Viral Video | ఢిల్లీలో నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. నార్త్ ఢిల్లీలోని శాస్త్రి నగర్లో గల నాలుగంతస్తుల భవనం సోమవారం పేకమేడలా కూలిపోయింది. ఆ సమయంలో బిల్డింగ్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచార�
స్సీ 57 ఉపకులాలను ‘ఏ’ వర్గంలో చేర్చి వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఎస్సీ ఉపకులాల హకుల పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశం తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 22, 23 తేదీల్లో ఢిల్లీలో ‘భారత్ బచావో’ పేరిట సన్నాహక సమావేశం నిర్వహిస్తామని కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్, గాదె ఇన్నయ్�
ఎంసీడీ ఎన్నికల్లో అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. పలువురి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని అన్నారు.
Manish Sisodia | ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లో గత 15 ఏండ్లుగా అధికారం చలాయిస్తున్న భారతీయ జనతాపార్టీ ఇక్కడి ప్రజల కోసం చేసిందేమీ లేదని ఆప్ సీనియర్ నేత,
హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వికటించి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకొన్నది. అత్తార్ రషీద్ (30) బాచ్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయించుకొన్నాడు. అది వికటించి మరణించాడ�
ఢిల్లీలో 2020లో చోటుచేసుకొన్న అల్లర్ల కేసులో జేఎన్యూకి చెందిన విద్యార్థి నేతలు ఉమర్ ఖలీద్, ఖలీద్ సైఫీని ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఏడేండ్లుగా తనతో సహజీవనం చేస్తున్న ఓ మహిళను గుట్టుచప్పుడు కాకుండా హతమార్చి ఇంటికి తాళం పెట్టాడు. ఆ తర్వాత
: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాన్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో మరో వివాదం తలెత్తింది. వర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్-2 బిల్డింగ్ గోడలపై, పలువురు ఫ్యాకల్టీ గది తలుపులపై గుర్తు తెలియ�
ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య తరహాలోనే జరిగిన మరో హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని పాండవ్ నగర్ ప్రాంతంలో గత మేలో ఓ మహిళ తన భర్తను చంపి, శవాన్ని పది ముక్కలుగా నరికి తూర్పు ఢిల్లీలోని అనేక చోట్ల
Bomb threat | దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ ప్రాంతంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్కు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో యాజమా�