Manish Sisodia | గుజరాత్ ప్రజల ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ నేడు జాతీయ పార్టీగా అవతరించనుందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ప్రస్తుతం గుజరాత్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆ పార్ట�
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. రాజధాని నగరంలో ఏకపక్షంగా 15 ఏండ్లపాటు చక్రం తిప్పిన బీజేపీ కంచుకోటను ఆప్ బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది.
AAP | ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘన విజయం సాధించింది. ఎంసీడీ ఎన్నికల ఫలితాల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ
Arvind Kejriwal | ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం సాధించింది. ఎంసీడీ ఎన్నికల ఫలితాల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 250 వార్డుల్లో మెజార్�
Delhi Air Quality | దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ పడిపోతోంది. హస్తినలో బుధవారం గాలి నాణ్యత చాలా అధ్వానంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AIQ) ప్రకారం.. ఇవాళ నగరంలో యావరేజ్�
Viral Video | ఢిల్లీలో నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. నార్త్ ఢిల్లీలోని శాస్త్రి నగర్లో గల నాలుగంతస్తుల భవనం సోమవారం పేకమేడలా కూలిపోయింది. ఆ సమయంలో బిల్డింగ్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచార�
స్సీ 57 ఉపకులాలను ‘ఏ’ వర్గంలో చేర్చి వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఎస్సీ ఉపకులాల హకుల పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశం తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 22, 23 తేదీల్లో ఢిల్లీలో ‘భారత్ బచావో’ పేరిట సన్నాహక సమావేశం నిర్వహిస్తామని కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్, గాదె ఇన్నయ్�
ఎంసీడీ ఎన్నికల్లో అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. పలువురి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని అన్నారు.
Manish Sisodia | ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లో గత 15 ఏండ్లుగా అధికారం చలాయిస్తున్న భారతీయ జనతాపార్టీ ఇక్కడి ప్రజల కోసం చేసిందేమీ లేదని ఆప్ సీనియర్ నేత,
హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వికటించి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకొన్నది. అత్తార్ రషీద్ (30) బాచ్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయించుకొన్నాడు. అది వికటించి మరణించాడ�
ఢిల్లీలో 2020లో చోటుచేసుకొన్న అల్లర్ల కేసులో జేఎన్యూకి చెందిన విద్యార్థి నేతలు ఉమర్ ఖలీద్, ఖలీద్ సైఫీని ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఏడేండ్లుగా తనతో సహజీవనం చేస్తున్న ఓ మహిళను గుట్టుచప్పుడు కాకుండా హతమార్చి ఇంటికి తాళం పెట్టాడు. ఆ తర్వాత