రికవరీలు రూ.4.14 లక్షల కోట్లే గత ఐదేండ్లలో బ్యాంక్ల తీరిది న్యూఢిల్లీ, జనవరి 7: దేశంలోని వాణిజ్య బ్యాంక్లు గత ఐదేండ్లలో ఏకంగా రూ.9.54 లక్షల కోట్ల మొండి బకాయిల్ని (ఎన్పీఏలు) రైటాఫ్ చేశాయి. ఇందులో ప్రభుత్వ రంగ �
న్యూఢిల్లీ, జనవరి 7: అమాయక బ్యాంక్ ఖాతాదారులను దోచుకునేందుకు అక్రమార్కులు, సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అనేక కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైన కస్ట�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 17,335 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం (15,097) కంటే కేసుల సంఖ్య 17.73 శాతం పెరిగింది. కొత్తగా 1,390 మంది కరోనా రోగులు ఆసుపత్రిలో అడ్మి�
Gold price: ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.301 తగ్గి రూ.46,415కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీలోని బేగంపూర్ ప్రాంతంలో ఓ కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు సజీవ సమాధి అయ్యారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు ఎనిమిది నెలల గరిష్ఠానికి చేరాయి. గత 24 గంటల్లో కొత్తగా 15,097 కేసులు నమోదయ్యాయి. బుధవారం 10,665 కేసులు నమోదు కాగా, గురువారం నాలుగు వేలకుపైగా కేసులు అదనంగా తోడయ
Gold rate in Hyderabad: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 24 క్యారట్ స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర
No Lock Down in Delhi | దేశ రాజధాని లాక్డౌన్ ఉండదని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ స్పష్టం చేశారు. పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో వారాంతపు కర్ఫ్యూ విధించామని, దాన్ని లాక్డౌన్గా భావించొద్దన్నారు. ఢ
Omicron found in 84% of Covid samples tested | దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు నిరంతరం పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గత రెండు
పాత వాహనాల డీరిజిస్ట్రేషన్ ప్రారంభించిన ఢిల్లీ సర్కార్ న్యూఢిల్లీ: పదేండ్లు దాటిన పాత డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ల రద్దు ప్రక్రియను ఢిల్లీ ప్రభుత్వం శనివారం ప్రారంభించింది. ఒక్కరోజులోనే దాదాపు లక�
Delhi : fine of one crore rupees given on the first day of the new year | దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు నూతన సంవత్సరం సందర్భంగా