భోజనం అడిగితే పెట్టలేదని భార్యను చిత్రవధ పెట్టాడా భర్త. విపరీతంగా కొట్టి, దిండుతో మొఖం నొక్కేసి ఆమెను చంపేశాడు. ఆ తర్వాత ఆమె శవం పక్కనే పడుకొని నిద్రపోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని సుల్తాన్పుర్లో వెలుగు చూసిం�
సాయుధ బలగాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రిక్రూట్మెంట్ స్కీంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అగ్నిపథ్ సత్యాగ్రహ దీక్షను చేపట్టను�
ఉప ఎన్నికల నివారణకు ఈసీ ప్రతిపాదన ప్రజా ప్రాతినిధ్య చట్ట సవరణకు సూచన న్యూఢిల్లీ, జూన్ 17: ఎన్నికల వేళ ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో నిలబడే అభ్యర్థులను పోటీకి అనర్హులుగా ప్రకటించాలని, లేకపోతే భారీ జరిమానా వ�
న్యూఢిల్లీ: బీఎండబ్ల్యూ కారు, మరో కారును వేగంగా ఢీకొట్టింది. దీంతో అది పల్టీలు కొట్టి ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపై పడింది. ఈ సంఘటనలో పలువురు గాయపడగా అన్నాచెల్లెళ్లైన ఇద్దరు పిల్లలు మరణించారు. దేశ ర�
రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీకి పశుసంవర్ధక కసరత్తు చేస్తున్నది. ఇందుకు అవసరమైన నిధులను నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్సీడీసీ) నుంచి రుణంగా తీసుకోవాలని నిర్ణయించింది. దీనిల�
Delhi | దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భారీ వాన కురిసింది. గురువారం తెల్లవారుజామున ప్రారంభమైన వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ బుధవారం మూడో రోజూ ప్రశ్నించిన క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్కు చెందిన మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ మూడవ రోజు కూడా రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11.35 నిమిషాలకు ఆయన కార్యాలయానికి వచ్చారు. మరో వైపు కాంగ్రెస్ నేత�
రాష్ట్రపతి పదవికి విపక్షాల తరఫున అభ్యర్థిని ఎంపిక చేసేందుకంటూ బుధవారం ఢిల్లీలో తలపెట్టిన సమావేశంలో పాల్గొనకూడదని టీఆర్ఎస్ నిర్ణయించింది. టీఆర్ఎస్ ముఖ్యనేతలు కానీ, ప్రతినిధులు కానీ ఎవరూ ఈ సమావేశా�
ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మోదీ సర్కార్ కొలువు తీరగా ఆపై కొలువుల ఊసే మరిచింది. ఉపాధి అవకాశాలు లేక యువత భవిష్యత్ ఛిద్రమవుతున్నా ఉద్యోగాల కల్పన దిశగా కేంద్రం ఎలాంటి చర్యలూ �
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. దీంతో అక్కడ ఉన్నవాళ్లకు జీవితకాలం పదేళ్లు తగ్గుతున్నట్లు అమెరికా పరిశోధనా సంస్థ అంచనా వేసింది. ఇక ఇప్పుడున్న వాయు నాణ్యత స్థాయిలను బట్టి �
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండుతున్నాయి. వరుసగా 25 రోజుల నుంచి నగరంలో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కన్నా తక్కువ నమోదు కావడం లేదు. 2012 తర్వాత ఈ రేంజ్లో ఢిల్లీలో ఎండలు మండడం ఇద�
Gaffar market | దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోరల్ బాగ్లోని గఫార్ మార్కెట్లో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. క్రమంగా అవి మార్కెట్ మొత్తానికి విస్తరించాయి.
న్యూఢిల్లీ: ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జామా మసీదులో ఇవాళ భారీ ప్రదర్శన చేపట్టారు. భారీ సంఖ్యలో ముస్లింలు మసీదు వద్ద ఆందోళన నిర్వహించారు. ఢిల్లీతో పాట