ప్రజలకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, దాని ఫలాల గురించి వివరించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఆజాదీ కా అమృత్' మహోత్సవ్లో భాగంగా సోమవారం దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర
బీసీల హక్కుల సాధన కోసం ఈ నెల 7న ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయ మహాసభకు బీసీలందరూ తరలిరావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం బీసీ ప్రజాప్రతినిధులను ప�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కొత్త పోలీస్ కమిషనర్గా సంజయ్ అరోరా నియమితులయ్యారు. ప్రస్తుత ఢిల్లీ పోలీస్ బాస్ రాకేష్ అస్థానా స్థానంలో ఆగస్ట్ 1న బాధ్యతలు స్వీకరిస్తారు. 2025 జూలై 31 లేదా తదుపరి ఉత్తర్వు�
ఢిల్లీలో కార్లు దొంగిలించి వాటికి నకిలీ పత్రాలు తయారు చేసి హైదరాబాద్లో అమాయకులకు విక్రయిస్తున్న ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రూ.2.3 కోట్ల విలువైన 15 కార్ల�
న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు జాతీయ రాజకీయాలపై చర్చి�
న్యూఢిల్లీ: ఢిల్లీలోని పంజాబీ భాగ్లో ఉన్న ఓ ఇంటి నుంచి పనిమనిషి సుమారు 10 కోట్ల విలువైన బంగారం, నగదును ఎత్తుకెళ్లాడు. ఆ కేసులో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని బీహార్కు చెందిన మోహన్ కుమార్�
ఉక్రెయిన్- రష్యా యుద్ధం కారణంగా చదువు మధ్యలో ఆపేసి తిరిగి వచ్చిన భారతీయ మెడికల్ విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం పిడుగు వేసింది. వారికి ఇండియాలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వటం సాధ్యంకాదని పార
నిరుద్యోగులకు ధోకా ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని ఎన్నికలప్పుడు హామీ గత ఏడేండ్లలో భర్తీ చేసింది కేవలం 7 లక్షల ఉద్యోగాలు పార్లమెంటులో స్వయంగా చెప్పిన మంత్రి జితేంద్రసింగ్ 7 లక్షల ఉద్యోగాలకు 22 కోట్ల మంది దర�
ప్రధానితో విడిగా సమావేశం గురించి చర్చలు న్యూఢిల్లీ, జూలై 27: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వచ్చేనెల ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో విడిగా సమావేశం అవుతారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో చర్చాంశమైంది. దీన
భారీ వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండండి వరద పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కురు�
181కి దేశవ్యాప్తంగా 70,17,925 ఫిర్యాదులు తెలంగాణలో 89,843 కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ వెల్లడి హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): గృహ హింస, అదనపు కట్నం వేధింపుల ఫిర్యాదులు భారీగా నమోదవుతున్నాయి. గృహ హింసకు గురవుతున�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హెచ్ఐవీ రోగులు ధర్నా చేపట్టారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆఫీసు ముందు రోగులు బైఠాయించారు. యాంటీరెటరోవైరల్ డ్రగ్స్ కొరత ఉన్నట్లు ఆ రోగులు వెల్లడించారు. ఢిల్�