Corona cases | దేశంలో కొత్తగా 2858 మందికి కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితులు 4,31,19,112కు చేరారు. ఇందులో 4,25,76,815 మంది కోలుకోగా, 5,24,201 మంది మృతిచెందారు. ఇంకా 18,096 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఘోర విషాదం చోటుచేసుకున్నది. ముండ్కా ఏరియాలోని ఓ నాలుగంతస్తుల వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 27 మంది ఆహుతి కాగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. రెస్క్యూ ఆపరే�
న్యూఢిల్లీ : పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రోస్టేషన్ పిల్లర్ నంబర్ 544కు సమీపంలో ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ 24 ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి, �
ఢిల్లీలో ఆక్రమణల కూల్చివేతకు బుల్డోజర్లు దూసుకురాగా తాజాగా ముంబైలోనూ బుల్డోజర్లకు పని కల్పించారు. ముంబైలోని గొవండి ప్రాంతంలో ఖాళీగా ఉన్న ప్రైవేట్ భూమిలో నిర్మించిన 215 అనధికార గుడిసెలను తొల
ముంబై, మే 10: లాజిస్టిక్ టెక్నాలజీ స్టార్టప్ పిక్కర్..దేశవ్యాప్తంగా మరో 25 నూతన ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. చివరి మైల్ డెలివరీని మరింత వేగవంతంగా అందించాలనే ఉద్దేశం�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నగరంలో శనివారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని సుభాష్ నగర్లో ఓ ఇద్దరు వ్యక్తులు కలిసి కారులో కూర్చొన్న వారిని టార్గెట్ చేసి కా�
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దుండగులు రెచ్చిపోయారు. పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్లో అంతా చూస్తుండగానే నడిరోడ్డులో ఓ కారుపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
విపక్ష పార్టీ నేతలను అరెస్టు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న బీజేపీపై ప్రతిచర్య మొదలైంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై బెదిరింపులకు పాల్పడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ�
న్యూఢిల్లీ: కదులుతున్న కారు నుంచి ఒక మహిళను ఈడ్చుకెళ్లారు. కొంత దూరం తర్వాత ఆమె రోడ్డుపై పడి గాయపడింది. దేశ రాజధాని ఢిల్లీలోని అమర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఏప్రిల్ 29 అర్థరాత్రి వేళ ఒక మహిళ క్యాబ్లో ప్రయా�
దేశ రాజధానిలోని స్కూల్ తరగతి గదిలోకి చొరబడి ఇద్దరు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అనుమానితుడి ఊహా చిత్రాలను ఢిల్లీ పోలీసులు గురువారం విడుదల చేశారు.