దేశాన్ని రావణ కాష్టంగా మారుస్తరు రాష్ట్రంలో సామరస్యాన్ని చెడగొడుతరు తెలంగాణ మేధావులు ఆలోచించాలి ఆర్థికంగా దేశంలోనే తెలంగాణ నంబర్ 1 ఐదెకరాలున్న రైతు ఈ రోజు కోటీశ్వరుడు కండ్ల మంటతోనే సమస్యను సృష్టించి�
రైతుల ప్రయోజనాలు పట్టించుకోవడంలేదు ధాన్యం సేకరణపై కేంద్రానికి స్పష్టత లేదు జాతీయస్థాయిలో ఒక విధానం ప్రకటించాలి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు కేంద్రానివి అనాలోచిత విధానాలు: ఎంపీ నామా ఎ�
గాలి నాణ్యత కమిషన్ మార్గదర్శకాల అమలు తీరుపై నివేదిక ఇవ్వండి ఢిల్లీ, ఎన్సీఆర్ రాష్ర్టాలకు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ, నవంబర్ 29: ఢిల్లీ, జాతీయ రాజధాని పరిధి(ఎన్సీఆర్)లోకి వచ్చే రాష్ర్టాల్లో కాలుష్య నివ
చర్చ లేకుండానే సాగు చట్టాల రద్దుకు ఓకే మద్దతు ధరపై చర్చకు విపక్షాల డిమాండ్ నిరసనల మధ్య ఉభయ సభలు వాయిదా న్యూఢిల్లీ, నవంబర్ 29: శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు సోమవారమే నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల�
న్యూఢిల్లీ, నవంబర్ 29: పనిచేయడానికి లోక్సభ ఆకర్షణీయమైన స్థలం కాదని ఎవరన్నారు.. అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ఆరుగురు మహిళా ఎంపీలతో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. శ�
న్యూఢిల్లీ, నవంబర్ 29: ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. ముఖ్యంగా ఈ వేరియంట్ కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులప
న్యూఢిల్లీ, నవంబర్ 29: మూగవాళ్ల సైగలను మాటలుగా మార్చి వినిపించే ‘మాట్లాడే గ్లౌజు’ను జోధ్పూర్ ఐఐటీ, జోధ్పూర్ ఎయిమ్స్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ గ్లౌజులు కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ సాయంతో పని
న్యూఢిల్లీ, నవంబర్ 29: రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులు ప్రతీ ఏడు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేకుండా కేంద్రం ప్రత్యేకంగా ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతను ప్రారంభించింది. ఇది వృద్ధులు పడుతున్న ఇబ
న్యూఢిల్లీ, నవంబర్ 29: విద్యుత్తు ప్రవాహంలో అసాధారణ పెరుగుదల కారణంగా షార్ట్-సర్క్యూట్ సమస్య తలెత్తి పవర్ గ్రిడ్లు పాడవ్వడం తరచూ జరుగుతూనే ఉంటుంది. దీనికి స్వదేశీ సాంకేతికతతో చెక్ పెట్టే స్మార్ట్ స�
ఆగ్రా: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్ అజిజ్ ఖురేషి తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మ
న్యూఢిల్లీ, నవంబర్ 29: కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధమైన హామీ, నిరసనల్లో మరణించిన రైతులకు పరిహారం, అన్నదాతలపై కేసుల ఎత్తివేత వంటి ఆరు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని పంజాబ్కు చెందిన 32 రైతు సంఘా ల నేత