తల్లీకొడుకు మృతిపై మిల్స్కాలనీ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. రంగశాయిపేటకు చెందిన తస్లీమ్ సుల్తానాతోపాటు తన ఏడు నెలల కుమారుడి మృతదేహాలు పర్వతగిరి మండలం అన్నారంషరీఫ్ దర్గా చ�
షి రిడి సాయి దర్శనానికి వెళ్తున్న రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కొత్తకోట పట్టణానికి చెందిన కృష్ణ అతడి భార్య వసుధ (30), కూతురు లావ్య, కుమారుడు శ్రీమన్(3)తో పా టు కర్నూల్ జిల్లా డోన్కు చెం దిన �
హమాస్ మిలిటెంట్లను తుదముట్టించడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉన్నది. మూడున్నర నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 25 వేల మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
మండలంలోని కల్లడి గ్రామానికి చెందిన బండారి హర్షవర్ధన్ (5) కుక్కల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..కల్లడికి చెందిన బండారి మధు- రజ�
Cab driver stabbed | ఓవర్ టేక్ చేసేందుకు బైక్కు దారి ఇవ్వలేదన్న కోపంతో క్యాబ్ డ్రైవర్ను కత్తితో పొడిచి హత్య చేశారు. (Cab driver stabbed ) ఈ సంఘటన కలకలం రేపింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది.
Couple miraculously escapes death | ఒకే రోజు జరిగిన రెండు వేర్వేరు విమాన ప్రమాదాల నుంచి విడివిడిగా ప్రయాణించిన జంట అద్భుతంగా ప్రాణాలతో బయటపడింది. (Couple miraculously escapes death) మహిళకు ఇదే తొలి విమాన ప్రయాణం కావడంతో కాబోయే భర్త చాలా ఆందోళన చెంద
ములుగు జడ్పీ మాజీ చైర్మన్ దివంగత కుసుమ జగదీశ్వర్ సోదరుడు కుసుమ జయప్రకాశ్ (50) గుండెపోటుతో మృతి చెందాడు. మల్లంపల్లి గ్రామానికి చెందిన జయప్రకాశ్ హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం గుండెప�
Vegetarian Crocodile | కేరళలోని కాసర్గోడ్ అనంతపద్మనాభ స్వామి ఆలయంలోని సరస్సులో కొత్తగా మరో ఒంటరి మొసలి కనిపించింది. ఆ ఆలయంలో సంచరించిన దశాబ్దాల నాటి శాఖాహార మొసలి (Vegetarian Crocodile) మరణించిన ఏడాది తర్వాత కొత్తగా ఇది కనిపించడ
Tractor Stunt | ట్రాక్టర్తో చేసిన స్టంట్ (Tractor Stunt) బెడిసి కొట్టింది. ట్రాక్టర్ టైర్ కింద పడి నలిగి ఒక వ్యక్తి మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో ఈ సంఘ�
After Death Woman Scribbles Text On Paper | ఒక మహిళ అనారోగ్యంతో మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే కొన్ని నిమిషాల తర్వాత మేల్కొన్న ఆమె ఒక కాగితంపై ఏదో రాసింది. (After Death Woman Scribbles Text On Paper) ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.