Koppula Eshwar | దేశరాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఅర్ నేడు లాంఛనంగా ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు టీఆర్ఎస్ మంత్రులు, నేతలు ఇప్
జాతీయ రాజకీయ గతిని మార్చేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విద్వేష, విభజన విధానాలను ఎండగట్టే వారే కరువైన తరుణంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి అడుగు ముందుకేశారు. దేశ ప్రయోజ�
ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోదఫా పాలన నాలుగేండ్లు పూర్తి చేసుకున్నది. తెలంగాణ ఎలా అభివృద్ధి సాధించింది? లక్ష్యాలను అందుకున్నదా? అంచనాలను మించి అడుగులు వేసిందా? అని సమీక్షించుకోవటానికి ఇది ఒక సందర్భం.
మోదీని ఢీకొట్టగల, బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని చూపగల ప్రధాన సవాలు దారు కావాలి. 2. ప్రధాన సవాలుదారు నిర్దేశిస్తున్న మార్గం, ఇచ్చే సందేశం కచ్చితంగా ప్రగతిదాయకం, ఆచరణీయమన్న విశ్వాసాన్ని ప్రజలకు కలిగించాలి
బీజేపీ భాష విధానం దేశంలో మరోసారి అసమానతలకు, అవమానాలకు, హేళనకు తావిస్తుందనడానికి తాజా పార్లమెంట్ సన్నివేశమే చక్కని ఉదాహరణ. హిందీ రాకుంటే, హిందీ సరిగ్గా మాట్లాడకుంటే పనికిరాని వారిలా చిత్రీకరించడం, అవమా�
women sub-registrars :ఢిల్లీలో ఇక నుంచి సబ్ రిజిస్ట్రార్లు అంతా మహిళలే ఉండనున్నారు. ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. ఈ నేపథ్యంలో సీఎస్ నరేశ్ కుమార్కు ఆదేశాలు జారీ చేశారు. ప్రాపర్టీ, మ్యారేజ్ రిజ�
Rajashyama yagam | దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో రాజశ్యామల యాగం ప్రారంభించారు. ఈ యాగం కోసం
Rajashyama yagam | దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన రాజశ్యామల యాగం
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావం అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి.
స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయి. అవి చేతిలో లేనిదే చాలా మందికి క్షణం గడవటం లేదు. దీంతో ఎంతో మంది స్మార్ట్ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు. కానీ, వాటి వినియోగం అధికమ