ఢిల్లీలోని జహంగీర్పురిలో నిందితుల ఇండ్లు, షాపుల కూల్చివేతపై కేంద్ర ప్రభుత్వం మీద కేరళ సీఎం విజయన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచ ఆకలి సూచీలో భారత్కు వచ్చిన 101వ ర్యాంకు ను కూడా ఇలాగే బుల్డోజర్లతో �
న్యూఢిల్లీ: మహిళను వెంటాడిన ఒక వ్యక్తి ఆమె పిల్లల ముందే కత్తితో పొడిచి చంపాడు. హత్య అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. నైరుతీ ఢిల్లీలోని సాగర్ పూర్ పోలీస్ స్�
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణి కోర్టు కాంప్లెక్స్లో ఇవాళ కాల్పుల ఘటన జరిగింది. నాగాలాండ్కు చెందిన పోలీసు కానిస్టేబుల్ సర్వీస్ వెపన్ నుంచి బుల్లెట్ ఫైర్ అయ్యింది. ఓ ఘర్షణ సమయంలో తూటా పేలినట్ల�
ఢిల్లీలోని జాహంగీర్పూరీలో ఇంత పెద్ద ఘటనలు జరుగుతున్నా… ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎందుకు మౌనంగా వున్నారని కాంగ్రెస్ నిలదీసింది. ఇంత జరుగుతున్నా… మౌనంగా ఉండటం శోచనీయమని మాకెన్ దుయ�
Jeetu Choudhary | దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. రాజధానిలో మయూర్ విహార్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేత జీతు చౌదరిని ( Jeetu Choudhary) దుండగులు తుపాకీతో కాల్చి వేశారు.
లక్షిత వర్గంపై ఎలాగైనా కక్ష సాధించాలనుకొన్నారు. ఇందుకు తమకు అచ్చివచ్చిన బుల్డోజర్లను రంగంలోకి దింపారు. ఇటీవల జరిగిన అల్లర్లను ఒక వంకగా చూపుతూ ముస్లింల ఇండ్లను, షాప్లను నేలమట్టం చేశారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం రేపుతున్నది. బుధవారం అనూహ్యంగా కరోనా కొత్త కేసులు వెయ్యి దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,009 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. పాజిటివిటీ రేటు 5.7 శాతానికి �
న్యూఢిల్లీ: ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ మున్సిపాల్టీ కొత్త ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఒకవేళ ఎవ
Delhi | దేశ రాజధాని న్యూఢిల్లీలో (New Delhi)మరోసారి కరోనా విజృంభిస్తున్నది. గత కొన్నిరోజులుగా నగరంలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం రాత్రి వరకు 632 మంది వైరస్ బారినపడ్డారు. ఇది అంతకుముందు రోజుకంటే �
సీఎన్జీ సబ్సిడీ ఇవ్వాలని, ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ట్యాక్సీ రేట్లు పెంచుకునే వీలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల యూనియన్లు సమ్మె