ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ), కేజ్రీవాల్ సర్కారు మధ్య వివాదం మరింత ముదిరింది. రాజకీయ అవసరాల కోసం తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఢిల్లీ ప్రభుత్వ సంస్థ డైలాగ్ అండ్ డెవలప్మెంట్ కమిషన్ �
తనను గెలిపించిన ప్రజలపై, ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా.. బండి సంజయ్ ఢిల్లీకి పాదయాత్ర చేపట్టాలని ఎమ్మెల్సీ భానుప్రసాదరావు సూచించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చ�
An eagle rescue | దేశ రాజధాని ఢిల్లీలో ఓ గద్దను కాపాడేందుకు అగ్నిమాపక విభాగానికి చెందిన జవాన్లు దాదాపు రెండు గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. ఢిల్లీలోని
RAW | దేశ రాజధాని ఢిల్లీలో విషాదం నెలకొంది. రీసెర్చ్, అనాలసిస్ వింగ్ (RAW) కు చెందిన ఓ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూఢిల్లీ లోధి కాలనీలో ఉన్న ఏజెన్సీ బిల్డింగ్ పదో అంతస్తు నుంచి కిందకు దూకాడు. దీం�
ఢిల్లీలో వాయు నాణ్యత కొద్దిగా మెరుగవడంతో బీఎస్-4 డీజిల్, బీఎస్-3 పెట్రోల్ వాహనాలపై నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉదయం నుంచి ఎత్తివేసింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితుల నెట్వర్క్కు సంబంధించి హైదరాబాద్తోపాటు దేశవ్యాప్తంగా పది చోట్ల సోదాలు నిర్వహించింది.
విద్యుత్తు సవరణ బిల్లు-2022ను వ్యతిరేకిస్తూ విద్యుత్తు రంగ ఇంజినీర్లు, ఉద్యోగులు కదం తొక్కనున్నారు. ఈ నెల 23న ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) ఆదివ
పీఎం ఆవాస్ యోజన కింద పేదలకు ఇండ్లు కట్టిస్తున్నామని ప్రచారం చేసుకునే మోదీ ప్రభుత్వం.. ఢిల్లీలో పేదల కోసం కట్టిన ఇండ్లను మాత్రం ఇవ్వకుండా మోకాలడ్డుతున్నది.
Earthquake | వరుస భూకంపాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా బలమైన ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషులను విడుదల చేయటానికి అంగీకరించింది.
ఢిల్లీ సర్కారు, కేంద్రం మధ్య రాజకీయ సంఘర్షణల్లో తాము తలదూర్చబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నియంత్రణాధికారాల వంటి రాజ్యాంగ సమస్యలపైనే జోక్యం చేసుకొంటామని తేల్చి చెప్పింది.