ఢిల్లీలో ఆక్రమణల కూల్చివేతకు బుల్డోజర్లు దూసుకురాగా తాజాగా ముంబైలోనూ బుల్డోజర్లకు పని కల్పించారు. ముంబైలోని గొవండి ప్రాంతంలో ఖాళీగా ఉన్న ప్రైవేట్ భూమిలో నిర్మించిన 215 అనధికార గుడిసెలను తొల
ముంబై, మే 10: లాజిస్టిక్ టెక్నాలజీ స్టార్టప్ పిక్కర్..దేశవ్యాప్తంగా మరో 25 నూతన ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. చివరి మైల్ డెలివరీని మరింత వేగవంతంగా అందించాలనే ఉద్దేశం�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నగరంలో శనివారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని సుభాష్ నగర్లో ఓ ఇద్దరు వ్యక్తులు కలిసి కారులో కూర్చొన్న వారిని టార్గెట్ చేసి కా�
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దుండగులు రెచ్చిపోయారు. పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్లో అంతా చూస్తుండగానే నడిరోడ్డులో ఓ కారుపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
విపక్ష పార్టీ నేతలను అరెస్టు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న బీజేపీపై ప్రతిచర్య మొదలైంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై బెదిరింపులకు పాల్పడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ�
న్యూఢిల్లీ: కదులుతున్న కారు నుంచి ఒక మహిళను ఈడ్చుకెళ్లారు. కొంత దూరం తర్వాత ఆమె రోడ్డుపై పడి గాయపడింది. దేశ రాజధాని ఢిల్లీలోని అమర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఏప్రిల్ 29 అర్థరాత్రి వేళ ఒక మహిళ క్యాబ్లో ప్రయా�
దేశ రాజధానిలోని స్కూల్ తరగతి గదిలోకి చొరబడి ఇద్దరు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అనుమానితుడి ఊహా చిత్రాలను ఢిల్లీ పోలీసులు గురువారం విడుదల చేశారు.
Delhi | దేశరాజధాని ఢిల్లీలో (Delhi) అంతా విస్తుపోయే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ స్కూల్లోకి వెళ్లిన దుండగుడు ఇద్దరు విద్యార్థినుల దుస్తులు తీసేయించి.. వారి ఎదురుగానే టాయ్లెట్ పోశాడు. తూర్పు దిల్లీలోని భజన్�
Mughlai Recipes | ఎన్ని కొత్త వంటలు పరిచయమైనా కొన్ని పాత రుచులు మాత్రం జీవితకాలం గుర్తుండిపోతాయి. ఢిల్లీ పాలకుల పాకశాస్త్ర నైపుణ్యమే అంత. ఏడొందల ఏండ్ల నాటి మొఘలాయి వంటకాలను ఇప్పటి తరానికి రుచి చూపిస్తూ ‘శభాష్’ అ
అది ఢిల్లీ. దేశానికి రాజధాని. అక్కడ రెండు ప్రభుత్వాలు కొలువుదీరి ఉంటాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం.. మరొకటి కేంద్రం. అలాంటి ఢిల్లీలో ఇప్పటికే విద్యుత్తు సంక్షోభం నెలకొనగా.. తాజాగా నీటి సంక్షోభం తలెత్తింది. యమ�
ఉద్యమం విరమణ సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై కేంద్ర ప్రభుత్వం మీద అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఉద్యమబాట పడుతామని హెచ్చరించారు. ఢిల్లీలోని గురుద్వారా రకాబ్ గంజ్లో జాతీయ రై