Delhi reports 3,194 new Covid-19 cases | దేశ రాజధాని కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ఆదివారం కొత్తగా 3,194 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీని కలువనున్నారు. పోలవరం ప్రాజెక్టు, వ�
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలు, యువతులు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. అవుటర్ ఢిల్లీలోని జిమ్లో మహిళ (21)పై ఆమె యజమాని (35), జిమ్ ఓనర్ (39)తో పాటు మరో బాలుడు (17) సామూహిక లైంగిక దా
న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తులు పోలీస్ అవతారమెత్తి కరోనా జరిమానా పేరుతో ఆస్ట్రేలియా మహిళను దోచుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. బుధవారం ఇద్దరు వ్యక్తులు పోలీస్ డ్రెస్ వేసుకుని హజ్రత్ నిజా�
2020, 21లో హాజరుకానివారికి చాన్స్ ఈ ఏడాది హాజరయ్యేందుకు అనుమతి కరోనా నేపథ్యంలో జేఏబీ సడలింపు న్యూఢిల్లీ, డిసెంబర్ 31: కరోనా నేపథ్యంలో 2020, 2021లో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయలేకపోయిన అర్హులైన విద్యార్థులకు జాయ�
న్యూఢిల్లీ, డిసెంబర్ 31: చేపలు, మాంసం, కూరగాయలను ప్యాకింగ్ చేసి ఎక్కువ కాలం నిల్వ ఉంచటం వల్ల వాటి లోపలికి బాక్టీరియా చేరి పాడవుతాయి. అది తెలియక అవే వండుకొని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. దీనికి చె�
న్యూఢిల్లీ: జనవరి 6వ తేదీలోగా నీట్ పీజీ కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ హామీ ఇచ్చారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అధ్యక్షుడు సహజానంద్ ప్రసాద్ సింగ్ శ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. కరోనా కేసులతోపాటు మరణాల సంఖ్య పెరుగుతున్నది. ఆరు నెలల కనిష్ఠానికి కరోనా కేసులు, నాలుగు నెలల గరిష్ఠానికి డెత్ టోల్ చేరింది. ఒక్క డిసెంబర�
Covid shutdown: కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో ఢిల్లీలో తిరిగి కొవిడ్-19 నియంత్రణలు అమలవుతున్నాయి. తాజా నియంత్రణల్లో భాగంగా ఢిల్లీ అంతటా జిమ్లు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఫిట్నెస్ ఇం�
Omicron | కరోనా మహమ్మారి మరోసారి జూలు విదుల్చుతున్నది. దేశంలో గత నాలుగు రోజులుగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేనప్పటికీ పెద్ద సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు వెలుగ�
Omicron | దేశంలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒకేరోజు 180 మంది ఒమిక్రాన్ బారినపడటంతో వెయ్యికి చేరువయ్యాయి. దేశంలో మొత్తం 961 ఒమిక్రాన్ కేసులు