బావిలో పడిన తండ్రిని కాపాడబోయిన కొడుకూ మృతి చెందిన సంఘటన సిరికొండ మండలంలో పొచ్చంపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్ఐ నీరేశ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పొచ్చంపల్లి గ్రామానికి చెందిన రైతు మడావి సోన�
తన భూమి ఆక్రమణకు గురైందని ఓ రైతు ఎంత వేడుకున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీంతో విసిగి వేసారిన ఆ రైతు ఉన్నతాధికారుల ముందే చేయి మణికట్టు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీజేపీ పాలిత ఉత్తరప్రదే�
తెలియమార్.. ఛత్తీస్గఢ్లోని కుగ్రామం. చుట్టూ చిట్టడవి. గిరిజన మహిళ దువాసియా పొలంలో పనిచేసుకుంటున్నది. దూరంగా ఆమె కూతురు రింకీ ఆడుకుంటున్నది. అంతలోనే వింత శబ్దం. చెవులు రిక్కించి విన్నది దువాసియా. అడవి ప
Pet fish's death | శుక్రవారం ఉదయం రోషన్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మేడ పైకి ఎక్కి పావురాలకు మేత వేశాడు. చాలా సేపటి వరకు ఇంట్లోకి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆ బాలుడి కోసం అంతా వెతికారు. రోషన్ ఎక�
వీధి కుక్కల దాడిలో నాలుగేండ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అంబర్పేటలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన గంగాధర్.. నాలుగేండ్ల క్రితం ఉపాధి నిమి
తుర్కియే, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఎక్కడ చూసినా శిథిలాల దిబ్బలు.. శవాల కుప్పలే కనిపిస్తున్నాయి. భూకంపం ధాటికి రెండు దేశాల్లో బుధవారం నాటికి మరణించిన వారి సంఖ్య 11 వేలు దాటింద
కోడలు మరణ వార్త విని గుండెపోటుతో అత్త కన్నుమూసిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం రుద్రారంలో చోటుచేసుకున్నది. రుద్రారం గ్రామానికి చెందిన పాపిగల్ల కమలమ్మకు కొడుకు పద్మారావు, ఇద్దరు కూతుళ్లు ఉన్న
ప్రముఖ గాయని వాణీ జయరాం మృతి పట్ల రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు.సినీ పరిశ్రమ గొప్ప గాయని ని కోల్పోయిందని అన్నారు.
ఈ అక్కాచెల్లెళ్లు..సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేల్ గ్రామానికి చెందిన గాదెపాక రాములు, అంజమ్మ దంపతులు కూలీపనులు చేస్తూ బతికేవాళ్లు. వారికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు.
పట్టాలు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని వందే భారత్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 45 ఏళ్ల �