పాతబస్తీలో చారిత్రాత్మకమైన లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రతియేటా ఢిల్లీలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు ఆలయ చైర్మన్ శీరా రాజ్కుమార్ సారథ్యంలో ఆదివారం పెద్ద సంఖ�
ఎమ్మెస్పీ తదితర రైతు డిమాండ్లు గాలికి ఏడు నెలలు గడిచినా పట్టించుకోని కేంద్రం మలి విడుత నిరసనలకు రైతుల సమాయత్తం టికాయిత్ నేతృత్వంలో నేడు కీలక సమావేశం న్యూఢిల్లీ, జూలై 2: సాగు చట్టాలను వెనక్కి తీసుకునే వ�
ఢిల్లీ నుంచి జబల్పూర్కు బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో పొగలు చెలరేగాయి. దీంతో ఊపిరాడక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. విమానం టేకాఫ్ అయిన కాసేపట్లోనే పొగలు కమ్ముకున్నాయి. దీంతో ఎయిర్ సిబ్బంద
హైదరాబాద్, జులై 1 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎంపీ మందా జగన్నాథంను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నియమించారు. ఆయన ఈ పదవిలో రెండేండ్ల పాటు కొనసాగనున్నారు.
‘దేశంలో ఎక్కడా విద్యుత్తు లేకపోవడంతో తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటుంది. ఈ పర్యటన కమలనాథులకు విజ్ఞానయాత్ర అనుభూతినిస్తుంది. తెలంగాణలో కేసీఆర్ ఎనిమిదేండ్లలో సాధించిన అద్భ�
Commercial cylinder | ఒకటో తారీఖు వచ్చిందంటే వేటి ధరలు పెరుగుతాయేమోనని సామాన్యులు భయపడుతున్నారు. అయితే ఈసారి కేంద్రంలోని బీజేపీ సర్కారు కాస్త కరుణించింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ (Commercial L
న్యూఢిల్లీ : శీతాకాలం వచ్చిందంటే చాలు దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంతో అల్లాడుతోంది. పొగమంచుకు తోడు వాహనాల నుంచి వెలువడే పొగతో తదిత కారణాలతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఢి
Fire accident | దేశ రాజధాని ఢిల్లీలోని భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగోల్పురిలోని ఫేజ్-1 ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు ఉద్యమించిన రైతు సంఘాలు తమ నిరసనలు విరమించుకున్నాయి. సుమారు 800 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. వారికి పంజాబ్, యూపీ తదితర రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలోని బ
జూలై 11 వరకు అనర్హత చర్యలు నిలుపుదల సుప్రీం ఆదేశాలు.. డిప్యూటీ స్పీకర్కు నోటీసులు కొనసాగుతున్న మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం శివసేనలో తిరుగుబాటు రేగిన తర్వాత ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవ�