CNG | గ్యాస్ ధరల పెంపు కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం గృహావసరాలకు వినియోగించే, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా సీఎన్జీ (CNG)వంతు వచ్చింది.
ట్రాఫిక్ పోలీసులంటేనే ప్రజలకు అదో రకమైన తిక్క. అన్నీ ఉన్నా.. ప్రజలతో సఖ్యంగా వ్యవహరించరని, చాలా కఠినంగా వుంటారని తెగ ప్రచారంలో వుంది. అన్నీ ఉన్నా.. ఫొటోలు కొట్టి, జరిమానాలు విధిస్తారని
దేశంలో బొగ్గు ఉత్పత్తి జోరుగా పెరుగుతున్నది. దేశంలో 80 శాతం వాటా ఉన్న కోల్ ఇండియా ఈ ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 534.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిచేయగా, సింగరేణి కాలరీస్ 53.23 లక్షల టన్నులు తవ్వితీసింది. 202
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి
అత్యంత దారుణంగా దేశాన్ని ప్రేమించే పరమ భయంకరమైన దేశభక్తి కలిగిన.. సబ్కా సాథ్, సబ్కా వికాస్ నినాదంతో ఊదరగొట్టే.. అందరి కండ్ల ముందు అచ్ఛే దిన్ రంగుల కలలు చూపించే బీజేపీ దేశాన్ని మహాద్భుతంగా పరిపాలించే
అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ సిండికేట్ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ భగ్నం చేసింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ 40 కోట్ల విలువైన 6.2 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నా�
కొన్నిరోజుల క్రితం ఒక వ్యక్తిపై కత్తితో దాడిచేశాడో నిందితుడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. సదరు నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై కూడా ని�
అక్రమ నిర్మాణాల పేరుతో బీజేపీ బుల్డోజర్లతో ప్రజల ఇండ్లు, దుకాణాలను కూల్చివేయడం సరైంది కాదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. స్వాతంత్ర్యానంతరం దేశంలో ఇదే అతి పెద్ద విధ్వంసమని ఆయన అభ
CNG | కేంద్ర ప్రభుత్వం ప్రతివారం ఏదో ఒక రూపంలో ఇంధన ధరలను పెంచుతూనే ఉన్నది. మే 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచగా, గత వారం గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్పై వడ్డించిన విషయం తెలిసిందే. ఇప్ప�
దేశ రాజధాని ఢిల్లీలోని ముండ్కా ఏరియాలో శుక్రవారం జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 27 మంది మరణించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇంకా 29 మంది జాడ తెలియాల్సి ఉన్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ముండ్కా మెట్రోస్టేషన్ సమీపంలోని నాలుగంతస్తుల భవనంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 30కి పెరిగిందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 24 మ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ గత రెండు రోజుల నుంచి మండిపోతోంది. భానుడి భగభగతో నగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే ఇవాళ మరింత తీవ్ర స్థాయిలో ఎండలు ఉండనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ నే
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఘోర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముండ్కా ఏరియాలోని ఓ నాలుగంతస్తుల వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది మ�
MP Navneet Rana | ఎంపీ నవనీత్ రాణా హనుమాన్ చాలీసా పఠించారు. అయితే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే నివాసం మాతోశ్రీ వద్ద కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో. ఇటీవలే బెయిల్పై విడుదలైన అమరావతి ఎంపీ నవనీత్ రాణా (MP Navneet Rana) దంపతులు