Delhi | దేశ రాజధాని ఢిల్లీని (Delhi) ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది. సోమవారం తెల్లవారుజుము నుంచే ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్నది. దీనికి ఈదురు గాలులు తోడవడంతో రోడ్లపై చెట్లు
దక్షిణ ఢిల్లీలో సంపన్నులు ఉండే వసంత్ విహార్ ప్రాంతం అది. అక్కడ ఓ ఇంట్లో తల్లి, ఇద్దరు కూతుర్లు చనిపోవాలని నిర్ణయించుకొన్నారు. ఇంటి తలుపులు మూసేశారు. కిటికీలన్నీ వేసుకొన్నారు. ఇంట్లో గాలి కొంచెం కూడా బయ�
CM KCR | దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్.. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో
CM KCR | దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్ (CM KCR) నేడు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీకానున్నారు. ఇందులో భాగంగా మరికాసేపట్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్
CM KCR | దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్ నేడు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీకానున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీల నేతలు, ఆర్థికవేత్తలు, మీడియా సంస్థల ప్రముఖులు, రిటైర్డ�
CNG | గ్యాస్ ధరల పెంపు కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం గృహావసరాలకు వినియోగించే, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా సీఎన్జీ (CNG)వంతు వచ్చింది.
ట్రాఫిక్ పోలీసులంటేనే ప్రజలకు అదో రకమైన తిక్క. అన్నీ ఉన్నా.. ప్రజలతో సఖ్యంగా వ్యవహరించరని, చాలా కఠినంగా వుంటారని తెగ ప్రచారంలో వుంది. అన్నీ ఉన్నా.. ఫొటోలు కొట్టి, జరిమానాలు విధిస్తారని
దేశంలో బొగ్గు ఉత్పత్తి జోరుగా పెరుగుతున్నది. దేశంలో 80 శాతం వాటా ఉన్న కోల్ ఇండియా ఈ ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 534.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిచేయగా, సింగరేణి కాలరీస్ 53.23 లక్షల టన్నులు తవ్వితీసింది. 202
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి
అత్యంత దారుణంగా దేశాన్ని ప్రేమించే పరమ భయంకరమైన దేశభక్తి కలిగిన.. సబ్కా సాథ్, సబ్కా వికాస్ నినాదంతో ఊదరగొట్టే.. అందరి కండ్ల ముందు అచ్ఛే దిన్ రంగుల కలలు చూపించే బీజేపీ దేశాన్ని మహాద్భుతంగా పరిపాలించే
అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ సిండికేట్ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ భగ్నం చేసింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ 40 కోట్ల విలువైన 6.2 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నా�
కొన్నిరోజుల క్రితం ఒక వ్యక్తిపై కత్తితో దాడిచేశాడో నిందితుడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. సదరు నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై కూడా ని�