మనలో చాలా మంది నిద్రపోయే సమయంలో మొబైల్ను పక్కనే పెట్టుకుంటాం. అలా చేయడమే ఒక మహిళ ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. సదరు మహిళ రెడ్మీ 6ఏ మొబైల్ వాడుతోంది. ఆమె కుమారుడు ఆర్మీలో ఉన్నట్లు తెలు
వచ్చే ఏడాది జనవరి 1 వరకూ పటాకుల తయారీ, స్టోరేజ్పై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధిచడంతో గ్రీన్ క్రాకర్స్కు బ్యాన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఢిల్లీ వ్యాపారులు కోరుతున్నారు.
ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మద్యం షాపులను ఓపెన్ చేసింది. కరోల్బాగ్, రాజౌరి గార్డెన్, ద్వారకా, ముంద్క, శివాజీ పార్క్, సుల్తాన్పురి, సుభాష్ నగర్, బదార్పూర్ మెట్రో స్టేష�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్పథ్ ఇప్పుడు కొత్త లుక్లో దర్శనమివ్వనున్నది. సెంట్రల్ విస్టా అవెన్యూను ఇప్పుడు మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. సెంట్రల్ విస్టాకు చెందిన ఫోటోలను �
న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధాన�
సివిల్ సర్వీస్ సాధించాలని చాలామంది కలలు కంటారు. డిగ్రీ అయిపోగానే ఢిల్లీ బాటపడుతారు. దేశ రాజధానిలో కోచింగ్ తీసుకుంటూ యూపీఎస్సీ పరీక్షలకు హాజరవుతుంటారు. అయితే, అందులో కొంతమంది మాత్రమే లక్
దేశమంతా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఏకపార్టీ నియంతృత్వాన్ని స్థాపిద్దామనుకున్న బీజేపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం బీజేపీకి సాధ్యం కాదంటూ సవాలు విసిరిన ఆమ్ ఆద్మీ పార�
అన్ని ఠాణాల్లో సైబర్ విభాగాలు అధిక శాతం అంతర్రాష్ట్ర నేరగాళ్లే అక్కడికి వెళ్లి మరీ అరెస్టులు సంచలనాత్మక కేసులెన్నో పరిష్కారం హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): నేషనల్ క్రైం రికార్డ్స్ �
Raju Srivastava | ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఆరోగ్యం మెరుగుపడుతున్నది. ఈ నెల 10న జిమ్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించి, చికిత్స అందిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయనను ఐస�