శ్రద్ధా వాకర్ హత్య నేపథ్యంలో పండవ్నగర్లో లభించిన శరీర భాగాలకు డీఎన్ఏ టెస్ట్ నిర్వహించారు. ఆ భాగాలు మగ వ్యక్తివిగా తేలింది. దీంతో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. మహిపాల్పూర్ ఫ్లై ఓవర్పై వెళ్తున్న ఓ సైక్లిస్టును బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్ నుజ్జునుజ్జు కాగా, సైక్లిస్టు సుభేందు ఛటర్జీ(50)
ఢిల్లీ మద్యం పాలసీలో అసలు స్కామే లేదని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.
సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ను కాంగ్రెస్ నాయకురాలు పంఖూరీ పాఠక్కు తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘తీహార్ జైలు ఎదురుగా ఈ సంఘటన జరుగడంతో ఢిల్లీ ఎంత సురక్షితంగా ఉందో మీరే ఊహించవచ్చు. అవమానకర సం
Delhi | పాత ఢిల్లీలోని చాందిని చౌక్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భగీరథి ప్యాలెస్ ఎలక్ట్రానిక్ మార్కెట్లో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గురువారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీల మహాధర్నా నిర్వహించారు
తుపాకీ పేలుడు శబ్ధాలు విన్న హాటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు వచ్చారు. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్, గీతను ఆసుపత్రికి తరలించారు.
Gulab Singh Yadav:ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ను ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఆ సమయంలో ఆయన వారి నుంచి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఢిల్లీ మున్సిపల్ ఎ�
లోన్యాప్ వేధింపులపై వస్తున్న ఫిర్యాదులపై హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ, చైన్నైకి ప్రత్యేక బృందాలు వెళ్లాయి. దర్యాప్తులో భాగంగా.. కొంత మంది చైనీయు�
రైతన్నలు మరో దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రైతుల ఆందోళనలతో వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించి ఈనెల 19(శనివారం) నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది.