస్ గోల్ గమ్నెపై పలు �
రాజస్థాన్ నుంచి ఢిల్లీకి పరుగెత్తిన యువకుడు ఆర్మీ రిక్రూట్మెంట్ చేపట్టకపోవడంపై నిరసన న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ఆ యువకుడికి ఆర్మీలో చేరాలనేది లక్ష్యం. కానీ రెండేండ్లుగా ఆర్మీ నియామకాలు జరగట్లేదు. తన నిర
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న చోట కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ హ్యాట్రిక్ విజయం నమ
Cocaine Seized Worth of 90Cr | దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున కస్టమ్స్ అధికారులు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. సోమవారం లైబీరియాకు చెందిన ఓ వ్యక్తి లాగోస్ నుంచి