నిరుద్యోగులకు ధోకా ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని ఎన్నికలప్పుడు హామీ గత ఏడేండ్లలో భర్తీ చేసింది కేవలం 7 లక్షల ఉద్యోగాలు పార్లమెంటులో స్వయంగా చెప్పిన మంత్రి జితేంద్రసింగ్ 7 లక్షల ఉద్యోగాలకు 22 కోట్ల మంది దర�
ప్రధానితో విడిగా సమావేశం గురించి చర్చలు న్యూఢిల్లీ, జూలై 27: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వచ్చేనెల ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో విడిగా సమావేశం అవుతారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో చర్చాంశమైంది. దీన
భారీ వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండండి వరద పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కురు�
181కి దేశవ్యాప్తంగా 70,17,925 ఫిర్యాదులు తెలంగాణలో 89,843 కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ వెల్లడి హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): గృహ హింస, అదనపు కట్నం వేధింపుల ఫిర్యాదులు భారీగా నమోదవుతున్నాయి. గృహ హింసకు గురవుతున�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హెచ్ఐవీ రోగులు ధర్నా చేపట్టారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆఫీసు ముందు రోగులు బైఠాయించారు. యాంటీరెటరోవైరల్ డ్రగ్స్ కొరత ఉన్నట్లు ఆ రోగులు వెల్లడించారు. ఢిల్�
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట మంత్రులు, ఎంపీలు కూడా ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రాజకీయ పార్టీల నేతలతో భేటీ అవుతారు.
ఇప్పటికీ ఆ నీళ్లు స్నానానికి కూడా పనికిరావు భక్తుల గంగాతీర్థానికి అసలే అక్కరకు రావు ఇలా అయితే నది ఎప్పటికి శుద్ధి అవుతుంది? జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం న్యూఢిల్లీ, జూలై 24: గంగా నది.. హిందువులు పరమ పవిత్�
Monkeypox | దేశంలో మంకీపాక్స్ కేసులు నాలుగు చేరాయి. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్ను గుర్తించారు. అయితే అతడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడం
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు.
దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ గర్భిణిని దవాఖానలో చేర్చుకునేందుకు సఫ్దర్జంగ్ హాస్పిటల్ సిబ్బంది నిరాకరించారు. దీంతో రాత్రంతా ఆమె దవాఖాన బయటే ఉండిపోయింది. పురిటినొప్పులు రావడంతో