న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్ నాలుగో కేసు నమోదైంది. 31 ఏళ్ల నైజీరియా మహిళకు మంకీపాక్స్ పాజిటివ్గా బుధవారం నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది
ఇతర కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి బలంగానే.. కేంద్ర ప్రభుత్వ చర్యలతోనే ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉంది పేదలు వినియోగించే ఏవస్తువుపైనా పన్ను వేయలేదు పార్లమెంట్ సాక్షిగా ఆర్థికమంత్రి నిర్మల అసత్య ప్రవచనాలు న్�
ఈడీ డైరెక్టర్ పదవీకాలం పెంపుపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఈడీ డైరెక్టర్ పదవీ కాలం పొడిగింపుపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రం, కేంద్ర విజిలెన్స్ కమిషన్కు సుప్రీంకోర�
టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంకు సంబంధించి కోల్కతాలో ఈడీ దాడులు సాగుతున్న నేపధ్యంలో బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ : దేశంలో మంకీపాక్స్ విస్తరిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే రెండు పాజిటివ్ కేసులు రికార్డవగా.. తాజాగా మరో కేసు నమోదైంది. దీంతో దేశంలో కేసుల సంఖ్య ఎనిమిదికి చేరాయి. మంగళవారం భారత్లో ర
న్యూఢిల్లీ: ఇండిగో విమానం కింద మారుతీ కారు ఆగిపోయింది. ఈ ఘటన ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో చోటుచేసుకున్నది. టర్మినల్ 2 వద్ద పార్క్ చేసిన విమానం కింద గో గ్రౌండ్ స్టాఫ్కు చెందిన కారు నిలిచిపోయింది.
ప్రజలకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, దాని ఫలాల గురించి వివరించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఆజాదీ కా అమృత్' మహోత్సవ్లో భాగంగా సోమవారం దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర
బీసీల హక్కుల సాధన కోసం ఈ నెల 7న ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయ మహాసభకు బీసీలందరూ తరలిరావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం బీసీ ప్రజాప్రతినిధులను ప�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కొత్త పోలీస్ కమిషనర్గా సంజయ్ అరోరా నియమితులయ్యారు. ప్రస్తుత ఢిల్లీ పోలీస్ బాస్ రాకేష్ అస్థానా స్థానంలో ఆగస్ట్ 1న బాధ్యతలు స్వీకరిస్తారు. 2025 జూలై 31 లేదా తదుపరి ఉత్తర్వు�
ఢిల్లీలో కార్లు దొంగిలించి వాటికి నకిలీ పత్రాలు తయారు చేసి హైదరాబాద్లో అమాయకులకు విక్రయిస్తున్న ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రూ.2.3 కోట్ల విలువైన 15 కార్ల�
న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు జాతీయ రాజకీయాలపై చర్చి�
న్యూఢిల్లీ: ఢిల్లీలోని పంజాబీ భాగ్లో ఉన్న ఓ ఇంటి నుంచి పనిమనిషి సుమారు 10 కోట్ల విలువైన బంగారం, నగదును ఎత్తుకెళ్లాడు. ఆ కేసులో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని బీహార్కు చెందిన మోహన్ కుమార్�
ఉక్రెయిన్- రష్యా యుద్ధం కారణంగా చదువు మధ్యలో ఆపేసి తిరిగి వచ్చిన భారతీయ మెడికల్ విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం పిడుగు వేసింది. వారికి ఇండియాలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వటం సాధ్యంకాదని పార