kalvasrirampoor | కాల్వశ్రీరాంపూర్, మార్చి 27 : అనారోగ్యంతో మండలంలోని ఇద్దులాపూర్ గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్గా పనిచేస్తున్న యాలాల సురేష్ (35) చికిత్స పొందుతూ మృతి చెందాడు.
చిన్న చికిత్సే కదా ఇలా వెళ్లి అలా వస్తానంటూ నవ్వుతూ దవాఖానకు వెళ్లిన వ్యక్తి శవమై వచ్చిన ఘటన అందరినీ కలిచివేసింది. బంధువుల వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గారకుర్తికి చెందిన వెల్టూరు
అధికారుల నిర్లక్ష్యంతోనే మా బిడ్డ చనిపోయింది. న్యా యం చేసే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదు’ అంటూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థిని(డీఎడ్) వెంకటలక్ష్మ�
Sisters Trampled To Death By Elephant | ఒక పూరిగుడిసెపై ఏనుగు దాడి చేసింది. భయపడిన పెద్దలు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఆ ఇంట్లో నిద్రిస్తున్న అక్కాచెల్లెళ్లను ఆ ఏనుగు తొక్కి చంపింది.
School boy Dies in Fight | ఒక స్కూల్లో విద్యార్థుల మధ్య ఫైట్ జరిగింది. ఈ ఘర్షణలో ఒక స్టూడెంట్ మరణించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది.
Cops Arrested | పోలీస్ కస్టడీలో ఉన్న గిరిజన వ్యక్తి అస్వస్థతకు గురై మరణించాడు. పోలీసులు అతడ్ని చిత్రహింసలకు గురి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై నిరసనల�
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కటిక హరిలాల్ (40) సోమవారం ఉదయం ఆవులను మేపేందుకు సమీపంలోని తన వ్యవసాయ పొలా�
Hassan Nasrallah | లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తమ చీఫ్ హసన్ నస్రల్లా మరణించినట్లు హిజ్బుల్లా ధృవీకరించింది. అయితే ఇజ్రాయెల్పై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
ఏ ప్రాణికి అయినా జీవం, మరణం అనే రెండు దశలే ఉంటాయనేది గతంలో ఉన్న అభిప్రాయం. అయితే, జీవి మరణించినా కొన్ని అవయవాలు మాత్రం పని చేస్తూనే ఉంటాయని అవయవ మార్పిడి ద్వారా నిరూపితమైంది. ఇప్పుడు పరిశోధకులు సరికొత్త వ�
జీవిత చరమాంకంలోనూ ఓ వృద్ధ దంపతులు ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారు. మరణంలోనూ వారి బంధం వీడలేదు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో ఈ విషాదకర ఘటన బుధవారం చోటుచేసుకున్నది.
శ్రీరాంపూర్ డివిజన్లోని ఇందారం ఖని-1ఏ గనిలో మంగళవారం మొదటిషిప్టులో పని చేస్తున్న జనరల్ మజ్దూర్ ఊపిరాడక మృతిచెందాడు. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖనిలోని గాంధీనగర్కు చెందిన ఎల్ల�
మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఒకరు మరణించారు. ఈ ఘటన శుక్రవారం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీస్గఢ్కు చెందిన అరవింద్ సింగ్ (21), మన్
పుట్టినప్పుడు మనిషి... మిగతా జీవులకంటే చాలా నిస్సహాయుడు. తనను ఒకరు ఎత్తుకోవాలి, స్తన్యమివ్వాలి, గమనించుకోవాలి, రక్షించాలి. కానీ ఎప్పుడైతే తనకు ఊహ తెలుస్తుందో... అప్పటినుంచి తన ఉనికిని నిరూపించుకోవాలనే కసి �
ఎక్కువసేపు అదేపనిగా కూర్చోవడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఎక్కువసేపు కూర్చున్నప్పటికీ రోజూ కాఫీ తాగడం వల్ల మరణ ముప్పును తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనం ఒకటి తేల్