విపక్ష పార్టీ నేతలను అరెస్టు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న బీజేపీపై ప్రతిచర్య మొదలైంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై బెదిరింపులకు పాల్పడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ�
న్యూఢిల్లీ: కదులుతున్న కారు నుంచి ఒక మహిళను ఈడ్చుకెళ్లారు. కొంత దూరం తర్వాత ఆమె రోడ్డుపై పడి గాయపడింది. దేశ రాజధాని ఢిల్లీలోని అమర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఏప్రిల్ 29 అర్థరాత్రి వేళ ఒక మహిళ క్యాబ్లో ప్రయా�
దేశ రాజధానిలోని స్కూల్ తరగతి గదిలోకి చొరబడి ఇద్దరు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అనుమానితుడి ఊహా చిత్రాలను ఢిల్లీ పోలీసులు గురువారం విడుదల చేశారు.
Delhi | దేశరాజధాని ఢిల్లీలో (Delhi) అంతా విస్తుపోయే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ స్కూల్లోకి వెళ్లిన దుండగుడు ఇద్దరు విద్యార్థినుల దుస్తులు తీసేయించి.. వారి ఎదురుగానే టాయ్లెట్ పోశాడు. తూర్పు దిల్లీలోని భజన్�
Mughlai Recipes | ఎన్ని కొత్త వంటలు పరిచయమైనా కొన్ని పాత రుచులు మాత్రం జీవితకాలం గుర్తుండిపోతాయి. ఢిల్లీ పాలకుల పాకశాస్త్ర నైపుణ్యమే అంత. ఏడొందల ఏండ్ల నాటి మొఘలాయి వంటకాలను ఇప్పటి తరానికి రుచి చూపిస్తూ ‘శభాష్’ అ
అది ఢిల్లీ. దేశానికి రాజధాని. అక్కడ రెండు ప్రభుత్వాలు కొలువుదీరి ఉంటాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం.. మరొకటి కేంద్రం. అలాంటి ఢిల్లీలో ఇప్పటికే విద్యుత్తు సంక్షోభం నెలకొనగా.. తాజాగా నీటి సంక్షోభం తలెత్తింది. యమ�
ఉద్యమం విరమణ సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై కేంద్ర ప్రభుత్వం మీద అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఉద్యమబాట పడుతామని హెచ్చరించారు. ఢిల్లీలోని గురుద్వారా రకాబ్ గంజ్లో జాతీయ రై
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలో రెండవ ర్యాంక్ సాధించింది. మార్చి 2022లో రిలీజైన రిపోర్ట్లో ఢిల్లీ విమానాశ్రయం రెండవ అత్యంత బిజీ ఎయిర్పోర్ట్�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. దేశంలోని అన్ని మసీదులు ముస్లిం సోదరులతో కిటకిటలాడుతున్నాయి. రంజాన్ పర్వదినం నేపథ్యంలో ఢిల్లీలోని జామా మసీదులో ప్రత్య�
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి నాలుగు లీటర్ల పాల ప్యాకెట్లను దొంగిలించాడు. దీంతో షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. గోవింద్పురి నవ్ జీవన్ క్యాంప్ ప్రాంతానికి చెందిన 24 ఏండ�
న్యూఢిల్లీ: కారు, బైక్ ఢీ కొన్న ఘటనలో జొమాటో డెలివరీ వ్యక్తితోపాటు ఇద్దరు యువతులు మరణించారు. ఈశాన్య ఢిల్లీలోని షాకర్పూర్లో శనివారం అర్థ రాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. ఇద్దరు యువతులు, వారి కుటుంబానికి చె
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఉగాండ మహిళ పట్టుబడింది. ఏప్రిల్ 14న దోహ నుంచి నగరానికి చేరుకున్న మహిళా ప్రయాణీకురాలి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు ఆమెను తని�