న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి వారణాసి మధ్య హై స్పీడ్ రైల్వే కారిడార్ నిర్మాణానికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆ రూట్లో ఎక్కువ సంఖ్యలో మలుపులు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేమని రైల్వ�
ప్రతి ఏడాది రూ.10 వేల కోట్ల కుంభకోణం : సిసోడియా న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీపై సీబీఐ దర్యాప్తునకు భయపడే ప్రసక్తే లేదని ఆప్ కీలక నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సి�
న్యూఢిల్లీ: రూ.500 నోటుపై గొడవ జరుగడంతో ఒక షాపు యజమానిని నలుగురు మైనర్ బాలురు హత్య చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. భజన్పురాలోని సుభాష్ మొహల్లా ప్రాంతానికి చెందిన షాపు ఓనర్ షానవాజ్, గురువా�
న్యూఢిల్లీ: ఇంటి యజమానిని హత్య చేసిన అద్దెదారుడు, మృతదేహంతో సెల్ఫీ తీసుకుని పరారయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. బీహార్కు చెందిన పంకజ్ కుమార్ అనే వ్యక్తి ఆగస్ట్ 5న సురేశ్ ఇంట్లో అద్దెకు �
కొన్ని ఘటనలు మనకు కొన్నేండ్ల పాటు గుర్తుండిపోతుంటాయి. అలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. పశ్చిమ ఢిల్లీలోని నంగ్లోయి మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి రైల్వే ట్రాక్స్పైనా నడుచుకుం�