రోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు
‘మూర్ఖత్వం మానవుడితో ముష్టి యుద్ధం చేస్తున్న వేళ... మతం పిచ్చెక్కిన మత్త గజంలా, మనుషుల్ని నలగదొక్కుతున్న వేళ... దౌర్జన్యం గర్జన చేసే జగతిలో సౌజన్య పర్జన్యం పలికిస్తాం మనం’ అంటూ ధీమాగా తన తెలంగాణ తత్తాన్ని,
కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో బీసీలకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు
దేశ రాజకీయాల్లో సరికొత్త మలుపునకు పునాది పడింది. ఓట్లు, సీట్లు అంటూ దశాబ్దాలుగా తిరోగమన రాజకీయాలు చేస్తున్న పార్టీలు అదిరి చూసేలా ప్రగతిపథ రాజకీయాలకు హస్తినలో నాంది ప్రస్తావన జరిగింది.
ఢిల్లీ వేదికగా మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ర్టాన్ని అభివృద్ధిలో �
శ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఢిల్లీ నడిబొడ్డున బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బుధవారం ప్రారంభించారు
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకొన్నది. చెల్లితో కలిసి పాఠశాలకు వెళ్తున్న 17 ఏండ్ల బాలికపై యాసిడ్ దాడి జరిగింది. ముఖానికి ముసుగులతో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నడిరోడ్డుపైనే ఈ దురాగతానికి పాల్