petrol | వరుసగా పెట్రో ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై మోయలేని భారం వేస్తున్నది. గ్యాప్లేకుండా చమురు ధరలు పెంచుతూ సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నది. మార్చి 22న ప్రారంభమైన ధరల మోత కొనసాగుతూనే ఉన
రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలుచేసేవరకు వదిలేది లేదని టీఆర్ఎస్ ప్రకటించింది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సోమవారం నుంచి 11 వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. సీఎం కేసీఆర్ నాయకత్వంల�
దేశ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని అత్యంత జనసమ్మర్ధం కలిగిన కన్నాట్ప్లేస్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పరిక్రమ రెస్టారెంట్లోని టాప్ ఫ్లోర్లో శనివారం మంటలు చెలరేగాయ�
Price | పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజు విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు సామాన్యులపై మరోసారి భారం మోపాయి. పెట్రోల్, డీజిల్పై లీటర్కు 80 పైసల చొప్పున వడ్డించాయి.
అఖిల భారత పద్మశాలి సంఘం వెల్లడి ప్రధాని నరేంద్ర మోదీకి భారీ వస్త్ర లేఖ రాలేగావ్సిద్ధిలో అన్నాహజారే సంతకం హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): చేనేతపై విధించిన జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం వెంటనే తొలగి�
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదుట బీజేపీ శ్రేణుల హింసాత్మక నిరసనలు, కేజ్రీవాల్ నివాసంపై దాడి ఘటనలపై ఢిల్లీ పోలీసుల స్పందనను ఢిల్లీ హైకోర్టు కోరింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డును దాటుతున్న ఒక వ్యక్తిపైకి ఎస్యూవీ వాహనం దూసుకెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. సెంట్రల్ ఢిల్లీలోని జనపథ్లో బుధవా�
న్యూఢిల్లీ : ఇటీవల విడుదలైన వివాదాస్పద చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఇంటి ఎదుట బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. కశ్మీరీ హిందువుల మారణహోమ�
చదరంగంలో చకచకా దూసుకెళ్తున్న తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసి ఖాతాలో మరో టైటిల్ చేరింది. ఇటీవలే జాతీయ చాంపియన్షిప్ టైటిల్ నెగ్గిన ఈ తెలంగాణ కుర్రాడు..
డార్జలింగ్ హిల్ పార్టీల ప్రతినిధులతో భేటీ సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. పర్వత ప్రాంత ప్రజల బాగు కోసం పనిచేయాలని కోరుకు
పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సవరణ (ఎంసీడీ) బిల్లును అధ్యయనం చేస్తున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అవసరమైతే ఎంసీడీ బి