Delhi | దేశరాజధాని ఢిల్లీలో (Delhi) అంతా విస్తుపోయే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ స్కూల్లోకి వెళ్లిన దుండగుడు ఇద్దరు విద్యార్థినుల దుస్తులు తీసేయించి.. వారి ఎదురుగానే టాయ్లెట్ పోశాడు. తూర్పు దిల్లీలోని భజన్�
Mughlai Recipes | ఎన్ని కొత్త వంటలు పరిచయమైనా కొన్ని పాత రుచులు మాత్రం జీవితకాలం గుర్తుండిపోతాయి. ఢిల్లీ పాలకుల పాకశాస్త్ర నైపుణ్యమే అంత. ఏడొందల ఏండ్ల నాటి మొఘలాయి వంటకాలను ఇప్పటి తరానికి రుచి చూపిస్తూ ‘శభాష్’ అ
అది ఢిల్లీ. దేశానికి రాజధాని. అక్కడ రెండు ప్రభుత్వాలు కొలువుదీరి ఉంటాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం.. మరొకటి కేంద్రం. అలాంటి ఢిల్లీలో ఇప్పటికే విద్యుత్తు సంక్షోభం నెలకొనగా.. తాజాగా నీటి సంక్షోభం తలెత్తింది. యమ�
ఉద్యమం విరమణ సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై కేంద్ర ప్రభుత్వం మీద అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఉద్యమబాట పడుతామని హెచ్చరించారు. ఢిల్లీలోని గురుద్వారా రకాబ్ గంజ్లో జాతీయ రై
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలో రెండవ ర్యాంక్ సాధించింది. మార్చి 2022లో రిలీజైన రిపోర్ట్లో ఢిల్లీ విమానాశ్రయం రెండవ అత్యంత బిజీ ఎయిర్పోర్ట్�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. దేశంలోని అన్ని మసీదులు ముస్లిం సోదరులతో కిటకిటలాడుతున్నాయి. రంజాన్ పర్వదినం నేపథ్యంలో ఢిల్లీలోని జామా మసీదులో ప్రత్య�
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి నాలుగు లీటర్ల పాల ప్యాకెట్లను దొంగిలించాడు. దీంతో షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. గోవింద్పురి నవ్ జీవన్ క్యాంప్ ప్రాంతానికి చెందిన 24 ఏండ�
న్యూఢిల్లీ: కారు, బైక్ ఢీ కొన్న ఘటనలో జొమాటో డెలివరీ వ్యక్తితోపాటు ఇద్దరు యువతులు మరణించారు. ఈశాన్య ఢిల్లీలోని షాకర్పూర్లో శనివారం అర్థ రాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. ఇద్దరు యువతులు, వారి కుటుంబానికి చె
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఉగాండ మహిళ పట్టుబడింది. ఏప్రిల్ 14న దోహ నుంచి నగరానికి చేరుకున్న మహిళా ప్రయాణీకురాలి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు ఆమెను తని�
ధర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు కొరత వేధిస్తుండటం, వేసవిలో విద్యుత్ డిమాండ్ ఊపందుకోవడంతో పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలతో జనం తల్లడిల్లుతున్నారు. ఢిల్లీ, పంజాబ్, యూపీ రాష్ట్రాల్లో విద్�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 30న ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరగనున్న న్యాయ సదస్సులో మంత్రి పాల్గొననున్నారు. సీజేఐ జస్ట�