డార్జలింగ్ హిల్ పార్టీల ప్రతినిధులతో భేటీ సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. పర్వత ప్రాంత ప్రజల బాగు కోసం పనిచేయాలని కోరుకు
పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సవరణ (ఎంసీడీ) బిల్లును అధ్యయనం చేస్తున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అవసరమైతే ఎంసీడీ బి
ఐదేండ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా తాము ఉపాధి రంగానికి బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి మనీష్ సిసోడియా స�
ధాన్యం కొనుగోలు అంశంపై ఢిల్లీ వెళ్లి వచ్చిన మంత్రులు శుక్రవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో సమావేశమయ్యారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటన విశేషాలను సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, గంగుల కమలా�
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోహెడ మార్కెట్ ఉండాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. అందుకు 178 ఎకరాల విస్తీర్ణంలో కోహెడలో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నట్�
Petrol | పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ధరల పెంపుదలకు ఒక్కరోజు బ్రేక్ ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు తాజాగా లీటరు పెట్రోల్, డీజిల్పై 80 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో ఈ వారంలో పెట్రో, డీజిల్ ధరలు పెరగ
న్యూఢిల్లీ: ఎండలు మండుతుండటంతో అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రోహిణి ప్రాంతంలో ఒక పెండ్లి వేడుక జరుగుతుండగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పెండ్లి �
Pawan Munjal | దేశంలో అతిపెద్ద మోటార్ సైకిల్ తయారిదారీ సంస్థ హీరో మోటాకార్ప్ సీఈవో, ఎండీ పవన్ ముంజల్ (Pawan Munjal) ఇళ్లు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్నది. గురుగ్రామ్లోని ముంజల్ ఇళ్లు, ఆఫీసుల్లో బ�
వన్ నేషన్-వన్ ప్రొక్యూర్మెంట్ నినాదంతో, పంజాబ్లో మాదిరిగా తెలంగాణలోనూ మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్తో రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి చేరుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంగ�
న్యూఢిల్లీ : సాంకేతికత, గ్రీన్ ఫ్యూయల్లో వేగంగా అభివృద్ధి సాధించడం ద్వారా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ ధర తగ్గుతుందని, రాబోయే రెండేళ్లలో పెట్రోల్తో నడిచే వాహనాలతో సమానంగా వాటిని తయారు చేస్తామని కేంద్ర �