న్యూఢిల్లీ: ఒక మహిళ, ఆమె కుమార్తెను కర్రలు, ఇనుప రాడ్లతో కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. నవంబర్ 19న రాత్రి వేళ షాలిమార్ బాగ్లోని రెసిడెన్షియల్ కాలనీ వద్ద 38 ఏండ్ల మహ�
Delhi govt closure of all schools | దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం పెరుగుతున్నది. గురువారం కాలుష్యంపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాల తీరుపై మండిపడింది. ఈ క్రమంలో
Cyber Crime | ఢిల్లీలోని ఉత్తమ్నగర్లో ఎస్బీఐ పేరుతో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇది దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం అని ఆయన ప�
దేశాన్ని రావణ కాష్టంగా మారుస్తరు రాష్ట్రంలో సామరస్యాన్ని చెడగొడుతరు తెలంగాణ మేధావులు ఆలోచించాలి ఆర్థికంగా దేశంలోనే తెలంగాణ నంబర్ 1 ఐదెకరాలున్న రైతు ఈ రోజు కోటీశ్వరుడు కండ్ల మంటతోనే సమస్యను సృష్టించి�
రైతుల ప్రయోజనాలు పట్టించుకోవడంలేదు ధాన్యం సేకరణపై కేంద్రానికి స్పష్టత లేదు జాతీయస్థాయిలో ఒక విధానం ప్రకటించాలి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు కేంద్రానివి అనాలోచిత విధానాలు: ఎంపీ నామా ఎ�
గాలి నాణ్యత కమిషన్ మార్గదర్శకాల అమలు తీరుపై నివేదిక ఇవ్వండి ఢిల్లీ, ఎన్సీఆర్ రాష్ర్టాలకు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ, నవంబర్ 29: ఢిల్లీ, జాతీయ రాజధాని పరిధి(ఎన్సీఆర్)లోకి వచ్చే రాష్ర్టాల్లో కాలుష్య నివ
చర్చ లేకుండానే సాగు చట్టాల రద్దుకు ఓకే మద్దతు ధరపై చర్చకు విపక్షాల డిమాండ్ నిరసనల మధ్య ఉభయ సభలు వాయిదా న్యూఢిల్లీ, నవంబర్ 29: శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు సోమవారమే నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల�
న్యూఢిల్లీ, నవంబర్ 29: పనిచేయడానికి లోక్సభ ఆకర్షణీయమైన స్థలం కాదని ఎవరన్నారు.. అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ఆరుగురు మహిళా ఎంపీలతో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. శ�
న్యూఢిల్లీ, నవంబర్ 29: ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. ముఖ్యంగా ఈ వేరియంట్ కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులప
న్యూఢిల్లీ, నవంబర్ 29: మూగవాళ్ల సైగలను మాటలుగా మార్చి వినిపించే ‘మాట్లాడే గ్లౌజు’ను జోధ్పూర్ ఐఐటీ, జోధ్పూర్ ఎయిమ్స్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ గ్లౌజులు కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ సాయంతో పని
న్యూఢిల్లీ, నవంబర్ 29: రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులు ప్రతీ ఏడు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేకుండా కేంద్రం ప్రత్యేకంగా ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతను ప్రారంభించింది. ఇది వృద్ధులు పడుతున్న ఇబ