బోయింగ్ సంస్థ చీఫ్ స్ట్రాటజీ అధికారి మార్క్ అలెన్, బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలీల్ గుప్తాతో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. తెలంగాణలో బోయింగ్ �
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి శివారులోని ఉత్తర ప్రదేశ్ నోయిడాకు మద్యం భారీగా అక్రమ రవాణా జరుగుతోంది. ఢిల్లీలో లిక్కర్పై భారీగా డిస్కౌంట్లు ఇస్తుండటమే దీనికి కారణం. మద్యం షాపులకు రిటైల్ ధరపై గరి
దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించిందని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. సనత్నగర్ నియోజకవర్గాన�
వారంతా గ్రేటర్ బీజేపీ కార్పొరేటర్లు.. ఒకసారి ఏకంగా జీహెచ్ఎంసీ కార్యాలయం మీదనే దాడిచేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేయడంతోపాటు గ్రేటర్ లోగోపై బ్లాక్ స్ప్రే చేసి తమ పైత్యాన్ని చాటుకున్నారు. మరోసారి గ్రేటర్�
న్యూఢిల్లీ: ఒక బ్యాగ్లో తెగిన మానవ శరీర భాగాలున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇది కలకలం రేపింది. కళ్యాణ్పురి ప్రాంతంలోని రాంలీలా మైదానం వద్ద ఉన్న చెట్ల పొదల్లో ఒక బ్యాగ్ పడి ఉంది. దాని నుంచి దుర్వాసన రావడ�
న్యూఢిల్లీ: ఢిల్లీలో హిట్ అండ్ రన్కు చెందిన ఓ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగరంలోని ఓ రోడ్డుపై వెళ్తున్న బైకర్ల గ్యాంగ్తో.. స్కార్పియో వాహనంతో వెళ్తున్న డ్రైవర్తో వాగ్
దేవుడు అప్పటికే ఆమెకు అన్యాయం చేశాడు. చిన్న వయసులోనే కళ్లు లాగేసుకున్నాడు. అయినా జీవితంతో పోరాడుతూ జీవనం సాగిస్తోందా 20 ఏళ్ల యువతి. ఆమెపై ఒక నీచుడు దాడి చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని ద్వార్కా ప్రాంతంలో వెలుగు చూ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఇండ్ల ధరలు పెరగనున్నట్లు రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. ఏడాది ప్రాతిపదికన ఏడున్నర శాతం మేర ఆస్తుల విలువ పెరుగుతాయని అంచనా వేసింది. గత నెల 11
8 ఏండ్ల తర్వాత మోదీ సర్కారుకు హఠాత్తుగా యాదికొచ్చినం! రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఢిల్లీలో జరపాలని కేంద్రం నిర్ణయం కేసీఆర్ జాతీయ రణన్నినాద ఫలితం.. బీజేపీ కొత్త నాటకం తెలంగాణకు చేసిన అన్యాయాలను కప్పిపుచ్చు
తెలంగాణ, ఏపీభవన్ సిబ్బంది నివాసాలు ధ్వంసం హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో గాలివాన బీభత్సం సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం తర్వాత ఈదురు గాలులతో మొదలైన వర్షం ఢిల్లీని వణికించింది. చాలా ప్రాంతాల�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున ఎర్ర చందనాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) స్వాధీనం చేసుకున్నది. షార్జాకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 14.63 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని పట�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిశాయి. పెనుగాలులకు పలు చోట్ల చెట్లు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాతో పాటు ట్రా
లగ్జరీ కారు కనిపిస్తే చాలు స్కానర్, అయస్కాంతం సాయంతో కారు డోరు తెరుస్తారు. జామర్తో జీపీఎస్ను ఆఫ్ చేస్తారు. హ్యాకింగ్ డివైజ్తో కారులో ఉన్న సాఫ్ట్వేర్ను మారుస్తారు. ఫార్మాట్ చేసి తమ సొంత సాఫ్ట్వ