న్యూఢిల్లీ: రక్షా బంధన్ ఒక కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. సోదరితో రాఖీ కట్టించుకునేందుకు బైక్పై వెళ్తున్న వ్యక్తి మృత్యువాతపడ్డాడు. చైనా మాంజా వల్ల గొంతు తెగడంతో మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ స
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ను దేశ రాజధాని ఢిల్లీలో గుర్తించారు. వేరియంట్ బీఏ 2.75కు మరింతగా వ్యాపించే గుణం ఉందని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (ఎల్ఎన్జేపీ) హాస్పిటల్ వైద్యాధ�
దేశ రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ముంబై వెళ్లేందుకు ఇండ్ల నుంచి బయటకు వచ్చిన ముగ్గురు మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం ఆలస్యంగా బయటకు వచ్చింది.
కొత్త జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్ 5జీ సేవల్ని ప్రారంభించేందుకు ప్రధాన టెలికం కంపెనీలు సంసిద్ధమవుతున్నాయి. కేవలం వాయిస్ కాల్స్ను మాత్రమే అందించే ఫస్ట్ జనరేషన్ మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించనప
న్యూఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దేశ రాజధాని ఢిల్లీలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ సంబంధాలున్న ఓ వ్యక్తిని శనివారం అరెస్ట్ చేసింది. ఢిల్లీలోని బత్లా హౌస్లో ని�
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీకాంత్ త్యాగి ఓ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. మొక్కలను టచ్ చేసి చూడు.. నీ అంతు చూస్తా అని బెదిరింపులకు గురి చ
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ మనోజ్ తివారీకి ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ చలాన్ వేశారు. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపిన కేసులో ఆ ఫైన్ వేశారు. ఎర్రకోట వద్ద జరిగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఎంపీ �
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో మంకీపాక్స్ పాజిటివ్ కేసు నమోదైంది. నైజీరియన్కు మహిళకు పాజిటివ్గా తేలిందని అధికారులు తెలిపారు. దీంతో ఢిల్లీలో కేసుల సంఖ్య నాలుగుకు చేరగా.. దేశంలో కేసుల సంఖ్య తొమ్�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్ నాలుగో కేసు నమోదైంది. 31 ఏళ్ల నైజీరియా మహిళకు మంకీపాక్స్ పాజిటివ్గా బుధవారం నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది
ఇతర కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి బలంగానే.. కేంద్ర ప్రభుత్వ చర్యలతోనే ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉంది పేదలు వినియోగించే ఏవస్తువుపైనా పన్ను వేయలేదు పార్లమెంట్ సాక్షిగా ఆర్థికమంత్రి నిర్మల అసత్య ప్రవచనాలు న్�
ఈడీ డైరెక్టర్ పదవీకాలం పెంపుపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఈడీ డైరెక్టర్ పదవీ కాలం పొడిగింపుపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రం, కేంద్ర విజిలెన్స్ కమిషన్కు సుప్రీంకోర�