ఈ ఏడాది ఆరంభం నుంచి సెప్టెంబర్ 21 వరకు 525 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనంతరం వారం రోజుల్లోనే కొత్తగా 412 డెంగ్యూ కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం డెంగ్యూ కేసుల సంఖ్య 937కు చేరింది.
‘స్వచ్ఛ సర్వేక్షణ్'లో నిజామాబాద్ జిల్లాకు ప్రకటించిన అవార్డులను ఆదివారం ఢిల్లీలో ప్రదానం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని న్యూఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో నిర్వహించిన ప్రత్యేక
గుజరాత్ క్యాడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి సతీశ్ చంద్ర వర్మను ఉద్యోగం నుంచి తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులుపై స్టే విధించేందుకు ఢిల్లీ హైకోర్టు సోమవారం నిరాకరించింది.
పాస్పోర్టు దరఖాస్తుదారులు ఇక ఆన్లైన్లో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) పొందొచ్చు. పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా పీసీసీలను జారీచేయాలని నిర్ణయించినట్టు విదేశీ వ్యవహారాల మ
కరోనా వైరస్ బారిన పడిన సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంకా కోలుకోకపోవడంతో.. దక్షిణాఫ్రికాతో సిరీస్కు కూడా దూరమయ్యాడు. అతడి స్థానంలో జట్టులోకి తీసుకున్న ఉమేశ్ యాదవ్.. సఫారీలతో సిరీస్కు కూడా టీమ్లో కొ�
భారత మహిళా క్రికెటర్ తానియా భాటియాకు చేదు అనుభవం ఎదురైంది. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా తన హోటల్ గదిలో డబ్బు, విలువైన నగలు, గడియారం చోరీకి గురైనట్లు సోమవారం సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించింది.
ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ ఈ సంఘటనపై ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. ‘అమ్మాయిల సంగతి పక్కనపెట్టండి. ఢిల్లీలో కనీసం అబ్బాయిలకు కూడా భద్రత లేదు’ అని వ్యాఖ్యానించారు.
ఎట్టకేలకు దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. వచ్చే నెల 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంఎస్)లో ఈ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ‘దేశీయ డిజిటల్ రంగంలో కొత్త శకం ఆరంభం కాబోతున్�
Delhi | దేశ రాజధాని ఢిల్లీని వరుసగా రెండో రోజూ వర్షం ముంచెత్తింది. భారీ వానకు రోడ్లన్నీ జలమయమవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. శుక్రవారం కూడా ఢిల్లీతోపాటు నేషనల్ క్యాపిటల్
గుజరాత్కు చెందిన ఏబీజీ షిప్యార్డ్ లిమిటెడ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాకిచ్చింది. రూ.2,747 కోట్ల విలువైన కంపెనీకి చెందిన భూములు, కమర్షియల్ ప్రాపర్టీలు, బ్యాంక్ డిపాజిట్లను జప్తు చేసింది.
దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్..ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇక నుంచి వారానికి మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాల్సి ఉంటుందని సూచించింది. సిబ్బందికి పంపిన ఈ-మెయిల్లో ఈ విషయాన్ని తెలిపింది. మ