న్యూఢిల్లీ, అక్టోబర్ 28: నీట్-యూజీ ఫలితాలను ప్రకటించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో అండర్గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభించేందుకు జాతీయ పరీక్షా సంస్థ (ఎన్టీఏ)కు అడ్�
నోటిఫై చేసిన కేంద్ర న్యాయ శాఖ న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే లలిత తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ గురువారం నోటిఫై చేసింది. అలాగే రెండు హైకోర్టులకు �
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: నీట్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వచ్చే నెల 16న విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఓబీసీలకు 27%, ఈడబ్ల్యూఎస్కు 10% రిజర్వేషన్లు కేటాయిస్తూ జూ�
నిర్ణయాల్లో వేగానికి కేంద్రం సంస్కరణ న్యూఢిల్లీ, అక్టోబర్ 28 : విధానపరమైన నిర్ణయాల్లో వేగం పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక ఏ ఫైలూ నాలుగు కంటే ఎక్కువ చేతులు మారకూడదని, ఆలోపే దానిపై నిర్ణయం �
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: వాయు కాలుష్యంతో వీర్యంలో శుక్రకణాల సంఖ్య ఎలా తగ్గిపోతుందన్న విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. మెదడుకు, శుక్రకణాల ఉత్పత�
ఖమ్మం:సుబాబుల్, జామాయిల్ రైతుల సమస్యలకు సంబంధించి 2018 ఏప్రిల్4 న రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో చేసుకున్న ఒప్పందాన్ని తూచ తప్పకుండా సకాలంలో అమలు జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ
న్యూఢిల్లీ : రూ 50,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్ఐ నుంచి రూ 1.12 కోట్లను సీబీఐ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని మైదాన్ గర్హి పోలీస్ స్టేషన్ ఎస్ఐ భోజ్రాజ్ సింగ్ ఫిర్యాదుదారు నుంచి రూ
Massive fire | దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఓల్డ్ సీమపురి ప్రాంతంలోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల
న్యూఢిల్లీ: ఏనుగు దంతాల వేట వాటి జన్యువులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. జన్యుమార్పుల కారణంగా ఏనుగులు కాలక్రమంలో వాటి దంతాలను కోల్పోతున్నాయి. మొజాంబిక్లో అంతర్యుద్ధం సమయంలో (1977-1992) ప్రజలు నిధుల కోసం ఏనుగ
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం కావడంతో ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోని ఏడు వ్యాక్సిన్ తయారీ సంస్థల ప్రతినిధులతో శనివారం ఆయన సమావేశం అయ్యా
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: సైన్యంలో శాశ్వత కమిషన్ కోరుతూ 72 మంది మహిళా అధికారులు తమను ఆశ్రయించిన కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది. 39 మంది మహిళా అధికారులకు ఏడు రో�