న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసంలో గురువారం కీలక భేటీ జరుగనున్నది. సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరవగా.. దాదాపు 12 మంది శాసనసభ్యులు సమావేశానికి గైర్హాజరైనట్లు సమాచారం. �
విద్యుత్తు ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలి త్వరలో చలో ఢిల్లీ.. పార్లమెంట్ను ముట్టడిస్తాం ఎస్సీ, ఎస్టీ నాయీబ్రాహ్మణ, ముప్పు భిక్షపతి, ఎంబీసీ కులాల రాష్ట్ర అధ్యక్షుడు దూగుంట్ల నరేశ్, ఎస్సీ కులాల ఐక్య వే�
ఢిల్లీ స్టార్టప్ కంపెనీ రూపకల్పన యూఎస్బీ చార్జింగ్.. ధర 4,500 హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఢిల్లీకి చెందిన షెల్లియాస్ టెక్నోల్యాబ్స్.. బైకర్ల కోసం సరికొత్త హెల్మెట్ను తయారుచేసింది. కలుషితమైన గా�
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి వారణాసి మధ్య హై స్పీడ్ రైల్వే కారిడార్ నిర్మాణానికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆ రూట్లో ఎక్కువ సంఖ్యలో మలుపులు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేమని రైల్వ�
ప్రతి ఏడాది రూ.10 వేల కోట్ల కుంభకోణం : సిసోడియా న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీపై సీబీఐ దర్యాప్తునకు భయపడే ప్రసక్తే లేదని ఆప్ కీలక నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సి�
న్యూఢిల్లీ: రూ.500 నోటుపై గొడవ జరుగడంతో ఒక షాపు యజమానిని నలుగురు మైనర్ బాలురు హత్య చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. భజన్పురాలోని సుభాష్ మొహల్లా ప్రాంతానికి చెందిన షాపు ఓనర్ షానవాజ్, గురువా�
న్యూఢిల్లీ: ఇంటి యజమానిని హత్య చేసిన అద్దెదారుడు, మృతదేహంతో సెల్ఫీ తీసుకుని పరారయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. బీహార్కు చెందిన పంకజ్ కుమార్ అనే వ్యక్తి ఆగస్ట్ 5న సురేశ్ ఇంట్లో అద్దెకు �
కొన్ని ఘటనలు మనకు కొన్నేండ్ల పాటు గుర్తుండిపోతుంటాయి. అలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. పశ్చిమ ఢిల్లీలోని నంగ్లోయి మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి రైల్వే ట్రాక్స్పైనా నడుచుకుం�