న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీకాంత్ త్యాగి ఓ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. మొక్కలను టచ్ చేసి చూడు.. నీ అంతు చూస్తా అని బెదిరింపులకు గురి చ
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ మనోజ్ తివారీకి ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ చలాన్ వేశారు. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపిన కేసులో ఆ ఫైన్ వేశారు. ఎర్రకోట వద్ద జరిగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఎంపీ �
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో మంకీపాక్స్ పాజిటివ్ కేసు నమోదైంది. నైజీరియన్కు మహిళకు పాజిటివ్గా తేలిందని అధికారులు తెలిపారు. దీంతో ఢిల్లీలో కేసుల సంఖ్య నాలుగుకు చేరగా.. దేశంలో కేసుల సంఖ్య తొమ్�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్ నాలుగో కేసు నమోదైంది. 31 ఏళ్ల నైజీరియా మహిళకు మంకీపాక్స్ పాజిటివ్గా బుధవారం నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది
ఇతర కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి బలంగానే.. కేంద్ర ప్రభుత్వ చర్యలతోనే ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉంది పేదలు వినియోగించే ఏవస్తువుపైనా పన్ను వేయలేదు పార్లమెంట్ సాక్షిగా ఆర్థికమంత్రి నిర్మల అసత్య ప్రవచనాలు న్�
ఈడీ డైరెక్టర్ పదవీకాలం పెంపుపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఈడీ డైరెక్టర్ పదవీ కాలం పొడిగింపుపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రం, కేంద్ర విజిలెన్స్ కమిషన్కు సుప్రీంకోర�
టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంకు సంబంధించి కోల్కతాలో ఈడీ దాడులు సాగుతున్న నేపధ్యంలో బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ : దేశంలో మంకీపాక్స్ విస్తరిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే రెండు పాజిటివ్ కేసులు రికార్డవగా.. తాజాగా మరో కేసు నమోదైంది. దీంతో దేశంలో కేసుల సంఖ్య ఎనిమిదికి చేరాయి. మంగళవారం భారత్లో ర
న్యూఢిల్లీ: ఇండిగో విమానం కింద మారుతీ కారు ఆగిపోయింది. ఈ ఘటన ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో చోటుచేసుకున్నది. టర్మినల్ 2 వద్ద పార్క్ చేసిన విమానం కింద గో గ్రౌండ్ స్టాఫ్కు చెందిన కారు నిలిచిపోయింది.
ప్రజలకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, దాని ఫలాల గురించి వివరించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఆజాదీ కా అమృత్' మహోత్సవ్లో భాగంగా సోమవారం దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర
బీసీల హక్కుల సాధన కోసం ఈ నెల 7న ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయ మహాసభకు బీసీలందరూ తరలిరావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం బీసీ ప్రజాప్రతినిధులను ప�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కొత్త పోలీస్ కమిషనర్గా సంజయ్ అరోరా నియమితులయ్యారు. ప్రస్తుత ఢిల్లీ పోలీస్ బాస్ రాకేష్ అస్థానా స్థానంలో ఆగస్ట్ 1న బాధ్యతలు స్వీకరిస్తారు. 2025 జూలై 31 లేదా తదుపరి ఉత్తర్వు�
ఢిల్లీలో కార్లు దొంగిలించి వాటికి నకిలీ పత్రాలు తయారు చేసి హైదరాబాద్లో అమాయకులకు విక్రయిస్తున్న ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రూ.2.3 కోట్ల విలువైన 15 కార్ల�