సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సహకరించారన్న ఆరోపణతో యెమన్లోని హౌతీ తిరుగుబాటుదారుల ఆధ్వర్యంలో నడిచే న్యాయస్థానం 44 మందికి శనివారం మరణశిక్ష విధించింది. శిక్షపడిన వారిలో ఆ గ్రూపులకు సహ
వేల ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇరాన్ ప్రపంచంలోని అతి పురాతన దేశాల్లో ఒకటి. క్రీ.పూ.550లో పర్షియా సామ్రాజ్యంగా మొదలై, క్రీ.శ.1501లో సఫావిడ్ రాజవంశం, 1794లో కజర్ రాజవంశం, 1925లో ఇరాన్ పహ్లవి రాజవంశాల కింద కొనసాగి..
ఈ సృష్టిలో ప్రతీ ఒక్కరూ మరణ ద్వారం దగ్గర నిలబడి ఉన్నారన్నది కాదనలేని చేదు నిజం. మనిషికి తానెప్పుడు చనిపోతానో తెలియనప్పుడు ప్రతీ ఘడియనూ మరణ సమయంగానే భావించాలి.
యూపీలో గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బందా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శుక్రవారం న్యాయ విచారణకు ఆదేశించారు. నెలలోగా తమకు నివేదిక ఇవ్వాల
వ్యవసాయ బావిలో పూడిక తీసేందుకు క్రేన్ డబ్బాలో దిగుతుండగా గేర్ వైరు తెగి ఓ వ్యక్తి బావిలో పడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ముల్కనూరులో సోమవారం జరిగింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఖానాపూర్ గ్రా�
woman stabs live in partner | ఒక మహిళ తన కుమారుడి కళ్ల ముందే సహజీవనం చేస్తున్న వ్యక్తిని కత్తితో పొడిచి చంపింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఆమె కుమారు�
ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) జాతీయ కన్వీనర్ వి.సంధ్య ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె జీవిత సహచరుడు రచయిత రామకృష్ణారెడ్డి (62) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్�
తల్లీకొడుకు మృతిపై మిల్స్కాలనీ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. రంగశాయిపేటకు చెందిన తస్లీమ్ సుల్తానాతోపాటు తన ఏడు నెలల కుమారుడి మృతదేహాలు పర్వతగిరి మండలం అన్నారంషరీఫ్ దర్గా చ�
షి రిడి సాయి దర్శనానికి వెళ్తున్న రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కొత్తకోట పట్టణానికి చెందిన కృష్ణ అతడి భార్య వసుధ (30), కూతురు లావ్య, కుమారుడు శ్రీమన్(3)తో పా టు కర్నూల్ జిల్లా డోన్కు చెం దిన �
హమాస్ మిలిటెంట్లను తుదముట్టించడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉన్నది. మూడున్నర నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 25 వేల మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
మండలంలోని కల్లడి గ్రామానికి చెందిన బండారి హర్షవర్ధన్ (5) కుక్కల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..కల్లడికి చెందిన బండారి మధు- రజ�