జీవిత చరమాంకంలోనూ ఓ వృద్ధ దంపతులు ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారు. మరణంలోనూ వారి బంధం వీడలేదు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో ఈ విషాదకర ఘటన బుధవారం చోటుచేసుకున్నది.
శ్రీరాంపూర్ డివిజన్లోని ఇందారం ఖని-1ఏ గనిలో మంగళవారం మొదటిషిప్టులో పని చేస్తున్న జనరల్ మజ్దూర్ ఊపిరాడక మృతిచెందాడు. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖనిలోని గాంధీనగర్కు చెందిన ఎల్ల�
మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఒకరు మరణించారు. ఈ ఘటన శుక్రవారం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీస్గఢ్కు చెందిన అరవింద్ సింగ్ (21), మన్
పుట్టినప్పుడు మనిషి... మిగతా జీవులకంటే చాలా నిస్సహాయుడు. తనను ఒకరు ఎత్తుకోవాలి, స్తన్యమివ్వాలి, గమనించుకోవాలి, రక్షించాలి. కానీ ఎప్పుడైతే తనకు ఊహ తెలుస్తుందో... అప్పటినుంచి తన ఉనికిని నిరూపించుకోవాలనే కసి �
ఎక్కువసేపు అదేపనిగా కూర్చోవడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఎక్కువసేపు కూర్చున్నప్పటికీ రోజూ కాఫీ తాగడం వల్ల మరణ ముప్పును తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనం ఒకటి తేల్
సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సహకరించారన్న ఆరోపణతో యెమన్లోని హౌతీ తిరుగుబాటుదారుల ఆధ్వర్యంలో నడిచే న్యాయస్థానం 44 మందికి శనివారం మరణశిక్ష విధించింది. శిక్షపడిన వారిలో ఆ గ్రూపులకు సహ
వేల ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇరాన్ ప్రపంచంలోని అతి పురాతన దేశాల్లో ఒకటి. క్రీ.పూ.550లో పర్షియా సామ్రాజ్యంగా మొదలై, క్రీ.శ.1501లో సఫావిడ్ రాజవంశం, 1794లో కజర్ రాజవంశం, 1925లో ఇరాన్ పహ్లవి రాజవంశాల కింద కొనసాగి..
ఈ సృష్టిలో ప్రతీ ఒక్కరూ మరణ ద్వారం దగ్గర నిలబడి ఉన్నారన్నది కాదనలేని చేదు నిజం. మనిషికి తానెప్పుడు చనిపోతానో తెలియనప్పుడు ప్రతీ ఘడియనూ మరణ సమయంగానే భావించాలి.
యూపీలో గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బందా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శుక్రవారం న్యాయ విచారణకు ఆదేశించారు. నెలలోగా తమకు నివేదిక ఇవ్వాల
వ్యవసాయ బావిలో పూడిక తీసేందుకు క్రేన్ డబ్బాలో దిగుతుండగా గేర్ వైరు తెగి ఓ వ్యక్తి బావిలో పడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ముల్కనూరులో సోమవారం జరిగింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఖానాపూర్ గ్రా�
woman stabs live in partner | ఒక మహిళ తన కుమారుడి కళ్ల ముందే సహజీవనం చేస్తున్న వ్యక్తిని కత్తితో పొడిచి చంపింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఆమె కుమారు�
ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) జాతీయ కన్వీనర్ వి.సంధ్య ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె జీవిత సహచరుడు రచయిత రామకృష్ణారెడ్డి (62) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్�