2020లో నమోదైన కేసుల కంటే ఎక్కువ ఒమిక్రాన్ బీభత్సం ఇది: డబ్ల్యూహెచ్వో న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ తొలిసారిగా బయటపడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 10 వారాల్లోనే ప్రపంచవ్యాప�
కొత్తగా పెద్ద పథకాలేం లేవు ల్యాబ్లకు నామమాత్ర నిధులు మానసిక సమస్యలపై కొత్త స్కీమ్ బాధితుల కౌన్సెలింగ్కు టెలి సెంటర్లు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆరోగ్య రంగానికి కేంద్రప్రభుత్వం బడ్జెట్లో పెద్దగా ప్రక�
స్పైవేర్ వాడకంపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లలోని వ్యక్తిగత సమాచారాన్ని స్పైవేర్ పరికరాల ద్వారా రికార్డు చేయడం, పరిశీలించడంపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని ఢిల్లీ
న్యూఢిల్లీ: లండన్లో డాక్టర్గా పని చేస్తున్న ఒక మహిళ, ఢిల్లీలోని ఇంట్లో అనుమానాస్పదంగా మరణించింది. అయితే ఆ ఇంట్లో సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. 40 ఏండ్ల మేఘా కయల్, గత ఏడాదిగా లండన్లోని మిల్�
వివాదాస్పద సర్క్యులర్ ఉపసంహరణ న్యూఢిల్లీ, జనవరి 29: మూడు నెలలకు మించి గర్భంతో ఉన్న అభ్యర్థులు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలిక అనర్హులుగా పేర్కొంటూ జారీచేసిన వివాదాస్పద సర్క్యులర్ను ఉపసంహరించుకుంటున్న�
రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయాలపై కొట్లాడు చేతనైతే కేంద్ర ఉద్యోగులకు పీఆర్సీ ఇప్పించు ఉద్యోగాలపై మీ పార్టీని నిలదీయటం చేతకాదా? 317 రద్దు చేయాలంటున్నరు.. స్పష్టత ఉన్నదా? నకిలీ వాట్సాప్లతో ప్రజలను మోసం చ�
చిక్కడపల్లి : ఢిల్లీలోని కస్తూర్బా నగర్లో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా (ఐద్వా) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఐద్వా ఆధ్వర�
ఆరేండ్లుగా నిలిచిపోయిన పదోన్నతులు సీఎస్ఎస్ విజ్ఞప్తులు పట్టని డీవోపీటీ కేసులు పెండింగ్ అంటూ దాటవేత అందని పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్లు 70 శాతం మందితోనే పనులన్నీ తీవ్రమైన పని ఒత్తిడిలో ఉద్యోగులు
దేశంలో బీఏ.2 విస్తృత వ్యాప్తి మీడియాకు కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ, జనవరి 27: దేశంలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్నదని కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో కేసుల సంఖ్య పెరిగ
తమిళనాడులో 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కట్టడికి అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. మార్కెట్లో దుకాణాలకు సరి, బేసి ప్రకారం తెరవా�
ట్విట్టర్ సీఈవోకు రాహుల్ లేఖ న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో తన ఫాలోవర్లను ట్విట్టర్ తగ్గిస్తున్నదని �
వెలువరించనున్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం న్యూఢిల్లీ, జనవరి 27: పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించనున్నది. దీనిపై కేంద్ర
Delhi Gangrape Case | దేశ రాజధానిలో దారుణం జరిగింది. గణతంత్ర దినోత్సవం రోజునే ఒక మహిళను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె జుట్టు కత్తిరించి.. చెప్పులదండ వేసి మరి ఘోరంగా అవమానించ�
న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ రేప్ బాధితురాలిని ఊరేగించారు. ఆమె వెంట్రుకలను కత్తిరించింది.. ముఖానికి నల్లటి రంగు రుద్ది.. వీధుల్లో కొట్టుకుంటూ తీసుకువెళ్లారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించి �