గంజాయి కేసులో నిందితుడిగా ఉన్న ఓ యువకుడు పేషీకి హాజరయ్యేందుకు నాంపల్లి కోర్టుకు వచ్చి.. మూడో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాంపల్లి ఇన్స్పెక్టర్ అభిలాష్ కథనం ప్రకారం.. మాసబ్ట్యాంక్ ఫస
Molesters Shot by Police | విద్యార్థిని వేధించి, చున్నీ లాగి ఆమె మృతికి కారణమైన ఆకతాయిలు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. (Molesters Shot by Police) ఈ నేపథ్యంలో నిందితుల కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి.
Man Beats ill Wife To Death | అనారోగ్యంతో ఉన్న భార్య మంచంపై మల విసర్జన చేసింది. ఆగ్రహించిన భర్త ఆమెను కొట్టి చంపాడు. (Man Beats ill Wife To Death) ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
ఇద్దరూ ఒకే వ్యక్తిని పెండ్లి చేసుకున్నారు. వా రి పెండ్లిళ్లు ఒకేసారి కాకపోయినా.. తుదిశ్వాస మాత్రం ఒకేసారి వదిలారు. ఒకే భర్తతో జీవితం పంచుకున్న ఇద్దరు భార్యలు.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఒకేరోజు మృత�
బంధువులతో కళకళలాడాల్సిన పెండ్లి ఇంట్లో తీవ్ర విషాదం అలుముకున్నది. డెకరేషన్ లైటింగ్ తీగ తగిలి నవ వరుడు మృతి చెందాడు. పెండ్లయిన మరునాడే రిసెప్షన్ కోసం ఇంట్లో లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా దుర్ఘటన చోటుచ�
Crickters Mourn | అంతర్జాతీయ క్రికెటర్లకు ప్రాక్టీస్ సమయంలో బౌలింగ్ వేసి వారి మన్ననలు పొందిన విశాఖ వాసి ఈశ్వర్ (Iswar) మరణం పట్ల ప్రముఖ స్టార్ క్రికెటర్లు సంతాపం తెలిపారు.
Gaddar | ప్రజాయుద్ధనౌక గద్దర్ (Gaddar ) తాను మరణించినా పాట రూపంలో కోట్లామంది జనం గుండెల్లో నిలిచే ఉంటారని వ్యవసాశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గద్దర్ మృతిపట్ల దిగ్భాంతి వ్యక్తం చేశారు. వారి కుటుం
Tax Notice | పదేళ్ల కిందట చనిపోయిన మహిళా టీచర్ కుటుంబానికి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ నుంచి నోటీసులు (Tax Notice) అందాయి. 2017-18లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆమె రూ.7.55 కోట్ల పన్నులు చెల్లించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. ఈ న�
CM KCR | మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి(Solipeta Ramachandra Reddy) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు (Chief Minister KCR ) సంతాపాన్ని ప్రకటించారు.
జీవనోపాధి కోసం వేములవాడ సుభాష్నగర్ నుంచి గల్ఫ్కు వెళ్లిన దూలం రఘు (28) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వేములవాడలో విషాదం నెలకొన్నది. రఘు ఏడేండ్లుగా కువైట్లోని ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు.
వికారాబాద్ జిల్లా కంద్లాపూర్కు చెందిన నర్సింగ్ విద్యార్థిని శిరీష మృతిపై జాతీయ మహిళా కమిషన్ ఆరా తీసింది. శిరీష మృతిపై విచారణ వేగవంతం చేయాలని డీజీపీ కార్యాలయానికి లేఖ రాసింది.