Fire accident | దేశ రాజధాని ఢిల్లీలోని భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగోల్పురిలోని ఫేజ్-1 ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు ఉద్యమించిన రైతు సంఘాలు తమ నిరసనలు విరమించుకున్నాయి. సుమారు 800 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. వారికి పంజాబ్, యూపీ తదితర రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలోని బ
జూలై 11 వరకు అనర్హత చర్యలు నిలుపుదల సుప్రీం ఆదేశాలు.. డిప్యూటీ స్పీకర్కు నోటీసులు కొనసాగుతున్న మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం శివసేనలో తిరుగుబాటు రేగిన తర్వాత ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవ�
ల్లీలోని బద్లీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రోహిణి జైలు వెనకాల ఉన్న ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది
ఢిల్లీలోని వసంత్విహార్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. భవన నిర్మాణంలో నాణ్యతపై ఏమాత్రం రాజీపడొద్దని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ర
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో యావత్ తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తుకునేలా దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించుకుంటున్నామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వే�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్క రోజులో రెట్టింపు సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం 1,934 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. బుధవారం నమోదైన 928 కేసుల కంటే ఇది రెట్టిం�
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సంజయ్ సింగ్ బుధవారం బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో 53 ఆలయాలను కూల్చివేసేందుకు కాషాయ పాలకులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
న్యూఢిల్లీ, జూన్ 20: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీని సోమవారం కూడా ఈడీ ప్రశ్నించింది. నాలుగు రోజుల్లో మొత్తం 40 గంటలపాటు రాహుల్ను విచారించిన అధికారులు..మంగళవారం కూడా విచారణకు ర�
2021-22లో రెండింతల డిమాండ్ 90 వేల డెస్క్లు లీజుకు: జేఎల్ఎల్ నూఢిల్లీ, జూన్ 20: కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ కుదుటపడటంతో కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో ఆఫీ
న్యూఢిల్లీ: ఒక మహిళను బిల్డింగ్ బాల్కానీ పైనుంచి ఆమె అత్తమామలు తోసేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు మయూర్ విహార్ ప్రాంతంలోని ఒక బిల్డింగ్ టెర్రస్ పై నుంచ�
భోజనం అడిగితే పెట్టలేదని భార్యను చిత్రవధ పెట్టాడా భర్త. విపరీతంగా కొట్టి, దిండుతో మొఖం నొక్కేసి ఆమెను చంపేశాడు. ఆ తర్వాత ఆమె శవం పక్కనే పడుకొని నిద్రపోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని సుల్తాన్పుర్లో వెలుగు చూసిం�