Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 2.29 గంటల సమయంలో పోర్ట్బ్లేయిర్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 4.3గా నమోదయిందని
Uttarakhand | హిమాలయ పర్వత శ్రేణుల్లోని నేపాల్ను వరుస భూకంపాలు వణికించాయి. దీంతో పక్కనే ఉన్న ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఢిల్లీ రాజధాని ప్రాంతాల్లో కూడా భూమికంపించింది.
Nepal | నేపాల్లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు భూమికంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదయిందని నేపాల్ సీస్మోలజికల్ సెంటర్ తెలిపింది.
Air Pollution | దేశంలో ఈ ఏడాది కాలుష్యం తీవ్రంగా పెరిగిపోయిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. ఈ ఏడాది దేశంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాను తాజాగా విడుదల చేసింది. మనం పీల్చే గాలి నాణ్యత రోజు రోజుకూ క్�
Chidambaram | గుజరాత్ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నడపడం లేదని.. ఢిల్లీ నుంచి నడుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం విమర్శించారు. గుజరాత్ మోర్బీ ఘటన నేపథ్యంలో.. బీజేపీ లక్ష్యంగా
మునుగోడులో బీజేపీ గెలుపు అసంభవమని బీజేపీ అధిష్ఠానానికి ముందే తెలిసిపోయింది. ‘ఓడిపోయే సీటు’ అని నిర్ధారించేసింది. అందుకే.. ఉపఎన్నికకు ఆ పార్టీ ముఖ్యనేతలు దూరంగా ఉన్నారు. మునుగోడు ఉపఎన్నికకు ముందు రాష్ట్�
Delhi Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం రోజురోజుకు క్షీణిస్తోంది. మహా నగరాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో వాయు నాణ్యత దారుణంగా పడిపోతోంది. శనివారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AIQ) 431గా నమోదయింద�
Virat Kohli | విరాట్ కోహీ.. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. టన్నుల కొద్ది పరుగులు సాధిస్తూ.. టీమిండియా క్రికెట్పై చెరగని ముద్ర వేసుకున్నాడు విరాట్ కోహ్లీ. రికార్డుల రారాజుగా.. రికార్డుల్లోకి ఎక్కిన కోహ్లీ.. కష్టం
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్నది. మహా నగరాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో వాయు నాణ్యత దారుణంగా పడిపోతున్నది. శనివారం ఉదయం ఎయిర్ క్వాలిటీ
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. శనివారం నుంచి ప్రైమరీ పాఠశాలల మూసివేత, సోమవారం నుంచి ప్రభుత్వ ఉద్యోగుల్లో 50 శాతం మ
MCD elections | దేశ రాజధాని ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. ఢిల్లీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ విజయ్ దేవ్ ఈ సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. ఆ షెడ్యూల్ ప్రకారం..
Punjab stubble burning:పంజాబ్లో పంట వ్యర్ధాలను రైతులు కాల్చివేస్తున్న విషయం తెలిసిందే. దీని వల్ల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజ