బీజేపీకి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకొన్నదని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్లో ఆప్కు లభిస్తున్న ఆదరణను చూసి బీజేపీ తట్టుకోలేకపోతున్నదని, అందు�
ఘరాన మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రూ .200 కోట్ల స్కామ్ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేహికి ఢిల్లీ పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారని ఆమె టీం శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొ�
ఢిల్లీలోని చారిత్రక కుతుబ్ మినార్ భూమి యాజమాన్య హక్కులపై సాకేత్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కుతుబ్ మినార్తోపాటు సమీపంలోని కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు భూమికి తానే హక్కుదారునని, ఆ భూమిని తనకు అ�
మురికి కాలువను శుభ్రం చేస్తూ ఇద్దరు వ్యక్తులు మరణించిన ఘటనలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా బాధ్యత వహించాలని ఢిల్లీలో పాలక ఆప్ పేర్కొంది.
ఎన్నికల్లో గెలిచి, కూటమి కట్టి, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం అంత సులువైన పని కాదు. కానీ అలాంటి సంకీర్ణాల్లోని పొత్తులను తమకు అనుకూలంగా మార్చుకుని తమ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో, ఉన్న ప్రభుత్వాలను కూల్చడంలో
మనలో చాలా మంది నిద్రపోయే సమయంలో మొబైల్ను పక్కనే పెట్టుకుంటాం. అలా చేయడమే ఒక మహిళ ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. సదరు మహిళ రెడ్మీ 6ఏ మొబైల్ వాడుతోంది. ఆమె కుమారుడు ఆర్మీలో ఉన్నట్లు తెలు
వచ్చే ఏడాది జనవరి 1 వరకూ పటాకుల తయారీ, స్టోరేజ్పై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధిచడంతో గ్రీన్ క్రాకర్స్కు బ్యాన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఢిల్లీ వ్యాపారులు కోరుతున్నారు.