వీహెచ్పీ వక్తల విద్వేష ప్రసంగాలను ఆ సంస్థ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ సమర్థించారు. జిహాదీలకు వ్యతిరేకంగాను, ఆత్మరక్షణ కోసం ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఏ వర్గాన్ని ఉద్దేశించి కాదని అన్నారు.
మీరు వాడుతున్న వాట్సాప్ క్లోన్ చేసి సృష్టించిన నకిలీ యాప్గానీ, అనధికారిక థర్డ్ పార్టీ యాప్ గానీ అయితే సమస్యల్లో చిక్కుకొన్నట్టే. చాటింగ్పై గూఢచర్యం జరుగుతున్నట్టే.
Triggered Insaan | పంజాబ్లోని పాటియాలాకు చెందిన ఓ 13 ఏండ్ల బాలుడు ఏకంగా 250 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించాడు. ఈ ప్రయాణం చేసేందుకు అతనికి మూడు రోజుల సమయం పట్టింది. మరి ఇంత రిస్క్ ఎందుకు చేశాడంటే.. తనకు ఇష్ట�
Rajendra Pal Gautam:ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్(Rajendra Pal Gautam) వివాదంలో ఇరుక్కున్నారు. సామూహిక మత మార్పిడి కార్యక్రంలో ఆయన పాల్గొన్నారు. బౌద్ధమతం
ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి కార్యాలయం సిద్ధమవుతున్నది. డిప్లొమాట్ ఎవెన్యూ కౌటిల్య మార్గ్కు సమీపంలోని సర్దార్ పటేల్ రోడ్డులో జోధ్పూర్ రాజ వంశీయులకు చెందిన ఓ బంగ్లాలో తాత్కాలికంగా బీఆర్ఎస్ క�
ఈ ఏడాది ఆరంభం నుంచి సెప్టెంబర్ 21 వరకు 525 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనంతరం వారం రోజుల్లోనే కొత్తగా 412 డెంగ్యూ కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం డెంగ్యూ కేసుల సంఖ్య 937కు చేరింది.
‘స్వచ్ఛ సర్వేక్షణ్'లో నిజామాబాద్ జిల్లాకు ప్రకటించిన అవార్డులను ఆదివారం ఢిల్లీలో ప్రదానం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని న్యూఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో నిర్వహించిన ప్రత్యేక