ఐదేండ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా తాము ఉపాధి రంగానికి బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి మనీష్ సిసోడియా స�
ధాన్యం కొనుగోలు అంశంపై ఢిల్లీ వెళ్లి వచ్చిన మంత్రులు శుక్రవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో సమావేశమయ్యారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటన విశేషాలను సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, గంగుల కమలా�
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోహెడ మార్కెట్ ఉండాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. అందుకు 178 ఎకరాల విస్తీర్ణంలో కోహెడలో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నట్�
Petrol | పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ధరల పెంపుదలకు ఒక్కరోజు బ్రేక్ ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు తాజాగా లీటరు పెట్రోల్, డీజిల్పై 80 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో ఈ వారంలో పెట్రో, డీజిల్ ధరలు పెరగ
న్యూఢిల్లీ: ఎండలు మండుతుండటంతో అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రోహిణి ప్రాంతంలో ఒక పెండ్లి వేడుక జరుగుతుండగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పెండ్లి �
Pawan Munjal | దేశంలో అతిపెద్ద మోటార్ సైకిల్ తయారిదారీ సంస్థ హీరో మోటాకార్ప్ సీఈవో, ఎండీ పవన్ ముంజల్ (Pawan Munjal) ఇళ్లు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్నది. గురుగ్రామ్లోని ముంజల్ ఇళ్లు, ఆఫీసుల్లో బ�
వన్ నేషన్-వన్ ప్రొక్యూర్మెంట్ నినాదంతో, పంజాబ్లో మాదిరిగా తెలంగాణలోనూ మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్తో రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి చేరుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంగ�
న్యూఢిల్లీ : సాంకేతికత, గ్రీన్ ఫ్యూయల్లో వేగంగా అభివృద్ధి సాధించడం ద్వారా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ ధర తగ్గుతుందని, రాబోయే రెండేళ్లలో పెట్రోల్తో నడిచే వాహనాలతో సమానంగా వాటిని తయారు చేస్తామని కేంద్ర �
న్యూఢిల్లీ : తనకు అమ్మాయి పుట్టిందనే కోపంతో ఓ తల్లి దారుణానికి పాల్పడింది. రెండు నెలల పసికందును మైక్రోఓవెన్లో పెట్టి చంపేసింది. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని చిరాగ్ దిల్లీ ఏరియాలో సోమవారం వెలుగు చూస
మేడ్చల్ మల్కాజ్గిరి : ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీకి చెందిన 15 మంది సభ్యుల బృందం.. తెలంగాణలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయ ఆక్సిజన్ అర�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి దోహాకు వెళ్తున్న విమానాన్ని అత్యవసరంగా పాకిస్థాన్లోని కరాచీకి మళ్లించారు. ఖతార్ ఎయిర్వేస్కు చెందిన QR579 విమానాన్ని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపార�