న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పూల మార్కెట్ వద్ద శుక్రవారం ఉదయం కలకలం రేగింది. అనుమానిత బ్యాగులో బాంబును గుర్తించారు. దీంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు ఖాళీ చేయించారు. తూర్పు ఢిల్లీ పరిధిలోని ఘాజీపూర్ �
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 27,561 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసులు ఎనిమిది నెలల గరిష్ఠానికి చేరాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 26.22 శాతానికి పెరిగ
Parliament Budget sessions | దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. వేగంగా కేసులు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలూ జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో
Tihar Jail | దేశంలో కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశరాజధాని ఢిల్లీలో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా నీట్ పీజీ కౌన్సెలింగ్పై ఏర్పడిన అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. దీంతో బుధవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించనున్నట్టు కేంద్
న్యూఢిల్లీ: జిల్లా స్థాయిలో వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని, 15 నుంచి 18 ఏండ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో �
Lockdown | రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టాలని భావించట్లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మాస్కు పెట్టుకుంటే లాక్డౌన్ అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించడంతోపాటు
CM Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నెల 4న సీఎం కేజ్రీవాల్కు కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆయన అప్పటినుంచి హోం ఐసోలేషన్లో ఉన్నారు.
ఉద్రిక్తతలకు యత్నిస్తే చట్టం చూసుకొంటుంది హరిద్వార్, ఢిల్లీ ధర్మ సంసద్లో వ్యాఖ్యలు స్వామి వివేకానంద బోధనలకు పూర్తి విరుద్ధం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీ, జనవరి 8: హరిద్వార్
కారణాలను మీ సైట్లలో పెట్టండి పార్టీలకు ఈసీ ఆదేశాలు న్యూఢిల్లీ, జనవరి 8: క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులను అభ్యర్థులుగా ఎన్నికల్లో నిలబెట్టే పార్టీలు.. వారి వివరాలు, అభ్యర్థులుగా వారినే ఎంచుకోవడానికి కార�
CBSE exams pattern: 10వ, 12వ తరగతి విద్యార్థుల పరీక్షల నమూనాలో ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పులు ఉండబోవని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రకటించింది. గత ఏడాది జూలైలో ప్రకటించిన