Delhi | దేశ రాజధాని న్యూఢిల్లీలో వేర్వేరు చోట్ల భారీ అగ్ని్ ప్రమాదాలు జరిగాయి. ఢిల్లీలోని ఆనందర్ పర్వత్ పారిశ్రామిక వాడలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం 4.45 గంటల సమయంలో ఎల్పీజీ సిలిండర్ పేలింది.
తెలంగాణ రాష్ట్ర రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనాల్సిందేనని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతుల గొంతుకను కేంద్రానికి వినిపి�
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్ధినిని వేధించిన రైల్వే ఉద్యోగిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై హోంమంత్రిత్వ శాఖ వెబ్సైట్లో రాజస్ధాన్లోని అజ్మీర్కు చెందిన విద్యార్ధిని (20) ఫిర్యాదు చేయ
దేశ రాజధానిలో పాలం వద్ద మైనర్ బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన నిందితుడు సంతోష్ సుభాష్ గమ్నె అలియాస్ గోల్ గమ్నెపై పలు �
రాజస్థాన్ నుంచి ఢిల్లీకి పరుగెత్తిన యువకుడు ఆర్మీ రిక్రూట్మెంట్ చేపట్టకపోవడంపై నిరసన న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ఆ యువకుడికి ఆర్మీలో చేరాలనేది లక్ష్యం. కానీ రెండేండ్లుగా ఆర్మీ నియామకాలు జరగట్లేదు. తన నిర
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న చోట కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ హ్యాట్రిక్ విజయం నమ
Cocaine Seized Worth of 90Cr | దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున కస్టమ్స్ అధికారులు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. సోమవారం లైబీరియాకు చెందిన ఓ వ్యక్తి లాగోస్ నుంచి
దేశ రాజధానిలో యువతులు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగం ఆశచూపి బాలికపై ఇద్దరు వ్యక్తులు ఢిల్లీలోని జనక్పురి ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడిన ఘటన కల�
CNG price | దేశంలో పెట్రో ధరలపాటే సీఎన్జీ ధరలు (CNG price) కూడా పెరుగుతున్నాయి. ఈ నెల ఆరంభం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలు క్రమం తప్పకుండా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో కిలోకు రూ.2.5 పెర
Petrol | దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ చమురు కంపెనీలు రోజుకు పెట్రోల్ (Petrol), డీజిల్పై (diesel) దాదాపు ఒక రూపాయి చొప్పున పెంచుతున్నాయి. మార్చి 22న ప్రారంభమైన ఈ వడ్డింపు కొనసాగుతూనే ఉన్నది. తాజాగా లీట�
విద్వేష వ్యాఖ్యలు చేసిన యతి నర్సింగానంద్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఢిల్లీలో ఆదివారం జరిగిన హిందూ మహాపంచాయత్లో ఆధ్యాత్మిక నేత యతి నర్సింగానంద్ మాట్లాడుతూ ముస్లిం నేత భారత ప్రధాని అయితే 50 శాతం హి�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నడిరోడ్డుపైనే ఇద్దరు దుండగులు తుపాకీతో బెదిరింపులకు దిగి దోపిడీకి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం వివేక్ విహార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. యమునా స్పోర్ట్స్ కాంప్లెక�