న్యూఢిల్లీ: ఇంటి యజమానిని హత్య చేసిన అద్దెదారుడు, మృతదేహంతో సెల్ఫీ తీసుకుని పరారయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. బీహార్కు చెందిన పంకజ్ కుమార్ అనే వ్యక్తి ఆగస్ట్ 5న సురేశ్ ఇంట్లో అద్దెకు �
కొన్ని ఘటనలు మనకు కొన్నేండ్ల పాటు గుర్తుండిపోతుంటాయి. అలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. పశ్చిమ ఢిల్లీలోని నంగ్లోయి మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి రైల్వే ట్రాక్స్పైనా నడుచుకుం�
న్యూఢిల్లీ: హాస్టల్లోని యువతుల పట్ల సెక్యూరిటీ గార్డు అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అతడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మహిళ�
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం మేక్ ఇండియా నెంబర్ 1 మిషన్ను ప్రారంభించారు. దేశం నలుమూలలా స్కూళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ పేర్కొన్నారు.
PM Modi | స్వతంత్రం వచ్చినప్పుడు భారత్ నిలబడలేదని, ముక్కలు చెక్కలవుతుందని చాలామంది అన్నారని ప్రధానిమోదీ చెప్పారు. కానీ అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్ నిలిచి గెలిచిందన్నారు.
PM Modi | దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర వేడుకల వేదికైన ఎర్రకోటపై ప్రధాని మోదీ (PM Modi) జాతీయ జెండాను
న్యూఢిల్లీ, ఆగస్టు 13: ప్రధాని మోదీ తన దోస్తుల కోసం దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విమర్శించారు. ఆయన స్నేహితులు ఎందుకు పన్నుల మినహాయింపులు పొందారో? వారి కో�
Monkeypox | దేశరాజధాని ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదయింది. మంకీపాక్స్ లక్షణాలతో లోక్నాయక్ జైప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్లో చేరిన 22 ఏండ్ల యువతికి పాజిటివ్ వచ్చింది.