ఎట్టకేలకు దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. వచ్చే నెల 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంఎస్)లో ఈ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ‘దేశీయ డిజిటల్ రంగంలో కొత్త శకం ఆరంభం కాబోతున్�
Delhi | దేశ రాజధాని ఢిల్లీని వరుసగా రెండో రోజూ వర్షం ముంచెత్తింది. భారీ వానకు రోడ్లన్నీ జలమయమవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. శుక్రవారం కూడా ఢిల్లీతోపాటు నేషనల్ క్యాపిటల్
గుజరాత్కు చెందిన ఏబీజీ షిప్యార్డ్ లిమిటెడ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాకిచ్చింది. రూ.2,747 కోట్ల విలువైన కంపెనీకి చెందిన భూములు, కమర్షియల్ ప్రాపర్టీలు, బ్యాంక్ డిపాజిట్లను జప్తు చేసింది.
దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్..ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇక నుంచి వారానికి మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాల్సి ఉంటుందని సూచించింది. సిబ్బందికి పంపిన ఈ-మెయిల్లో ఈ విషయాన్ని తెలిపింది. మ
దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజ సంస్థ హీరో మోటోకార్ప్ ధరలను పెంచింది. ఆయా టూవీలర్లపై వెయ్యి రూపాయల వరకు పెంచినట్టు గురువారం తెలియజేసింది. మోటర్సైకిళ్లు, స్కూటర్లపై పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తా�
Comedian Raju Srivastava: కమీడియన్ రాజు శ్రీవాత్సవ్ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 58 ఏళ్లు. ఆగస్టు 10వ రోజు ఆయన హాస్పిటల్లో చేరారు. జిమ్ చేస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆ వెంటనే ఆయన్ను ఎయిమ్�
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) విషాదం చోటుచేసుకున్నది. డివైడర్పై నిద్రిస్తున్నవారి మీదనుంచి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో నలుగురు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సీనియర్ సిటిజన్లకు శుభవార్తను అందించింది. ప్రత్యేక డిపాజిట్ స్కీంను మరోసారి పొడిగించింది. ఎస్బీఐ ‘వీకేర్' పేరుతో ప్రకటించిన ప్రత్యేక డిపాజిట
రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) సులభంగా అందేలా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్లు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించాయి.ఈ ప్రాజెక్టుల కి�
తమ గ్రూప్ సిమెంట్ ఉత్పాదక సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తామని, దేశంలో అత్యంత లాభాదాయక సిమెంట్ ఉత్పత్తిదారుగా ఆవిర్భవిస్తామని బిలియనీర్ వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ ప్రకటించారు. అంబూజా సిమెంట్స్, ఏసీ�
స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏండ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన సాగువిస్తీర్ణం కేవలం 6.7 శాతం కాగా.. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఏడేండ్లలోనే 76.92 శాతం వృద్ధిని నమోదు చేసింది.
బీజేపీకి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకొన్నదని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్లో ఆప్కు లభిస్తున్న ఆదరణను చూసి బీజేపీ తట్టుకోలేకపోతున్నదని, అందు�