రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) సులభంగా అందేలా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్లు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించాయి.ఈ ప్రాజెక్టుల కి�
తమ గ్రూప్ సిమెంట్ ఉత్పాదక సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తామని, దేశంలో అత్యంత లాభాదాయక సిమెంట్ ఉత్పత్తిదారుగా ఆవిర్భవిస్తామని బిలియనీర్ వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ ప్రకటించారు. అంబూజా సిమెంట్స్, ఏసీ�
స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏండ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన సాగువిస్తీర్ణం కేవలం 6.7 శాతం కాగా.. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఏడేండ్లలోనే 76.92 శాతం వృద్ధిని నమోదు చేసింది.
బీజేపీకి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకొన్నదని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్లో ఆప్కు లభిస్తున్న ఆదరణను చూసి బీజేపీ తట్టుకోలేకపోతున్నదని, అందు�
ఘరాన మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రూ .200 కోట్ల స్కామ్ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేహికి ఢిల్లీ పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారని ఆమె టీం శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొ�
ఢిల్లీలోని చారిత్రక కుతుబ్ మినార్ భూమి యాజమాన్య హక్కులపై సాకేత్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కుతుబ్ మినార్తోపాటు సమీపంలోని కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు భూమికి తానే హక్కుదారునని, ఆ భూమిని తనకు అ�
మురికి కాలువను శుభ్రం చేస్తూ ఇద్దరు వ్యక్తులు మరణించిన ఘటనలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా బాధ్యత వహించాలని ఢిల్లీలో పాలక ఆప్ పేర్కొంది.
ఎన్నికల్లో గెలిచి, కూటమి కట్టి, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం అంత సులువైన పని కాదు. కానీ అలాంటి సంకీర్ణాల్లోని పొత్తులను తమకు అనుకూలంగా మార్చుకుని తమ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో, ఉన్న ప్రభుత్వాలను కూల్చడంలో