న్యూఢిల్లీ: భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, ఢిల్లీ రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల పాటు అధిక ఉష్ణో
Corona cases | దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం మూడు వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా 3,377 కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,72,176కు చేరాయి.
దేశ రాజధానిలో కొవిడ్-19 కేసుల పెరుగుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సత్యేందర్ జైన్ గురువారం పేర్కొన్నారు.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ఆరోగ్యశాఖమంత్రి ఊరట కలిగించే వార్తను తెలిపారు. ఢిల్లీలో యాక్టివ్ పేషెంట్ల
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా వారం రోజులు వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం కొత్తగా 1,367 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మంగళవారం (1,204) కంటే వైరస్ కేసులు 13 శాతం మేర పెరిగాయి. దీంతో పాజ
చేయాలన్న తపన, చిత్తశుద్ధి ఉంటే ఎంతటి భారీ లక్ష్యాన్నైనా సునాయాసంగా సాధించవచ్చు. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో ప్రారంభించిన ఎలాంటి పథకమైనా, ప్రాజెక్టు అయినా నత్తనడకన సాగుతుంది.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 1,094 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇద్దరు మృతి చెందగా.. 640 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,705కి పెరగ్గా.. పాజిటివిట�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఆర్ వాల్యూ 2 దాటింది. ఈ వారం ఆ వాల్యూ 2.1గా ఉన్నట్లు ఐఐటీ మద్రాస్ విశ్లేషకులు తెలిపారు. ఆర్ వాల్యూ రెండు దాటడం అంటే వైరస్ సోకిన ఒక వ్యక్తి మరో ఇద్దరి ఆ వైరస్న�
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ర్టాలు అప్రమత్తమవుతున్నాయి. నాలుగో వేవ్ భయాందోళనల మధ్య వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీ, తమిళన�