న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం రేపుతున్నది. బుధవారం అనూహ్యంగా కరోనా కొత్త కేసులు వెయ్యి దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,009 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. పాజిటివిటీ రేటు 5.7 శాతానికి �
న్యూఢిల్లీ: ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ మున్సిపాల్టీ కొత్త ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఒకవేళ ఎవ
Delhi | దేశ రాజధాని న్యూఢిల్లీలో (New Delhi)మరోసారి కరోనా విజృంభిస్తున్నది. గత కొన్నిరోజులుగా నగరంలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం రాత్రి వరకు 632 మంది వైరస్ బారినపడ్డారు. ఇది అంతకుముందు రోజుకంటే �
సీఎన్జీ సబ్సిడీ ఇవ్వాలని, ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ట్యాక్సీ రేట్లు పెంచుకునే వీలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల యూనియన్లు సమ్మె
న్యూఢిల్లీ: హనుమాన్ జయంతి రోజున ఢిల్లీలోని జహంగిర్పుర్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ హింస కేసులో ఢిల్లీ పోలీసులు 23 మందిని అరెస్టు చేశారు. వీరిలో 8 మందికి నేర చరిత్�
న్యూఢిల్లీ : జహింగీర్పురి హింసాత్మక ఘటనపై ఢిల్లీ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఘటనలో ఇప్పటి వరకు 14 మందిని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా.. హింసాత్మక ఘటన అంతర్జాతీయ కుట్ర అని బీజేపీ ఎంపీ హన్సరాజ్ ఆరోపించార
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఆ దేశం నుంచి తిరిగి వచ్చిన భారతీయ విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం నిరసన చేపట్టారు. దేశం నలుమూలల నుంచి ఢిల్లీ వచ్చిన వైద్య విద్యార్థులు, తమ తల్లి�
హనుమజ్జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలో 9 మంది అరెస్ట్ అయ్యారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. మరో 10 మందిని అదుపులోకి తీసుకొని విచారిస�
హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన శోభాయాత్ర హింసాత్మకంగా మారింది. రెండువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఘర్షణల్లో సాధారణ పౌరులతోపాటు పోలీసుల�