Congress Party Flag | ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. 137వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస�
Bandi Sanjay | ఉద్యోగాల కోసం నిరుద్యోగ దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కేంద్రం ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చారో స్పష్టం చేయాలి.. ఇక్కడ కాదు.. ఢిల్లీలో దీక్ష చేపట్టాలని తెలంగాణ ప్రజా సంఘాల జే�
Anand Mahindra | నాకు పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు. తండ్రిని కూడా పోషించాలి. కానీ.. నాకు పుట్టుకతోనే చేతులు, కాళ్లు లేవు. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని.. ఇలా వాహనాన్ని నాకు అనుగుణంగా తయారు చేయించా
ముందస్తు జాగ్రత్త డోసుపై కేంద్రం జాబితా లిస్టులో మధుమేహం, గుండెజబ్బులు.. రెండో డోసు వేసుకొన్న 9-12 నెలల తర్వాతే బూస్టర్ డోసు: అధికారుల వెల్లడి ఈ నెల 30లోగా అధికారిక నిర్ణయం పిల్లలకు వ్యాక్సిన్ అశాస్త్రీయం..
2022లో భారత్లో పరిస్థితి ఇదే ‘బాల్కన్స్ నోస్ట్రడామస్’ బాబా వంగా భవిష్యవాణి సైబీరియాలో మరో కొత్త వైరస్ పుట్టుకొస్తుందని హెచ్చరిక ఏలియన్స్ దాడులపైనా జోస్యం ఆమె ఊహలు నిజమైన సందర్భాలు కోకొల్లలు న్యూఢ
న్యూఢిల్లీ, డిసెంబర్ 26: జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 15 నుంచి 18 ఏండ్ల వయస్సు వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రస్తుతం భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉన్
సాగు చట్టాలు మళ్లీ తెస్తామన్న వ్యాఖ్యలపై తోమర్ యూటర్న్ న్యూఢిల్లీ: ఇటీవల వెనక్కి తీసుకొన్న సాగు చట్టాలను మళ్లీ తెస్తామన్న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువె�
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాజకీయ నష్టాలకు వెరువం.. కఠిన నిర్ణయాలే: అమిత్షా యూపీ, పంజాబ్ ఎన్నికల కోసమే చట్టాల రద్దు? అభిప్రాయపడుతున్న రాజకీయ విశ్లేషకులు న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఏడాద�
హెల్త్ వర్కర్లకు 10 నుంచి బూస్టర్ డోస్: మోదీ న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. 15-18 ఏండ్ల వయసున్న వారికి జనవరి 3 నుంచి కరోనా టీకా వేస్తామని ప్రధాని నరే�
ఒక్కరోజులో 122 కేసులు వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నాటికి గరిష్టస్థాయికి కేసులు అప్రమత్తంగా లేకుంటే పరిస్థితులు చేజారిపోతాయి ఐఐటీ, కాన్పూర్ పరిశోధకుల నమూనా అధ్యయనం పండుగల దృష్ట్యా ప్రజలకు కేంద్రం కీలక సూచనలు �
న్యూఢిల్లీ: కొవిడ్-19 చికిత్సలో భాగంగా రెమ్డెసివిర్ యాంటీవైరల్ మందును మధ్యస్థ లేదా తీవ్రమైన లక్షణాలు ఉన్న రోగులకు మాత్రమే ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే లక్షణాలు బయటపడిన 10 రోజుల్లో మూత్రపిం�
కార్డుల నుంచి ఆటోడెబిట్ ఫీచర్ ఇవ్వొద్దు: కేంద్రం న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్ టెక్నాలజీ(ఎడ్యుటెక్) సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఆయా సంస్థలు ఆన్లైన్ ద్వారా ఆఫర్ చేసే శ�
ఐసీఐసీఐ డైరెక్ట్ అంచనా న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 ఇండెక్స్ 2022లో మరింత పెరుగుతుందని, 20,800 పాయింట్ల రికార్డు స్థాయిని చేరుతుందని ఐసీఐసీఐ డైరెక్ట్ విశ్లేషకులు అంచనా వేశారు. ప్రస్తుతం నిఫ్ట�
ఈ ఏడాది రూ.2.7 లక్షల కోట్లు సమీకరణ న్యూఢిల్లీ, డిసెంబర్ 24: కొవిడ్-19 నేపథ్యంలో డిజిటలైజేషన్కు డిమాండ్ భారీగా పెరగడంతో దేశంలోని స్టార్టప్లకు ప్రస్తుత ఏడాది వెంచర్ ఫండ్స్ నుంచి నిధులు వెల్లువెత్తాయి. 2021