న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా ఘర్షణలు చెలరేగాయి. జహంగీర్పురి ప్రాంతంలో ర్యాలీపై రాళ్ల దాడి జరిగింది. ఈ సందర్భంగా చెలరేగిన అల్లర్లలో స్థానికులతోపాటు పలువురు పోలీసుల
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. శనివారం ఉదయం 14 మంది పిల్లలు కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఇందులో 12 మందిని కళావతి సరన్ ఆస్పత్రిల
దేశ రాజధానికి చేరువలోని నోయిడాద సెక్టార్ 65లో ఓ కార్డ్బోర్డ్ బాక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ఘటన సమాచారం అందుకున్న అధికారులు ఘటనా ప్రాంతానికి అగ�
భారతదేశ నిర్మాణంలో మాజీ ప్రధానుల భాగస్వామ్యం, వారి వ్యక్తిగత వివరాల సమాచారం అందించే ‘ప్రధానమంత్రి సంగ్రహాలయా’ మ్యూజియాన్ని ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలో ప్రారంభించారు. మ్యూజియం మొట్టమొదటి టికెట్ను
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారినపడుతుండడంతో మళ్లీ ఆందోళన మొ
మెట్రో రైళ్లు, రైల్వేస్టేషన్లు, జనసమ్మర్ధ ప్రాంతాల్లో మాటువేసి నగలు, నగదు సహా విలువైన వస్తువులను కొట్టేసే కిలేడీ ముఠా గుట్టును ఢిల్లీ పోలీస్ స్పెషల్ మెట్రో యూనిట్ రట్టు చేసింది.
వదినపై కన్నేసిన మరిది ఆమెను వివిధ నగరాలకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాంచీలో వెలుగుచూసింది. తనను పట్నా, ఢిల్లీ, కోల్కతా నగరాలకు విహార యాత్ర పేరుతో తీసుకువెళ్లిన మరిది ఆ�
CNG | చమురు ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ సీఎన్జీ (CNG) ధరలను దేశీయ చమురు పంపిణీ సంస్థలు పెంచాయి. ఢిల్లీలో కిలో సీఎన్జీపై రూ.2.5 వడ్డించాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 50 శాతం మేర పాజిటివ్ కేసులు పెరిగాయి. మంగళవారం 202 కేసులు నమోదు కాగా, బుధవారం కొత్తగా 299 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో �
ఢిల్లీ దీక్షపై వెల్లువెత్తుతున్న ప్రశంసలు పాల్గొన్న ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు బీజేపీ తీరును ఎండగట్టిన గులాబీ దండు టీఆర్ఎస్ పోరాట స్ఫూర్తిని కొనియాడుతున్న ప్రజలు కేంద్రం వడ్లు కొనాల్సిందే నంట�
గల్లీ నుంచి మొదలు పెట్టిన పోరాటం.. ఢిల్లీ వరకు తీసుకొచ్చాం. తెలంగాణ రైతులకు న్యాయం జరిగే వరకు కేంద్రాన్ని వదిలేది లేదు. వడ్లు కొనేదాకా బీజేపీ వెంట పడుతం.. ఇదీ తెలంగాణ ప్రతిన. టీఆర్ఎస్ శపథం
తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలుచేయాలన్న డిమాండ్తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో చేపట్టిన నిరసన దీక్ష విజయవంతమైంది. తెలంగాణ నుంచి వచ్చిన ప్రజాప్రతినిధు�