Delhi Weekend Curfew will continue | ఢిల్లీలో కొవిడ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేసి, ఆంక్షలు సడలించాలని నిర్ణయించింది. ఈ మేరకు
delhi trains | దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లో శుక్రవారం ఉదయం పొగమంచు దట్టంగా ఏర్పడింది. దీంతో రైళ్లు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఉత్తర రైల్వేకు సంబంధించి 21
న్యూఢిల్లీ: విష వాయువు ఐదుగురి ఉసురుతీసింది. ఒక కుటుంబంలోని మహిళతోపాటు నలుగురు పిల్లలు మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘోరం జరిగింది. షహదారా పరిధిలోని సీమాపురి ప్రాంతంలో ఒక ఇంట్లో నివాసం ఉంటు
Drone | ఈ నెలలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. అయితే ఈ వేడుకల్లో ప్రధాని మోదీపై ఉగ్రదాడులు జరగబోతున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసులు రంగంలోకి
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంఘీభావంగా రేపు వైసీపీ పార్లమెంట్ సభ్యుడు రఘురామరాజు ఒక రోజు దీక్షను చేపట్టనున్నారు. ఏపీ ప్రభుత్వం రివర్స్ పీఆర్సీని ప్రకటించి ఉద్యోగుల మనోభావాలను దెబ్�
Covid peak stage: ఒమిక్రాన్ వేరియంట్ మూలంగా ఊపందుకున్న కరోనా థర్డ్ వేవ్ ప్రస్తుతం దేశంలో శరవేగంగా విస్తరిస్తున్నది. గత కొన్ని రోజులుగా దేశంలో రోజువారీ కేసుల సంఖ్య రెండు లక్షలకు పైగా నమోదవుతున్నది. �
తెలంగాణ సంపర్క్క్రాంతి రైలుపై ఊసెత్తని కేంద్రం ఏడున్నరేండ్లుగా రాష్ర్టానికి బీజేపీ మొండిచెయ్యి దేశంలోని అనేక రాష్ర్టాలకు 20 సంపర్క్క్రాంతి రైళ్లు పట్టించుకోని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ ఎంపీలు ప�
2,500 cops infected, 767 cured of Covid since Jan 1st | దేశ రాజధాని ఢిల్లీ పోలీసుశాఖలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు 2,500 మంది సిబ్బంది వైరస్కు పాజిటివ్గా పరీక్షలు చేయగా.. ఇందులో 767 మంది కోలుకున్నారని ఓ
Delhi Health Minister | దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. ఆదివారం కొత్తగా 17వేల
Republic Day | ఈ ఏడాది నుంచి జనవరి 23 నుంచే గణతంత్ర వేడుకలు ప్రారంభం కానున్నాయి. జవనరి 24న సుభాష్ చంద్రబోస్ జయంతి పురస్కరించుకొని ముందుగానే గణతంత్ర వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణ�
ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి నిర్మల రెండు విడుతలుగా సమావేశాలు.. ఏప్రిల్ 8న ముగింపు న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు పార్లమెంట్ ఉభయసభల�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అక్రమంగా నివసిస్తున్న ఆఫ్రికన్లపై ప్రభుత్వం కొరఢా రుళిపిస్తోంది. వీసా గడువు ముగిసిన 12 మంది ఆఫ్రికన్లను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. గత మూడు రోజుల్లో ఈ అరె