Crickters Mourn | అంతర్జాతీయ క్రికెటర్లకు ప్రాక్టీస్ సమయంలో బౌలింగ్ వేసి వారి మన్ననలు పొందిన విశాఖ వాసి ఈశ్వర్ (Iswar) మరణం పట్ల ప్రముఖ స్టార్ క్రికెటర్లు సంతాపం తెలిపారు.
Gaddar | ప్రజాయుద్ధనౌక గద్దర్ (Gaddar ) తాను మరణించినా పాట రూపంలో కోట్లామంది జనం గుండెల్లో నిలిచే ఉంటారని వ్యవసాశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గద్దర్ మృతిపట్ల దిగ్భాంతి వ్యక్తం చేశారు. వారి కుటుం
Tax Notice | పదేళ్ల కిందట చనిపోయిన మహిళా టీచర్ కుటుంబానికి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ నుంచి నోటీసులు (Tax Notice) అందాయి. 2017-18లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆమె రూ.7.55 కోట్ల పన్నులు చెల్లించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. ఈ న�
CM KCR | మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి(Solipeta Ramachandra Reddy) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు (Chief Minister KCR ) సంతాపాన్ని ప్రకటించారు.
జీవనోపాధి కోసం వేములవాడ సుభాష్నగర్ నుంచి గల్ఫ్కు వెళ్లిన దూలం రఘు (28) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వేములవాడలో విషాదం నెలకొన్నది. రఘు ఏడేండ్లుగా కువైట్లోని ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు.
వికారాబాద్ జిల్లా కంద్లాపూర్కు చెందిన నర్సింగ్ విద్యార్థిని శిరీష మృతిపై జాతీయ మహిళా కమిషన్ ఆరా తీసింది. శిరీష మృతిపై విచారణ వేగవంతం చేయాలని డీజీపీ కార్యాలయానికి లేఖ రాసింది.
పామును చూస్తే పెద్దవాళ్లకు కూడా భయంతో చమటలు పడతాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెడతారు. కానీ, ఓ మూడేండ్ల చిన్నారి మాత్రం పామును చాక్లెట్లు నమిలినట్టు నమిలేశాడు
మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూర్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు వెనుకనుంచి ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలవడంత�
పంజాబ్లో ఆదివారం ఘోర దుర్ఘటన చోటుచేసుకొన్నది. లుథియానాలోని గియాస్పురలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ముగ్గురు మైనర్లతో సహా 11 మంది మరణించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది.
గురువారం గుండెపోటుతో ఓ చోట తహసీల్దార్, మరోచోట టీచర్ మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల తహసీల్దార్ ఎండీ ఫరీదుద్దీన్ బుధవారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందారు.
హనుమాన్ మాలధారణ సమయంలో మంచి మిత్రులుగా మారిన ఆ యువకుల స్నేహబంధం మృత్యువులోనూ వీడలేదు. పిట్లం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు మృత్యువాత పడ్డారు. ఎస్సై విజయ్కొండ తెలిపిన వివరాల ప్రకారం..