కోడలు మరణ వార్త విని గుండెపోటుతో అత్త కన్నుమూసిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం రుద్రారంలో చోటుచేసుకున్నది. రుద్రారం గ్రామానికి చెందిన పాపిగల్ల కమలమ్మకు కొడుకు పద్మారావు, ఇద్దరు కూతుళ్లు ఉన్న
ప్రముఖ గాయని వాణీ జయరాం మృతి పట్ల రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు.సినీ పరిశ్రమ గొప్ప గాయని ని కోల్పోయిందని అన్నారు.
ఈ అక్కాచెల్లెళ్లు..సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేల్ గ్రామానికి చెందిన గాదెపాక రాములు, అంజమ్మ దంపతులు కూలీపనులు చేస్తూ బతికేవాళ్లు. వారికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు.
పట్టాలు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని వందే భారత్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 45 ఏళ్ల �
తమిళనాడులో ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జల్లికట్టు వేడుకలో అపశృతి చోటుచేసుకున్నది. మదురై జిల్లా పాలమేడు జల్లికట్టు పోటీలో వదిలిన ఎద్దుల దాడిలో ఒకరు చనిపోయారు. మరో 34 మంది గాయపడ్డారు.
ఓ బాలుడు.. తన తమ్ముడు, చెల్లితో కలిసి దాగుడుమూతలాట ఆడుకుంటుండగా పత్తిలో చిక్కుకొని ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లిలో సోమవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో జరిగి
ఇద్దరి మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలార్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ హరిశంకర్గౌడ్ వివరాల ప్రకారం.. సాలార్పూర్ గ్రామానికి చెందిన నేనా
Minister Harish rao | ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మృతిపట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నడుచుకుంటూ వెళ్తున్న వారిని వెనుక నుంచి వచ్చిన యాష్ ట్యాంకర్ ఢీకొంది. ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మీదేవిపల్లిలో కర్మకాండలకు గిరిప్రసాద్ కాలనీకి చెందిన కుంజా మల్లయ్య, గుమ్మడి న�
భర్త లేని లో కంలో ఉండలేక భార్య తనువు చాలించింది. అతడి మరణాన్ని తట్టుకోలేక పురుగుల మం దుతాగి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలి�