మీరు వాడుతున్న వాట్సాప్ క్లోన్ చేసి సృష్టించిన నకిలీ యాప్గానీ, అనధికారిక థర్డ్ పార్టీ యాప్ గానీ అయితే సమస్యల్లో చిక్కుకొన్నట్టే. చాటింగ్పై గూఢచర్యం జరుగుతున్నట్టే.
Triggered Insaan | పంజాబ్లోని పాటియాలాకు చెందిన ఓ 13 ఏండ్ల బాలుడు ఏకంగా 250 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించాడు. ఈ ప్రయాణం చేసేందుకు అతనికి మూడు రోజుల సమయం పట్టింది. మరి ఇంత రిస్క్ ఎందుకు చేశాడంటే.. తనకు ఇష్ట�
Rajendra Pal Gautam:ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్(Rajendra Pal Gautam) వివాదంలో ఇరుక్కున్నారు. సామూహిక మత మార్పిడి కార్యక్రంలో ఆయన పాల్గొన్నారు. బౌద్ధమతం
ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి కార్యాలయం సిద్ధమవుతున్నది. డిప్లొమాట్ ఎవెన్యూ కౌటిల్య మార్గ్కు సమీపంలోని సర్దార్ పటేల్ రోడ్డులో జోధ్పూర్ రాజ వంశీయులకు చెందిన ఓ బంగ్లాలో తాత్కాలికంగా బీఆర్ఎస్ క�
ఈ ఏడాది ఆరంభం నుంచి సెప్టెంబర్ 21 వరకు 525 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనంతరం వారం రోజుల్లోనే కొత్తగా 412 డెంగ్యూ కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం డెంగ్యూ కేసుల సంఖ్య 937కు చేరింది.
‘స్వచ్ఛ సర్వేక్షణ్'లో నిజామాబాద్ జిల్లాకు ప్రకటించిన అవార్డులను ఆదివారం ఢిల్లీలో ప్రదానం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని న్యూఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో నిర్వహించిన ప్రత్యేక
గుజరాత్ క్యాడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి సతీశ్ చంద్ర వర్మను ఉద్యోగం నుంచి తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులుపై స్టే విధించేందుకు ఢిల్లీ హైకోర్టు సోమవారం నిరాకరించింది.
పాస్పోర్టు దరఖాస్తుదారులు ఇక ఆన్లైన్లో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) పొందొచ్చు. పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా పీసీసీలను జారీచేయాలని నిర్ణయించినట్టు విదేశీ వ్యవహారాల మ
కరోనా వైరస్ బారిన పడిన సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంకా కోలుకోకపోవడంతో.. దక్షిణాఫ్రికాతో సిరీస్కు కూడా దూరమయ్యాడు. అతడి స్థానంలో జట్టులోకి తీసుకున్న ఉమేశ్ యాదవ్.. సఫారీలతో సిరీస్కు కూడా టీమ్లో కొ�
భారత మహిళా క్రికెటర్ తానియా భాటియాకు చేదు అనుభవం ఎదురైంది. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా తన హోటల్ గదిలో డబ్బు, విలువైన నగలు, గడియారం చోరీకి గురైనట్లు సోమవారం సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించింది.
ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ ఈ సంఘటనపై ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. ‘అమ్మాయిల సంగతి పక్కనపెట్టండి. ఢిల్లీలో కనీసం అబ్బాయిలకు కూడా భద్రత లేదు’ అని వ్యాఖ్యానించారు.