న్యూఢిల్లీ: సహ ఉద్యోగులపై ఒక పోలీస్ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు పోలీసులు మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఈ సంఘటన జరిగింది. హైదర్పూర్ ప్రాంతంలో�
కదులుతున్న కారులో దురాగతం వీడియోలు తీసుకున్న నిందితులు ముగ్గురు నిందితులు అరెస్టు న్యూఢిల్లీ, జూలై 15: దేశ రాజధాని ఢిల్లీలో 16 ఏండ్ల బాలికపై ముగ్గురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. దక్షిణ ఢిల్లీలోని
Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. దీంతో ఆయనను బుధవారం రాత్రి ఎయిర్ అంబులెన్స్లో ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు.
ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి పూర్తిస్థాయి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇలాంటి చర్యలను ఢిల్లీ ప్రజలు తీవ్రంగా ప్రత�
బ్యాంకు అధికారులు, జాబ్ కన్సల్టెన్సీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్నేరగాళ్ల కోసం హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ఢిల్లీ పరిసరాల్లో గాలింపు చేపట్టారు. ఇప్పటికే నాలుగు కాల్సెంటర్లపై దాడి చేసి
పాతబస్తీలో చారిత్రాత్మకమైన లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రతియేటా ఢిల్లీలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు ఆలయ చైర్మన్ శీరా రాజ్కుమార్ సారథ్యంలో ఆదివారం పెద్ద సంఖ�
ఎమ్మెస్పీ తదితర రైతు డిమాండ్లు గాలికి ఏడు నెలలు గడిచినా పట్టించుకోని కేంద్రం మలి విడుత నిరసనలకు రైతుల సమాయత్తం టికాయిత్ నేతృత్వంలో నేడు కీలక సమావేశం న్యూఢిల్లీ, జూలై 2: సాగు చట్టాలను వెనక్కి తీసుకునే వ�
ఢిల్లీ నుంచి జబల్పూర్కు బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో పొగలు చెలరేగాయి. దీంతో ఊపిరాడక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. విమానం టేకాఫ్ అయిన కాసేపట్లోనే పొగలు కమ్ముకున్నాయి. దీంతో ఎయిర్ సిబ్బంద
హైదరాబాద్, జులై 1 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎంపీ మందా జగన్నాథంను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నియమించారు. ఆయన ఈ పదవిలో రెండేండ్ల పాటు కొనసాగనున్నారు.