న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. తాజా ఘటనలో తల్లికి ఆరోగ్యం బాగాలేదని సాయం కోరిన మైనర్ బాలికపై పొరుగున ఉండే వ్యక్తి లైంగిక �
న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఉన్న తల్లికి మందుల కోసం సహాయం కోరిన బాలికపై పొరుగింటి వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. ఈ నెల 22న పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో తొమ్మిదేండ్ల బాలికపై పొరుగింట్లో ఉండే ఇద్దరు బాలురు లై�
ప్రభా ఆత్రే, రాధేశ్యామ్, కల్యాణ్సింగ్కు కూడా 17 మందికి పద్మభూషణ్.. 107 మందికి పద్మశ్రీ 34 మంది మహిళామణులకు పద్మ అవార్డులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ, జనవరి 25: ప్రముఖ రంగాల్లో విశ�
ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో పెయింటింగ్ ప్రదర్శన తెలంగాణ నుంచి హాజరైన ఎనిమిది మంది కళాకారులు హైదరాబాద్, జనవరి 25 : తెలంగాణలో జరిగిన స్వాతంత్య్ర, సాయుధ పోరాట ఘట్టాలు, సంస్కృతి సంప్రదాయాల చిత్రాలు ఢిల్లీలోని
అభిప్రాయపడిన సుప్రీంకోర్టు ఉచితాల బడ్జెట్.. సాధారణ బడ్జెట్ను దాటిపోతున్నదని వ్యాఖ్య న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు అహేతుకమైన ఉచిత హామీలు ఇచ్చే రాజకీయ పార్టీల గుర్తును సీజ్ చేయాలని లేదా ఆయా పార్టీల రిజ�
కొవిడ్ నిబంధనలతో పార్లమెంట్ సమావేశాలు 31న రాష్ట్రపతి ప్రసంగం 1న బడ్జెట్ సమర్పణ న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి వచ్చేనెల 11వ తేదీవరకు జరుగుతాయి. కొంత విరామం తర్వాత మార్చి 14న తిరిగి �
ప్రింట్ మీడియాకు 62% మంది ఓటు డిజిటల్, వెబ్ మీడియాల్లో ఫేక్ అతి న్యూఢిల్లీ, జనవరి 25: ప్రింట్ మీడియాకే అత్యంత విశ్వసనీయత ఉన్నదని తాజా సర్వేలో తేలింది. ప్రింట్, టెలివిజన్, వెబ్ మీడియాల్లో ఏది కచ్చితమైన
delhi Covid cases | దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. గత 24గంటల్లో ఢిల్లీలో 6,028 కొత్తగా కరోనా కేసులు రికార్డవగా.. 31 మంది మరణించారు. త్వరలోనే
ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ఓడిపోతామన్న భయంతో ఎన్నికల వేళ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే కేంద్ర ప్రభుత్వానికి భయపడే ప్రసక్తే లేదని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తేల్చ�
తొలగించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రఖ్యాత ఇండియా గేట్ వద్ద అమర్ జవాన్ జ్యోతికి స్వస్తిపలికిన మరుసటి రోజే బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. బీటింగ్ రిట్రీట్ వేడు�
భర్తల హక్కుల పేరిట కొందరి వైపరీత్యం మ్యారేజ్ స్ట్రైక్ పేరిట ఆన్లైన్లో ప్రచారం నేరంగానే చూడాలి: న్యాయవేత్తలు న్యూఢిల్లీ, జనవరి 22: మ్యారిటల్ రేప్ (భార్యకు ఇష్టంలేని శృంగారం)పై ప్రస్తుతం దేశంలో విస్త�
ఏర్పాటుచేస్తామని ప్రధాని ప్రకటన నేతాజీ శకటం వివాదం నుంచి దృష్టి మరల్చేందుకే: బెంగాల్ ప్రభుత్వం న్యూఢిల్లీ, జనవరి 21: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇండియా గేట్ వద్ద ఆయన విగ్రహాన్న�
జాతీయ యుద్ధ స్మారకం వద్దనున్న జ్యోతిలో విలీనం ఇకపై అమర జవాన్ జ్యోతి ఉండబోదన్న ఆర్మీ వర్గాలు విలీన జ్యోతి వద్దే జవాన్లకు నివాళి అర్పించాలని సూచన చారిత్రక ఘట్టంగా అభివర్ణించిన కేంద్ర ప్రభుత్వం చరిత్రను