గ్రీన్ ఇండియా చాలెంజ్ మరో గొప్ప సంకల్పానికి సిద్ధమైం ది. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ రాజధా ని ఢిల్లీలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్
మహబూబ్నగర్ : అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడినం. ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర
ఎలాంటి చర్చ జరుగకుండానే ఆంధ్రప్రదేశ్ను అవమానకరంగా విభజించారని తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ మరోసారి అసహనం వ్యక్తంచేశారు. ఎలాంటి చర్చ జరుగకుండానే రాష్ట్రం ఏర్పడిందంటేనే ప్రధాని అవగాహన లేమి ఏమిటన్నద
హైదరాబాద్ : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో సుప్రసిద్ధ వ్యక్తుల విగ్రహాలను తయారు చేసే స్టూడియోలను సందర్శించారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ స�
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్లో ఇవాళ 5.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో జమ్మూకశ్మీర్తో పాటు ఢిల్లీలోనూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్-తజకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో (Delhi airport) తుపాకీ కలకలం సృష్టించింది. గురువారం ఉదయం దుబాయ్ నుంచి ఢిల్లీకి విమానం వచ్చింది. ఈ సందర్భంగా ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. �
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు బుట్టదాఖలు దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ ఊసెత్తని కేంద్రం సెంట్రల్ రోడ్ నెట్ వర్క్ నిధులకూ దిక్కులేదు 25 వేల కి.మీ. జాతీయ రహదారులు పెంచుతామని ప్రగల్భాలు దేశవ్యాప్తంగా నాలుగు
2020లో నమోదైన కేసుల కంటే ఎక్కువ ఒమిక్రాన్ బీభత్సం ఇది: డబ్ల్యూహెచ్వో న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ తొలిసారిగా బయటపడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 10 వారాల్లోనే ప్రపంచవ్యాప�
కొత్తగా పెద్ద పథకాలేం లేవు ల్యాబ్లకు నామమాత్ర నిధులు మానసిక సమస్యలపై కొత్త స్కీమ్ బాధితుల కౌన్సెలింగ్కు టెలి సెంటర్లు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆరోగ్య రంగానికి కేంద్రప్రభుత్వం బడ్జెట్లో పెద్దగా ప్రక�
స్పైవేర్ వాడకంపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లలోని వ్యక్తిగత సమాచారాన్ని స్పైవేర్ పరికరాల ద్వారా రికార్డు చేయడం, పరిశీలించడంపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని ఢిల్లీ
న్యూఢిల్లీ: లండన్లో డాక్టర్గా పని చేస్తున్న ఒక మహిళ, ఢిల్లీలోని ఇంట్లో అనుమానాస్పదంగా మరణించింది. అయితే ఆ ఇంట్లో సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. 40 ఏండ్ల మేఘా కయల్, గత ఏడాదిగా లండన్లోని మిల్�
వివాదాస్పద సర్క్యులర్ ఉపసంహరణ న్యూఢిల్లీ, జనవరి 29: మూడు నెలలకు మించి గర్భంతో ఉన్న అభ్యర్థులు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలిక అనర్హులుగా పేర్కొంటూ జారీచేసిన వివాదాస్పద సర్క్యులర్ను ఉపసంహరించుకుంటున్న�
రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయాలపై కొట్లాడు చేతనైతే కేంద్ర ఉద్యోగులకు పీఆర్సీ ఇప్పించు ఉద్యోగాలపై మీ పార్టీని నిలదీయటం చేతకాదా? 317 రద్దు చేయాలంటున్నరు.. స్పష్టత ఉన్నదా? నకిలీ వాట్సాప్లతో ప్రజలను మోసం చ�
చిక్కడపల్లి : ఢిల్లీలోని కస్తూర్బా నగర్లో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా (ఐద్వా) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఐద్వా ఆధ్వర�