లఖింపూర్ నిందితులపై యూపీ ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న నేడు ‘స్టేటస్ రిపోర్ట్’ ఇవ్వాలని ఆదేశం మృతుడి తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని వచ్చిన మెసేజ్పై స్పందించిన చీఫ్ జస్టిస్ న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ల
ఉల్లంఘిస్తే 500 జరిమానా: రైల్వే న్యూఢిల్లీ: రైల్వే స్టేషన్ల ప్రాంగణాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలన్న నిబంధన అమలును రైల్వే బోర్డు మరో ఆర్నెల్లు పొడిగించింది. కరోనా దృష్ట్యా విధించిన ఈ నిబంధన గడువు అక్టో�
న్యూఢిల్లీ: ఇంధన ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. గురువారం కూడా లీటరు పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా లీటరు పెట్రోల్ ధర
కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. జస్టిస్ రమణ ప్రయత్నం సఫలం న్యూఢిల్లీ, అక్టోబర్ 7: కోర్టుల్లో కనీస మౌలిక సదుపాయాల కోసం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన ప్రయత్నం ఫలించింది. దిగువ కోర్�
న్యూఢిల్లీ, అక్టోబర్ 7: భారత్, బ్రిటన్ మధ్య టీకా యుద్ధానికి తెరపడింది. కొవిషీల్డ్ టీకా వేసుకొని బ్రిటన్కు వచ్చే ఇండియన్లు ఇకపై క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని బ్రిటన్ ప్రకటించింది. ఇది ఈ నెల 11వ త
న్యూఢిల్లీ, అక్టోబర్ 7: నిందితులకు బెయిల్ జారీ చేయడంపై సుప్రీం కోర్టు గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. నేరాలను నాలుగు విభాగాలు (ఏ-డీ)గా విభజించింది. నేర తీవ్రత, శిక్ష కాలం బెయిల్ జారీకి ప్రాతిపదిక కా
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భారీ అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ను ఢిల్లీ పోలీసులు చేధించారు. నిందితుల నుంచి రూ 13 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురు ఆఫ్రికన్లను అరెస్ట్ చేశారు. �
వంటగ్యాస్ సిలిండర్పై పెంపు హైదరాబాద్లో రూ.952కి చేరిన ఎల్పీజీ ధర ఏడాదిలో రూ.320కు పైగా పెరిగిన వంటగ్యాస్ వాణిజ్య సిలిండర్పై ఇటీవల రూ.43 వడ్డింపు రూ.1,793కు చేరిన కమర్షియల్ ఎల్పీజీ ధర మోదీ ఏడేండ్ల పాలనలో గ్య
సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణ జరుపనున్న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అజయ్ మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలి లేకపోతే దేశవ్యాప్త నిరసనలు.. కేంద్రానికి టికాయిత్ అల్టిమేటం �
గ్లాక్సోస్మిత్ైక్లెన్ వ్యాక్సిన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం ఇది నాలుగు డోసుల వ్యాక్సిన్ ఐదు నెలల వయసులో తొలి డోసు న్యూఢిల్లీ, అక్టోబర్ 6: మలేరియాకు టీకా వచ్చేసింది. ఇంగ్లండ్కు చెందిన ఫార్మా సంస్థ గ్ల�
కేంద్ర క్యాబినెట్ నిర్ణయం 7 పీఎం మిత్ర పార్కుల ఏర్పాటుకు ఆమోదం న్యూఢిల్లీ, అక్టోబర్ 6: అర్హులైన నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్గా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. బుధవారం ప్రధ�
పాత వాహనాల తుక్కు విధానంపై కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ, అక్టోబర్ 6: పాత వాహనాన్ని ‘తుక్కు విధానం’లో ఇచ్చేసి కొత్త వాహనం కొనేవారికి రోడ్డు పన్నులో 25 శాతం వరకు రాయితీ లభిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శ
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: దేశంలో ప్రస్తుతం పెద్దవారిలో 7 శాతం మంది మాత్రమే కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలంటే భయపడుతున్నారని ఒక సర్వేలో వెల్లడైంది. ఇప్పటి వరకు దేశంలో ఇదే అతి తక్కువ శాతమని తెలిపింది. లోకల్
2 Children Among 3 Killed In Delhi Fire Due To Gas Leakage | సెంట్రల్ ఢిల్లీలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. వంటగ్యాస్ లీకేజీతో మంటలు చెలరేగి మహిళ సహా ఇద్దరు పిల్లలు మృతి చెందినట్లు