సివిల్ సర్వీస్ సాధించాలని చాలామంది కలలు కంటారు. డిగ్రీ అయిపోగానే ఢిల్లీ బాటపడుతారు. దేశ రాజధానిలో కోచింగ్ తీసుకుంటూ యూపీఎస్సీ పరీక్షలకు హాజరవుతుంటారు. అయితే, అందులో కొంతమంది మాత్రమే లక్
దేశమంతా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఏకపార్టీ నియంతృత్వాన్ని స్థాపిద్దామనుకున్న బీజేపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం బీజేపీకి సాధ్యం కాదంటూ సవాలు విసిరిన ఆమ్ ఆద్మీ పార�
అన్ని ఠాణాల్లో సైబర్ విభాగాలు అధిక శాతం అంతర్రాష్ట్ర నేరగాళ్లే అక్కడికి వెళ్లి మరీ అరెస్టులు సంచలనాత్మక కేసులెన్నో పరిష్కారం హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): నేషనల్ క్రైం రికార్డ్స్ �
Raju Srivastava | ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఆరోగ్యం మెరుగుపడుతున్నది. ఈ నెల 10న జిమ్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించి, చికిత్స అందిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయనను ఐస�
ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు కాషాయ పార్టీ రూ 6300 కోట్లు వెచ్చించకుంటే ఆహారోత్పత్తుల మీద జీఎస్టీ విధించాల్సిన అవసరం ఉండేది కాదని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవా
Delhi | దేశ రాజధాని న్యూఢిల్లీలో (Delhi) పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలోని నంగ్లాయ్లో ఉన్న పీవీసీ వ్యర్ధాలు నిల్వ ఉంచే ప్రాంతంలో శుక్రవారం రాత్రి 11.50 గంటల సమయంలో
హైదరాబాద్సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సేవలు టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి దేశీయంగా 5జీ సేవలు మొదలవుతాయన్న ఆశాభావాన్ని గురువారం ఇక్కడ కేంద్ర టెలికం
న్యూఢిల్లీ: సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు వెళ్లిన వ్యక్తిని ప్రత్యర్థులు బహిరంగంగా కొట్టి చంపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 31 ఏళ్ల సునీల్ గున్ని అనే వ్యక్తి సోదరుడ్ని ప్రత్యర్థు�
న్యూఢిల్లీ: ఒక మహిళతో యువకుడికి సంబంధం ఏర్పడింది. అయితే దీనిని ఆమె కుమార్తె వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో ఆ యువకుడు ఆ యువతిని హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. తిక్రీ సరిహద్దులోని ముండ్కా �