కొన్నిరోజుల క్రితం ఒక వ్యక్తిపై కత్తితో దాడిచేశాడో నిందితుడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. సదరు నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై కూడా ని�
అక్రమ నిర్మాణాల పేరుతో బీజేపీ బుల్డోజర్లతో ప్రజల ఇండ్లు, దుకాణాలను కూల్చివేయడం సరైంది కాదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. స్వాతంత్ర్యానంతరం దేశంలో ఇదే అతి పెద్ద విధ్వంసమని ఆయన అభ
CNG | కేంద్ర ప్రభుత్వం ప్రతివారం ఏదో ఒక రూపంలో ఇంధన ధరలను పెంచుతూనే ఉన్నది. మే 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచగా, గత వారం గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్పై వడ్డించిన విషయం తెలిసిందే. ఇప్ప�
దేశ రాజధాని ఢిల్లీలోని ముండ్కా ఏరియాలో శుక్రవారం జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 27 మంది మరణించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇంకా 29 మంది జాడ తెలియాల్సి ఉన్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ముండ్కా మెట్రోస్టేషన్ సమీపంలోని నాలుగంతస్తుల భవనంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 30కి పెరిగిందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 24 మ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ గత రెండు రోజుల నుంచి మండిపోతోంది. భానుడి భగభగతో నగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే ఇవాళ మరింత తీవ్ర స్థాయిలో ఎండలు ఉండనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ నే
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఘోర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముండ్కా ఏరియాలోని ఓ నాలుగంతస్తుల వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది మ�
MP Navneet Rana | ఎంపీ నవనీత్ రాణా హనుమాన్ చాలీసా పఠించారు. అయితే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే నివాసం మాతోశ్రీ వద్ద కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో. ఇటీవలే బెయిల్పై విడుదలైన అమరావతి ఎంపీ నవనీత్ రాణా (MP Navneet Rana) దంపతులు
Corona cases | దేశంలో కొత్తగా 2858 మందికి కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితులు 4,31,19,112కు చేరారు. ఇందులో 4,25,76,815 మంది కోలుకోగా, 5,24,201 మంది మృతిచెందారు. ఇంకా 18,096 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఘోర విషాదం చోటుచేసుకున్నది. ముండ్కా ఏరియాలోని ఓ నాలుగంతస్తుల వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 27 మంది ఆహుతి కాగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. రెస్క్యూ ఆపరే�
న్యూఢిల్లీ : పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రోస్టేషన్ పిల్లర్ నంబర్ 544కు సమీపంలో ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ 24 ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి, �
ఢిల్లీలో ఆక్రమణల కూల్చివేతకు బుల్డోజర్లు దూసుకురాగా తాజాగా ముంబైలోనూ బుల్డోజర్లకు పని కల్పించారు. ముంబైలోని గొవండి ప్రాంతంలో ఖాళీగా ఉన్న ప్రైవేట్ భూమిలో నిర్మించిన 215 అనధికార గుడిసెలను తొల