ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు.
దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ గర్భిణిని దవాఖానలో చేర్చుకునేందుకు సఫ్దర్జంగ్ హాస్పిటల్ సిబ్బంది నిరాకరించారు. దీంతో రాత్రంతా ఆమె దవాఖాన బయటే ఉండిపోయింది. పురిటినొప్పులు రావడంతో
న్యూఢిల్లీ: సహ ఉద్యోగులపై ఒక పోలీస్ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు పోలీసులు మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఈ సంఘటన జరిగింది. హైదర్పూర్ ప్రాంతంలో�
కదులుతున్న కారులో దురాగతం వీడియోలు తీసుకున్న నిందితులు ముగ్గురు నిందితులు అరెస్టు న్యూఢిల్లీ, జూలై 15: దేశ రాజధాని ఢిల్లీలో 16 ఏండ్ల బాలికపై ముగ్గురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. దక్షిణ ఢిల్లీలోని
Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. దీంతో ఆయనను బుధవారం రాత్రి ఎయిర్ అంబులెన్స్లో ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు.
ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి పూర్తిస్థాయి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇలాంటి చర్యలను ఢిల్లీ ప్రజలు తీవ్రంగా ప్రత�
బ్యాంకు అధికారులు, జాబ్ కన్సల్టెన్సీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్నేరగాళ్ల కోసం హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ఢిల్లీ పరిసరాల్లో గాలింపు చేపట్టారు. ఇప్పటికే నాలుగు కాల్సెంటర్లపై దాడి చేసి