న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా వారం రోజులు వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం కొత్తగా 1,367 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మంగళవారం (1,204) కంటే వైరస్ కేసులు 13 శాతం మేర పెరిగాయి. దీంతో పాజ
చేయాలన్న తపన, చిత్తశుద్ధి ఉంటే ఎంతటి భారీ లక్ష్యాన్నైనా సునాయాసంగా సాధించవచ్చు. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో ప్రారంభించిన ఎలాంటి పథకమైనా, ప్రాజెక్టు అయినా నత్తనడకన సాగుతుంది.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 1,094 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇద్దరు మృతి చెందగా.. 640 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,705కి పెరగ్గా.. పాజిటివిట�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఆర్ వాల్యూ 2 దాటింది. ఈ వారం ఆ వాల్యూ 2.1గా ఉన్నట్లు ఐఐటీ మద్రాస్ విశ్లేషకులు తెలిపారు. ఆర్ వాల్యూ రెండు దాటడం అంటే వైరస్ సోకిన ఒక వ్యక్తి మరో ఇద్దరి ఆ వైరస్న�
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ర్టాలు అప్రమత్తమవుతున్నాయి. నాలుగో వేవ్ భయాందోళనల మధ్య వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీ, తమిళన�
ఢిల్లీలోని జహంగీర్పురిలో నిందితుల ఇండ్లు, షాపుల కూల్చివేతపై కేంద్ర ప్రభుత్వం మీద కేరళ సీఎం విజయన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచ ఆకలి సూచీలో భారత్కు వచ్చిన 101వ ర్యాంకు ను కూడా ఇలాగే బుల్డోజర్లతో �
న్యూఢిల్లీ: మహిళను వెంటాడిన ఒక వ్యక్తి ఆమె పిల్లల ముందే కత్తితో పొడిచి చంపాడు. హత్య అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. నైరుతీ ఢిల్లీలోని సాగర్ పూర్ పోలీస్ స్�
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణి కోర్టు కాంప్లెక్స్లో ఇవాళ కాల్పుల ఘటన జరిగింది. నాగాలాండ్కు చెందిన పోలీసు కానిస్టేబుల్ సర్వీస్ వెపన్ నుంచి బుల్లెట్ ఫైర్ అయ్యింది. ఓ ఘర్షణ సమయంలో తూటా పేలినట్ల�
ఢిల్లీలోని జాహంగీర్పూరీలో ఇంత పెద్ద ఘటనలు జరుగుతున్నా… ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎందుకు మౌనంగా వున్నారని కాంగ్రెస్ నిలదీసింది. ఇంత జరుగుతున్నా… మౌనంగా ఉండటం శోచనీయమని మాకెన్ దుయ�
Jeetu Choudhary | దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. రాజధానిలో మయూర్ విహార్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేత జీతు చౌదరిని ( Jeetu Choudhary) దుండగులు తుపాకీతో కాల్చి వేశారు.
లక్షిత వర్గంపై ఎలాగైనా కక్ష సాధించాలనుకొన్నారు. ఇందుకు తమకు అచ్చివచ్చిన బుల్డోజర్లను రంగంలోకి దింపారు. ఇటీవల జరిగిన అల్లర్లను ఒక వంకగా చూపుతూ ముస్లింల ఇండ్లను, షాప్లను నేలమట్టం చేశారు