న్యూఢిల్లీ : ఆపరేషన్ గంగలో భాగంగా ఇప్పటి వరకు 450 మంది తెలంగాణ విద్యార్థులు భారత్కు చేరుకున్నారు. విడుతల వారీగా ఢిల్లీ చేరుకుంటున్న తెలంగాణ విద్యార్థులకు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో భోజన, వసతి
CM KCR | సీఎం కేసీఆర్ జార్ఖండ్లో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన సీఎం కేసీఆర్ మరికొద్దిసేపట్లో జార్ఖండ్ రాజధాని రాంచీకి చేరుకోనున్నారు. గతేడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో
న్యూఢిల్లీ: ఆదివారం ఢిల్లీకి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత.. సోమవారం రాత్రి రిసెప్షన్కు హాజరయ్యారు. ఏఎన్ఐ వార్తా సంస్థ ఎడిటర్ ఇషాన్, సారా రిసెప్షన్ నిన్న ఢిల్లీలో జరిగింది. ఆ ఇద్దరూ ఈ నెల 26వ తేదీ వివాహ
న్యూఢిల్లీ : పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదేండ్ల లోపు చిన్నారులకు కేంద్ర
ప్రపంచంలోనే అతిచిన్నదైన, ముక్కుకు తగిలించుకొనేందుకు వీలయ్యే వాయుశుద్ధి సాధనాన్ని ఢిల్లీ ఐఐటీకి చెందిన నానోక్లీన్ గ్లోబల్ అనే స్టార్టప్ తయారు చేసింది. నాసో-95 అని దానికి పేరుపెట్టారు. ఎన్-95 మాస్క్ కన
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యతిరేక వర్గానికి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్తో వార్నింగ్ ఇప్పించగలిగామని ఆయన వర్గం సంబరపడుతుండగా, వ్యతిరేక వర్గమేమో ఈ విషయాన్ని ఢిల్లీ దాకా తీసుకె�
Air India | ఉక్రెయిన్లో (Ukraine) ఉన్న భారతీయులను వెనక్కి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాయబార కార్యాలయ సిబ్బంది సహా అక్కడ ఉన్న భారతీయులకు స్వదేశానికి తరలించే ప్రక్రియను ప్రారంభించింది
దేశ రాజధానిలో దారుణం జరిగింది. మైనర్ బాలిక (14)పై లైంగిక దాడికి పాల్పడిన నిందితులు ఆమెను ఊపిరిఆడకుండా చేసి ఉసురుతీసిన ఘటన ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో జరిగింది.
హైదరాబాద్ : జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (NDWA) ఆధ్వర్యంలో సమావేశం గోదావరి (Godavari) – కావేరీ (kaveri) నదుల అనుసంధానంపై ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. జలశక్తి శాఖ, ఎన్డీడబ్ల్యూ, ఐదు రాష్ట్రాలు అధికారులతో పాటు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని సీమాపురిలో గురువారం పేలుడు పదార్ధాలు ఉన్న ఓ బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ బ్యాగులో సుమారు మూడు కిలోల పేలుడు పదార్ధాలు ఉన్నట్లు నిర్ధారించారు. �
ఎనిమిదేండ్లు ఓపిక పట్టి, మోదీ పాలన నాడిపట్టి, దేశ ప్రజల మనోభావాలను కనిపెట్టి కేసీఆర్ చేసిన విశ్లేషణ దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నది. మోదీ తీరుపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలనీ, జరుగుతుందనీ �