న్యూఢిల్లీ: హాస్టల్లోని యువతుల పట్ల సెక్యూరిటీ గార్డు అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అతడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మహిళ�
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం మేక్ ఇండియా నెంబర్ 1 మిషన్ను ప్రారంభించారు. దేశం నలుమూలలా స్కూళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ పేర్కొన్నారు.
PM Modi | స్వతంత్రం వచ్చినప్పుడు భారత్ నిలబడలేదని, ముక్కలు చెక్కలవుతుందని చాలామంది అన్నారని ప్రధానిమోదీ చెప్పారు. కానీ అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్ నిలిచి గెలిచిందన్నారు.
PM Modi | దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర వేడుకల వేదికైన ఎర్రకోటపై ప్రధాని మోదీ (PM Modi) జాతీయ జెండాను
న్యూఢిల్లీ, ఆగస్టు 13: ప్రధాని మోదీ తన దోస్తుల కోసం దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విమర్శించారు. ఆయన స్నేహితులు ఎందుకు పన్నుల మినహాయింపులు పొందారో? వారి కో�
Monkeypox | దేశరాజధాని ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదయింది. మంకీపాక్స్ లక్షణాలతో లోక్నాయక్ జైప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్లో చేరిన 22 ఏండ్ల యువతికి పాజిటివ్ వచ్చింది.
న్యూఢిల్లీ: రక్షా బంధన్ ఒక కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. సోదరితో రాఖీ కట్టించుకునేందుకు బైక్పై వెళ్తున్న వ్యక్తి మృత్యువాతపడ్డాడు. చైనా మాంజా వల్ల గొంతు తెగడంతో మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ స
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ను దేశ రాజధాని ఢిల్లీలో గుర్తించారు. వేరియంట్ బీఏ 2.75కు మరింతగా వ్యాపించే గుణం ఉందని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (ఎల్ఎన్జేపీ) హాస్పిటల్ వైద్యాధ�
దేశ రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ముంబై వెళ్లేందుకు ఇండ్ల నుంచి బయటకు వచ్చిన ముగ్గురు మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం ఆలస్యంగా బయటకు వచ్చింది.
కొత్త జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్ 5జీ సేవల్ని ప్రారంభించేందుకు ప్రధాన టెలికం కంపెనీలు సంసిద్ధమవుతున్నాయి. కేవలం వాయిస్ కాల్స్ను మాత్రమే అందించే ఫస్ట్ జనరేషన్ మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించనప
న్యూఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దేశ రాజధాని ఢిల్లీలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ సంబంధాలున్న ఓ వ్యక్తిని శనివారం అరెస్ట్ చేసింది. ఢిల్లీలోని బత్లా హౌస్లో ని�